తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాలకు ప్రయాణించే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ఆదివారం ప్రకటించింది. హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్ల పరిధిలో మౌలిక వసతుల నిర్వహణ నేపథ్యంల�
Hyderabad | హైదరాబాద్ : ఈ నెల 20వ తేదీన సికింద్రాబాద్లో జగన్నాథ రథయాత్ర నిర్వహించనున్నట్లు శ్రీ జగన్నాథ స్వామి రామ్గోపాల్ ట్రస్ట్ ప్రకటించింది. జగన్నాథుడు, భలభద్రుడు, సుభద్రల విగ్రహాలను ఊరేగించ�
సికింద్రాబాద్, హైదరాబాద్ జంట నగరాలు, సబర్బన్ ప్రాంతాల్లో తిరుగుతున్న దాదాపు 22 ఎంఎంటీఎస్ లోకల్ రైలు సర్వీసులు రద్దు చేస్తూ బుధవారం ఎస్సీఆర్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 14, 15, 16, 17 తేదీలలో లోకల�
ఒడిశాలోని బహనాగ బజార్ రైల్వే స్టేషన్లో (Bahanaga Railway station) ట్రాక్ నిర్వహణ పనులు (Maintenance works) కొనసాగుతున్నాయి. ఈనేపథ్యంలో 15 రైళ్లను రద్దుచేసినట్లు (Trains Cancelled) దక్షిణ మధ్య రైల్వే (SCR) అధికారులు తెలిపారు.
Hyderabad | ఇప్పుడు నాలుగో నగరంగా శంషాబాద్ అభివృద్ధి ప్రస్థానం మొదలైంది. దక్షిణాన అంతర్జాతీయ విమానాశ్రయంతో మొదలై.. జాతీయ, అంతర్జాతీయస్థాయి కంపెనీలు, ఏరోస్పేస్, డిఫెన్స్, ఫార్మా, ఎలక్ట్రానిక్స్, హర్డ్వేర్,
నగరంలో ఈ నెలాఖరు వరకు ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను తిప్పనుంది. ఇప్పటికే నగరానికి చేరుకున్న బస్సులు తుది మెరుగులు దిద్దుకునే దశలో ఉన్నాయి. ఎలక్ట్రిక్ బస్సులకు కావాల్సిన చార్జింగ్ పాయింట్లను కంటోన్మె�
Bhavani Nagar | సికింద్రాబాద్ పరిధిలోని భవానీనగర్లో మంగళవారం విషాదకర ఘటన చోటు చేసుకున్నది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులను విజయలక్ష్మి, కుమార్తెలు చంద్రకళ, సౌజన్యగా గుర్తించార�
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారం కార్యక్రమం ద్వారా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుతున్నారు. కానీ రైల్వే శాఖ తీరు ఇందుకు విరుద్ధంగా ఉన్నది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధిలో భ�
తెలంగాణ స్వచ్ఛ ఆటో టిప్పర్, రిక్షా కార్మికుల యూనియన్ సంయుక్తంగా మంగళవారం నెక్లెస్ రోడ్డులో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. సికింద్రాబాద్, బేగంపేట్ సర్కిళ్ల గౌరవ అధ్యక్
ఒడిశాలో ఓ రైలుకు ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్-అగర్తాలా ఎక్స్ప్రెస్లోని ఏసీ బోగీలో పొగ వెలువడటంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అధికారులకు సమాచారం ఇవ్వడంతో రైలును బ్రహ్మపూర్ రైల్వేస్టేషన్
Hyderabad | దొంగలు సినిమాలు చూసి దోపిడీకి స్కెచ్ వేశారు. ఐటీ అధికారుల మాదిరిగానే గుర్తింపు కార్డులతో సికింద్రాబాద్ పాట్ మార్కెట్లోని ఓ నగల దుకాణంలోకి ప్రవేశించి.. బంగారం దోచుకుపోయారు. మహారాష్ట్రలో తలదాచుక
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సికింద్రాబాద్ నగల దుకాణం చోరీ కేసు నిందితులు పోలీసులకు చిక్కారు. మహారాష్ట్రలో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు హైదరాబాద్ తీసుకొచ�
సికింద్రాబాద్ - తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్కు ప్రయాణికుల నుంచి అధిక డిమాండ్ ఏర్పడటంతో ఈ రైలులో అదనపు బోగీలు ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈ ఎక్స్ప్రెస్లో 8 బోగీల
ఎంఎంటీఎస్ రాకతో మేడ్చల్ ప్రజలకు రైల్వే ప్రయాణం సులభతరమైంది. ఎంఎంటీఎస్ రెండో దశలో భాగంగా మేడ్చల్-సికింద్రాబాద్ ఎంఎంటీఎస్ ఏప్రిల్ 8న ప్రారంభించారు.