Special Trains | తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క సారక్క జాతర ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు కేంద్ర మంత్రి జీ కిషన్రెడ్డి తెలిపారు. జాతర సందర్భంగా ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు ప్రత్యేక రైళ్లు భక్తుల సౌకర్యార్థం నడుస్�
కాజీపేట మీదుగా నడిచే పలు రైళ్లను ఈ నెల 6 నుంచి 11 వ తేదీ వరకు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్-మౌలాలి-చర్లపల్లి రైల్వే స్టేషన్ల మధ్య జరుగుతున్న మూడోలైన్ పనుల కారణంగా హైదరాబాద్-సి�
రైల్వే ఉద్యోగాలు హిందీ, ఆంగ్ల మాధ్యమాల్లోనే నిర్వహించడంతో తెలుగు యువతకి అన్యాయం జరుగుతున్నది. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన నిరుద్యోగులు రైల్వే ఉద్యోగాల్లో చేరాలని ఉత్సాహంగా ఉన్నా అందని ద్రాక్షగాన�
Hyderabad | సికింద్రాబాద్ మోండా మార్కెట్ పరిధిలో మూడు రోజుల క్రితం ఓ యాచకుడు దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్య కేసును మోండా మార్కెట్ పోలీసులు ఛేదించారు.
Crime News | సికింద్రాబాద్ మోండా మార్కెట్ పరిధిలో దారుణం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి ఇద్దరు యాచకులపై గుర్తు తెలియని దుండగులు దాడులకు పాల్పడ్డారు. ఇందులో ఓ యాచకుడిని అత్యంత దారుణంగా గొంతు కోసి చంపార
Secunderabad | సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్లో బాంబు పెట్టినట్లు ఫేక్ కాల్ చేసిన వ్యక్తిని మోండా మార్కెట్ పోలీసులు అరెస్టు చేశారు. గౌస్ పాషా అనే వ్యక్తిని ఖమ్మంలో అదుపులోకి తీసుకున్నారు.
సికింద్రాబాద్లోని (Secunderabad) ప్రభుత్వ పీజీ కాలేజీ లేడీస్ హాస్టల్ (Ladies Hostel) వద్ద విద్యార్థినులు ఆందోళనకు దిగారు. తమకు రక్షణ కల్పించాలంటూ నిరసన వ్యక్తంచేస్తున్నారు.
Maganti Gopinath | సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో గులాబీజెండా ఎగురవేస్తామని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల హామీల అమలులో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని అన్నారు. హైదరాబాద్, సిక�
భారత్ గౌరవ్ రైళ్లలో నిరుడు 96 వేల మంది భక్తులు ప్రయాణం సాగించినట్టు బుధవారం రైల్వే అధికారులు వెళ్లడించారు. 172 పర్యాటక ట్రిప్పులతో వారంతా 24 రాష్ర్టాల్లోని ఆధ్యాత్మిక, పర్యాటక ప్రదేశాలను సందర్శించారని పే�
ఈ నెల 23న సికింద్రాబాద్ నుంచి ‘జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ యాత్ర’ పేరుతో భారత్ గౌరవ్ యాత్ర రైలు ప్రారంభం కానున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో ఆ రైలు నడుస్తుందన�
మహిళా ప్రయాణికులను టార్గెట్ చేస్తూ.. వారి మెడలోని బంగారు ఆభరణాలను చోరీ చేస్తూ..తప్పించుకొని తిరుగుతున్న దొంగను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు గురువారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
సికింద్రాబాద్లోని ఆలయాల్లో అయోధ్య నుంచి వచ్చిన శ్రీరాముడి అక్షింతలను మహంకాళి జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి, మేకల సారంగపాణి,నాయకుడు భాస్కర్గిరి ఆధ్వర్యంలో ఆదివారం పంపిణీ చేశారు.
ఖాజీపేట నుంచి బల్హార్ష వరకు మూడో రైల్వేలైన్ ట్రాక్ పనుల్లో భాగంగా పలు రైళ్లను రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సికింద్రాబాద్-కాగజ్నగర్, ఖాజీపేట్-కాగజ్నగర్, కొత్తగూడెం-బల్