SCR | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్ చెప్పింది. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంత్రాలకు 48 ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు ప్రకటించింది. వేసవికాలం రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక రైళ్
KTR | హైదరాబాద్లోని అంబర్పేటలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్కు మద్దతుగా ఆయన ప్రచారం చేశారు. ఈ
“ పజ్జన ఎమ్మెల్యేగా సికింద్రాబాద్ను ఎంతో అభివృద్ధి చేశారు. ఎంపీ అయితే ఇంకా చేస్తారు.. అందుకే మా ఓటు పజ్జన్నకే. ప్రజల సమస్యలు తెలిసిన నాయకుడికే మా మద్ధతు. కిషన్ రెడ్డి ఎంపీగా ఉండి చేసిందేమీలేదు.
సికింద్రాబాద్ లోకస్భ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ బలమైన నాయకుడేమీ కాదని, కానీ అధిష్ఠానం పొరబడి ఆయనకు టికెట్ ఇచ్చిందని సొంత పార్టీ నేత రాజుయాదవ్ ఆరోపించారు.
SCR | ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే తీపికబురు చెప్పింది. వేసవి నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం కొనసాగుతున్న 32 ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఆయా రైళ్లు ఏప్రిల్
MLA Talasani | కాంగ్రెస్ ప్రభుత్వ వంద రోజుల పాలనలో విసుగు చెందిన ప్రజలు నాడు ఆదర్శవంతమైన పాలన అందించిన బీఆర్ఎస్(BRS) ప్రభ్యత్వాన్ని గుర్తు చేసుకుంటున్నారని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani )అన్న�
KTR | సికింద్రాబాద్ ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఇష్టమొచ్చినట్లు నోరు పారేసుకోవద్దు.. ఆధారాలు ఉంటే బయటపెట్టాలని కిషన్ రెడ్డిని కేట�
KTR | సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ ఐదేండ్ల కాలంలో కిషన్ రెడ్డి ఏ ఒక్క అభివృద్ధి పని చేయలేదని.. కిస్మత్ బాగుండి కేంద్ర మంత్రి �
KTR | సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో దానం నాగేందర్ ఓటమి ఖాయం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చిచెప్పారు. సికింద్రాబాద్లో బీఆర్ఎస్కు పోటీ బీజేపీతోనే అని పేర్కొన్నారు. అయితే ఈ ఎన�
లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ (Padma Rao Goud) భారీ మెజారిటీ గెలువబోతున్నారని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు ఒకవైపు.. సికింద్ర
BRS Party | సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఖరారు చేసింది. పార్టీ సీనియర్ నేత పద్మారావు గౌడ్ను బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావును ఎంపిక చేశారు. లోక్సభ ఎన్నికల �