మహిళా ప్రయాణికులను టార్గెట్ చేస్తూ.. వారి మెడలోని బంగారు ఆభరణాలను చోరీ చేస్తూ..తప్పించుకొని తిరుగుతున్న దొంగను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు గురువారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
సికింద్రాబాద్లోని ఆలయాల్లో అయోధ్య నుంచి వచ్చిన శ్రీరాముడి అక్షింతలను మహంకాళి జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి, మేకల సారంగపాణి,నాయకుడు భాస్కర్గిరి ఆధ్వర్యంలో ఆదివారం పంపిణీ చేశారు.
ఖాజీపేట నుంచి బల్హార్ష వరకు మూడో రైల్వేలైన్ ట్రాక్ పనుల్లో భాగంగా పలు రైళ్లను రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సికింద్రాబాద్-కాగజ్నగర్, ఖాజీపేట్-కాగజ్నగర్, కొత్తగూడెం-బల్
హైదరా బాద్ నగరంలో ఆర్టీసీ ఆధ్వర్యంలో ఏసీ బస్సులను పునరుద్ధరిస్తూ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకున్నది. ఈమేరకు నగరంలో ఎనిమిది ఈ-మెట్రో ఏసీ బస్సులను నడిపించాలని ఆర్టీసీ గ్రేటర్ జోన్ అధికారులు నిర్ణయ
హజ్ యాత్రికుల పాస్పోర్ట్ దరఖాస్తుల ప్రక్రియకు సికింద్రాబాద్ ఆర్పీవో పరిధిలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని హైదరాబాద్ రీజినల్ పాస్పోర్ట్ అధికారి జే. స్నేహజ తెలిపారు. ఈ నెల 13, 15, 18న ఈ సేవలు అందు�
Train | సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్నగర్ రైలుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. బీబీనగర్ సమీపంలో రైలులో నుంచి పొగలు రావడం గమనించిన ప్రయాణికులు అప్రమత్తమయ్యారు. వెంటనే చైన్ లాగి రైలును నిలిపివేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. ఇప్పటివరకు బాన్సువాడలో పోచారం శ్రీనివాస్ రెడ్డి, మేడ్చల్లో మంత్రి మల్లారెడ్డి, భద్రాచలంలో తెల్లం వెంకట్రావ్, అంబర్పేటలో కాలేరు వెంకటేశ్, సన
Telangana Assembly Elections | సికింద్రాబాద్లో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ భారీ విజయం సాధించారు. మొత్తం 42వేల ఓట్లకు పైగా మెజారిటీతో పద్మారావు గౌడ్ గెలుపొందారు.
Telangana Assembly Elections | సికింద్రాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ భారీ ఆధిక్యంతో దూసుకెళ్తోంది. పార్టీ అభ్యర్థి పద్మారావు గౌడ్ 26,846 ఓట్లతో ముందంజలో ఉన్నారు.