చక్కని చదువుకోసం ఉదయాన్నే విద్యార్థుల కడుపు నింపాలన్న గొప్ప సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ‘సీఎం బ్రేక్ఫాస్ట్’ కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ (Minister KTR) ప్రారంభించారు. సిక
పేదల సొంతింటి కలను నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని (CM KCR) మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) అన్నారు. అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్రూం ఇండ్లను (Double Bedroom houses) ఉచితంగా ఇస్తున్న ఏకైక రాష్�
దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో మనోహరాబాద్-సిద్దిపేట స్టేషన్ల మధ్య పూర్తయిన నూతన రైలు మార్గాన్ని మంగళవారం ప్ర ధాని మోదీ జాతికి అంకితం చేశారు. మహబూబ్నగర్-కర్నూల్ స్టేషన్ల మధ్య పూర్తిచేసిన విద్య�
దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో పాట్నా-సికింద్రాబాద్, భరణి-కోయంబత్తూర్, దనపూర్-సికింద్రాబాద్, బెంగళూర్-దనపూర్ వంటి పలు రైల్వే స్టేషన్ల పరిధిలో 17 ప్రత్యేక రైళ్లను పొడిగించినట్టు మంగళవారం ఆధికారుల
సికింద్రాబాద్లోని గాంధీ వైద్య కళాశాలలో ర్యాగింగ్కు పాల్పడిన 10 మంది విద్యార్థులను ఏడాదిపాటు సస్పెండ్ చేశారు. ఈ మేరకు డీఎంఈ, గాంధీ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే రమేశ్రెడ్డి సోమవారం ఆదేశాలు జ
సికింద్రాబాద్ (Secunderabad) డివిజన్లో రైల్వే లైన్ల మరమ్మత్తులు, మెయింటేనెన్స్ పనుల్లో భాగంగా దక్షిణ మధ్య రైల్వే (SCR) అధికారులు పలు రైళ్లను రద్దు (Trains cancelled) చేశారు.
SCR Special Trains | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు తెలిపింది. సికింద్రాబాద్ - నుంచి కాకినాడ టౌన్, కాకినాడ టౌన్ నుంచి సి�
విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ రావాల్సిన వందేభారత్ ఎక్స్ప్రెస్ (Vande Bharat Express) రద్దయింది. సాంకేతిక కారణాలతో రైలును రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. గురువారం ఉదయం 5.45కి విశాఖపట్నం (Visakhapatnam) నుంచి బయల�
ప్రగతి భవన్లో (Pragathi Bhavan) 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) జాతీయ జెండాను ఎగురవేశారు.
దక్షిణ మధ్య రైల్వే జోనల్ ఆధ్వర్యంలో ఎనిమిదో భారత్ గౌరవ్ యాత్ర ప్రత్యేక రైలును బుధవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభించారు. ఈ రైలు యాత్రను సీనియర్ సిటిజన్ రాజ్యలక్ష్మి ప్రారంభించిన�
Secunderabad | సికింద్రాబాద్ సింధీ కాలనీలో జరిగిన చోరీ కేసును పోలీసులు చేధించారు. దొంగతనానికి పాల్పడిన నేపాలీ గ్యాంగ్ను నార్త్ జోన్ పోలీసులు ముంబైలో అదుపులోకి తీసుకున్నారు. ముంబై మీదుగా నేపాల్ పారిపోయేందు�
మహంకాళి బోనాల ఉత్సవాల్లో భాగంగా సోమవారం జగన్మాత గజవాహనంపై శోభాయమానంగా ఊరేగింది. రెండో రోజు లష్కర్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర వైభవంగా ముగిసింది.