వానకాలం వ్యవసాయ సీజన్లో రైతులకు న్యాణ్యమైన విత్తనాలు, ఎరువులను అందించాలని ఎరువులు, పురుగుల మందుల దుకాణాల యజమానులకు కాజీపేట సీఐ సుధాకర్ రెడ్డి సూచించారు.
Jadcherla | ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం వారు నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం అనే కార్య క్రమంలో భాగంగా వివిధ రకాల నాణ్యమైన విత్తనాలను జడ్చర్ల మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైత
University VC | విత్తనానికి దిగులు చెందాల్సిన అవసరం లేదని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ అల్దాస్ జానయ్య అన్నారు.
Bellampally | పంటల సాగులో నాణ్యమైన విత్తనం పాత్రను గుర్తించి నాణ్యమైన విత్తనం - రైతన్నకు నేస్తం అనే వినూత్న కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం కో ఆర్డినేటర్ కోట హరికృష్ణ తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది ఎరువులు, విత్తనాల పై సబ్సిడీని ఎత్తివేస్తున్నది. మరో వైపు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతున్నది. పంటల సాగు కోసం రైతులు వినియోగించే యంత్రాల అద్దెలు పెరిగిపోతున్నాయి. అన్నదాతలక
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం విత్తన వారోత్సవాలలో భాగంగా విత్తన పంపిణీకి రంగం సిద్ధం చేసింది. జూన్ 2న పంపిణీ ప్రారంభించనున్నట్టు ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య తెలిపారు. ప్ర
రైతులకు నకిలీ విత్తన కష్టాలు తప్పడం లేదు. అమాయక రైతులకు కొందరు వ్యాపారులు కాలం చెల్లిన విత్తనాలను అంటగడుతూ సొమ్ముచేసుకుంటున్నారు. కాలం చెల్లిన విత్తనాలను మార్కెట్లో అమ్మకాలు చేపట్టవద్దని వ్యవసాయ అధి�
డీలర్లు విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని నల్లగొండ జిల్లా మునుగోడు వ్యవసాయ అధికారి పద్మజ అన్నారు. సోమవారం మండలంలోని ఎరువుల దుకాణాల డీలర్లకు మునుగోడు రైతువేదిక నందు సమావ
సీజన్కంటే ముందే పల్లెల్లో నకిలీ విత్తనాల దందా మొదలైంది. మూడు రోజుల క్రితం చింతలమానేపల్లిలో రూ.10.50 లక్షల విలువ చేసే 3 క్వింటాళ్లు పట్టుబడడం ఇందుకు బలం చేకూరుస్తున్నది.
అన్నదాత ఆర్థిక పరిస్థితి దేశ శ్రేయస్సు మీద ఆధారపడుతుంది. అందుకే, ‘అన్నదాత సుఖీభవ’ అంటూ రైతు శ్రేయస్సును కోరుకుంటాం. అయితే, ఆరుగాలం కష్టపడ్డా కర్షకులు ఆర్థికంగా వెనుకబడటంతో వారికి కన్నీళ్లే మిగులుతున్న�
తినేందుకు మనకు అనేక ఆరోగ్యకరమైన ఆహారాలు అందుబాటులో ఉన్నాయి. కానీ మనం వాటిని అసలు తినడం లేదు. జంక్ ఫుడ్ యుగంలో రోజూ ఉదయం నిద్ర లేచించి మొదలు మళ్లీ రాత్రి నిద్రించే వరకు జంక్ ఫుడ్నే ఎక్కువగా �
పత్తి పంటను ధ్వంసం చేస్తున్న గులాబీబోల్ వార్మ్ను నియంత్రించే టెక్నాలజీని లక్నోలో జాతీయ బొటానికల్ పరిశోధనా సంస్థ కనుగొనటం గొప్ప విషయమని రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్యపద్మ అన్నారు.