హైదరా బాద్ నగరంలో ఆర్టీసీ ఆధ్వర్యంలో ఏసీ బస్సులను పునరుద్ధరిస్తూ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకున్నది. ఈమేరకు నగరంలో ఎనిమిది ఈ-మెట్రో ఏసీ బస్సులను నడిపించాలని ఆర్టీసీ గ్రేటర్ జోన్ అధికారులు నిర్ణయ
హజ్ యాత్రికుల పాస్పోర్ట్ దరఖాస్తుల ప్రక్రియకు సికింద్రాబాద్ ఆర్పీవో పరిధిలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని హైదరాబాద్ రీజినల్ పాస్పోర్ట్ అధికారి జే. స్నేహజ తెలిపారు. ఈ నెల 13, 15, 18న ఈ సేవలు అందు�
Train | సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్నగర్ రైలుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. బీబీనగర్ సమీపంలో రైలులో నుంచి పొగలు రావడం గమనించిన ప్రయాణికులు అప్రమత్తమయ్యారు. వెంటనే చైన్ లాగి రైలును నిలిపివేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. ఇప్పటివరకు బాన్సువాడలో పోచారం శ్రీనివాస్ రెడ్డి, మేడ్చల్లో మంత్రి మల్లారెడ్డి, భద్రాచలంలో తెల్లం వెంకట్రావ్, అంబర్పేటలో కాలేరు వెంకటేశ్, సన
Telangana Assembly Elections | సికింద్రాబాద్లో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ భారీ విజయం సాధించారు. మొత్తం 42వేల ఓట్లకు పైగా మెజారిటీతో పద్మారావు గౌడ్ గెలుపొందారు.
Telangana Assembly Elections | సికింద్రాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ భారీ ఆధిక్యంతో దూసుకెళ్తోంది. పార్టీ అభ్యర్థి పద్మారావు గౌడ్ 26,846 ఓట్లతో ముందంజలో ఉన్నారు.
Telangana Assembly Elections | సికింద్రాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. కారు దూసుకెళ్తోంది. రెండో రౌండ్ పూర్తయ్యే సరికి బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ 5228 ఓట్లు పోలయ్యాయి.
బరిమల (Sabarimala) వెళ్లే అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే (SCR) శుభవార్త అందించింది. భక్తుల (Pilgrims) కోసం 22 ప్రత్యేక రైళ్లు (Special Trains) నడపనున్నట్లు అధికారులు తెలిపారు.
ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ (BRS) దూసుకుపోతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ప్రతి రోజు మూడు నుంచి నాలుగు నియోజవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభలు (Praja Ashirvada Sabha) నిర