Padmarao Goud | కాంగ్రెస్ ప్రభుత్వం మోసకారి ప్రభుత్వం అని, ఆరు గ్యారంటీలని చెప్పి ఒక్క గ్యారంటీ అమలు చేయలేకపోయిందని బీఆర్ఎస్( BRS) పార్టీ సికింద్రాబాద్(Secunderabad) లోక్సభ అభ్యర్థి పద్మారావు గౌడ్(Padmarao Goud )అన్నారు.
Special Trains | సికింద్రాబాద్ - సంత్రగాచి మధ్య ప్రత్యేక రైళ్లు నడిపించినున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్-సంత్రగాచి (07243) మధ్య జూన్ 30 వరకు ప్రతి ఆదివారం, సంతగ్రాచి - సికింద్రాబాద్ (07235) మధ్య జ�
Padmarao Goud | సికింద్రాబాద్(Secunderabad) పార్లమెంట్ ప్రజలకు ఏం మేలు చేశారో చెప్పగలరా అని కిషన్ రెడ్డిని సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్(Padmarao Goud) ప్రశ్నించారు.
ప్రజాసేవే పరమావధిగా భావించే పద్మారావు గౌడ్.. మాస్ లీడర్ అనే పదానికి నిర్వచనమని, సికింద్రాబాద్ ప్రజల ఇంటి మనిషని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. పజ్జన్న నాలుగు దశాబ్దాలుగా తన జీవి�
‘పజ్జన్న అంటే అషామాషీ కాదు.. ఎల్లవేళలా ప్రజా గొంతుకై నిలబడే వ్యక్తి.. పద్మారావు కాడికి పోతే సమస్య ఎలాంటిదైనా పరిష్కారం చూపుతాడన్న నమ్మకం నియోజకవర్గ ప్రజల్లో ఉన్నది. ఇప్పుడు ఆ నమ్మకాన్నే హైదరాబాదీ బిడ్డగ�
SCR Special Trains | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. వేసవి రద్దీ నేపథ్యంలో వివిధ మార్గాలకు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు తెలిపింది. సికింద్రాబాద్ -ముజఫరాబాద్, ముజఫరాబాద్ - సికింద్రాబాద్,
రాష్ట్రవ్యాప్తంగా రెండో రోజూ లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం కొనసాగింది. శుక్రవారం నాడు 57 నామినేషన్లు 69 సెట్లతో దాఖలయ్యాయని సీఈవో వికాస్ రాజ్ వెల్లడించారు.
KTR | మోదీని చౌకీదార్ చోర్ అని రాహుల్ బాబా అంటున్నాడని.. కానీ మోదీ చౌకీదార్ కాదు బడేభాయ్ అని రేవంత్ బాబా అంటున్నాడని కేటీఆర్ విమర్శించారు. అదానీ ఫ్రాడ్ అని రాహుల్ అంటే.. అదానీ ఫ్రెండ్ అని రేవంత్ అం
KTR | తెలంగాణలో బీఆర్ఎస్ గెలిచే మొదటి సీటు సికింద్రాబాదే అని కేటీఆర్ అన్నారు. పద్మారావు మంచి నాయకుడు అని తెలిపారు. ద్మారావు పోటీలో ఉండటంతో కిషన్ రెడ్డి కూడా భయపడుతున్నాడని తెలిపారు. అంటే ఇక్కడ మన గెలుపు
SCR Special Trains | ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. వేసవి రద్దీ నేపథ్యంలో వివిధ ప్రాంతాల మధ్య ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి, ఇంటర్ పరీ
Summer Special Trains | వేసవిలో ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ నుంచి పలు రాష్ట్రాలకు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు అధికారులు తెలిపారు.