MLA Talasani | సికింద్రాబాద్ను(Secunderabad) ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani) అన్నారు.
తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖైరతాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు దానం నాగేందర్ (Danam Nagender) ఖండించారు. బీఆర్ఎస్ పార్టీని వీడటం లేదని చెప్పారు.
Special Trains | ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. హోలీ పండుగ నేపథ్యంలో ఇప్పటికే 18 ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే తాజాగా మరో 38 ప్రత్యేక రైళ్లను నడపించనున్నట్లు ప్రకటించింది.
SCR Special Trains | ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. హోళీ పండుగ నేపథ్యంలో సికింద్రాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు 12 ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు తెలిపింది. పండుగ నేపథ్యంలో రద్దీని తగ్గించేంద
Vande Bharat Express | సికింద్రాబాద్-విశాఖపట్నం మార్గంలో కొత్తగా మరో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలెక్కనున్నది. ఈ నెల 12న ప్రధాని నరేంద్ర మోదీ ఈ రైలును జెండా ఊపి ప్రారంభిస్తారని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
ఉత్తర తెలంగాణ వైపు రవాణా మార్గాలను మెరుగుపర్చడానికి రెండు ఎలివేటెడ్ కారిడార్లకు(స్కైవే) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురు, శనివారాల్లో సికింద్రాబాద్ అల్వాల్లో శంకుస్థాపన చేయనున్నారు.
సికింద్రాబాద్లోని బాప్టిస్టు చర్చి పునరుద్ధరణకు హెచ్ఎండీఏ శ్రీకారం చుట్టింది. నగరంలో చారిత్రాత్మక కట్టడంగా ఉన్న సెయింట్ జాన్ బాప్టిస్ట్ చర్చికి గుర్తింపు ఉంది.
Minister Ponnam | సికింద్రాబాద్ను (లష్కర్) జిల్లాగా( Lashkar district) ఏర్పాటు చేయాలని కోరుతూ శుక్రవారం డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ను(Minister Ponnam Prabhakar ) జిల్లా సాధన సమితి అధ్య�
ఇంటర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. నిమిషం నిబంధన ఉండటంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. సరైన సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకోలేక పలువురు ఎగ్జామ్స్ (Inter Exams) రాయలేకపోతున్నారు.
Lashkar district | లష్కర్ జిల్లా సాధన కోసం తాము చేపట్టే పోరాటానికి మద్దతును ఇవ్వాలని లష్కర్ జిల్లా సాధన సమితి సభ్యులు మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ను కోరారు.
Janmabhoomi Express | విశాఖ నుంచి సికింద్రాబాద్ వెళ్లే జన్మభూమి ఎక్స్ప్రెస్ బ్రేకులు పట్టేయడంతో నల్లగొండ జిల్లా తిప్పర్తి రైల్వేస్టేషన్లో అధికారులు రైలును నిలిపివేశారు. రైలు ఎందుకు ఆగిందో తెలియక ప్రయా�