రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులకు పచ్చిరొట్టె విత్తనాలతో పాటు, అన్ని రకాల పంటలకు సంబంధించిన నాణ్యమైన విత్తనాలను ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేయాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా స�
రైతులకు వానకాలం సాగు కోసం విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఉచితంగా ఇవ్వాలని, పాత రుణాలు రద్దు చేసి.. కొత్తగా వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని కోరుతూ అఖిలభారత ఐక్య రైతు సంఘం(ఏఐయూకేఎస్) ఆధ్వర్యంలో దమ్మపేటలో సోమవ�
రానున్న వానకాలం పంటల సాగు సీజన్లను దృష్టిలో ఉంచుకొని విత్తనాలు, ఎరువులు కొనుగోలు విషయంలో రైతులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం కలెక్టర్ దివాకర టీఎస్ సూచించారు. అధికారిక లైసెన్సు కలిగిన డీలర్ల వద్�
వానకాలానికి అవసరమైన విత్తనాలు సిద్ధం చేయాలని, రైతులకు నాణ్యమైన, అధిక దిగుబడి ఇచ్చే విత్తనాలే అందుబాటులో ఉంచాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టంచేశారు. నకిలీ విత్తనాలు అరికట్టేందుకు పోలీసుశాఖతో సమన�
చిన్న మార్పులు పెద్ద ప్రయోజనాలు ఇస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. రోజువారీ ఆహారంలో కొన్ని గింజలను చేర్చడం ద్వారా హార్మోన్లు, చర్మం, నిద్ర, ఎముకలు, శక్తి స్థాయిలను సహజంగా మెరుగుపరుచుకోవచ్చని వా�
వేసవి కాలంలో శరీరం చెమట ద్వారా ఎక్కువ ద్రవాలను కోల్పోతుంది. అందుకే ఈ సమయంలో హైడ్రేషన్తో పాటు సరైన పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. వేసవిలో నీళ్లు తాగడం అవసరమే అయినప్పటికీ, కొన్ని విత్తనాలను నీటిలో నా�
అనేక పోషకాలను కలిగిన గింజల్లో అవిసె గింజలు ఒకటి. వీటిని సూపర్ ఫుడ్స్ అని కూడా పిలుస్తారు. ఈ గింజలు అనేక రకాల పోషకాలతో నిండి ఉంటాయి. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ వీటిలో పు�
గుండె జబ్బుల బారిన పడడానికి కారణమైన అంశాలలో అధిక కొలెస్ట్రాల్ కూడా ఒకటి. నూనెలో వేయించిన పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం, శారీరక శ్రమ చేయకపోవడం, ధూమపానం, మద్యపానం వంటి వివిధ కారణాల వ�
ఉచిత వేరుశనగ విత్తనాలను అర్హులైన రైతులందరికీ పంపిణీ చేయాలని రై తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం మండలకేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో చేపట్టారు. ఈ కార్యక్రమానికి
Seeds | రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం పాటు పడుతుందని.. అందులో భాగంగానే రాష్ట వ్యాప్తంగా శనగ, కుసుమ,వేరు శనగ తదితర విత్తనాలను పంపిణీ చేస్తుందని జహీరాబాద్ ఆత్మ కమిటీ చైర్మన్ రామలింగారెడ్డి తెలిపారు.
మనం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని పోషకాలు కలిగిన ఆహారాలను రోజూ తీసుకోవాలన్న విషయం అందరికీ తెలిసిందే. పౌష్టికాహారాలను తింటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. అన్ని పోషకాలు లభించి పోషకాహార లోపం తగ్గుతుంది.
ఎన్నో ఆశలతో సాగు చేసిన పంట చేతికందే దశకు చేరుకోకుండానే దెబ్బతినడంతో ఆగ్రహించిన రైతులు (Farmers Protest) రోడ్డెక్కారు. నాణ్యతలేని విత్తనాలు ఇచ్చి తమను నిండా ముంచిన విత్తన కంపెనీ, విక్రయించిన సీడ్ ఏజెన్సీ నిర్వాహకు
యూరియా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు వేరుశనగ విత్తనా ల కోసం మరోమారు బాధలు తప్పేలా లేవని కర్షకులు ఆందోళన చెందుతున్నారు. దామరగిద్ద మండల కేంద్రంలోని రైతువేదికలో 1,200 బస్తాల వేరుశనగ విత్తనాలు వచ్చాయని తెల�