Vande Bharat | ఈ రైలుతో తెలంగాణ ప్రజలకు ప్రయాణం సౌకర్యవంతంగా మారుతుందని ఊదరగొట్టారు. కానీ, వందేభారత్ టిక్కెట్ ధరలు సామాన్యుడిని బెంబేలెత్తిస్తున్నాయి. వందేభారత్కంటే ముందున్న రైళ్లే ఎంతో నయంకదా? అని అనుకొంటు�
రాష్ట్ర బీసీ సంఘం, జేఏసీ ఆధ్వర్యంలో ప్రతిపక్ష పార్టీలు ఆదివారం వనపర్తిలో నిర్వహించిన బీసీ ఆత్మగౌరవ సభ జనం లేక వెలవెలబోయింది. సభా ప్రాంగణమంతా ఖాళీ కుర్చీలతో కనిపించింది.
ప్రధాని మోదీ (PM Modi) మరికాసేపట్లో హైదరాబాద్ రానున్నారు. సికింద్రాబాద్ (Secunderabad) రైల్వే స్టేషన్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. అనంతరం పరేడ్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ
Sathish Reddy | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) రాష్ట్ర పర్యటనపై, వందే భారత్ రైలు (Vande Bharat train) ప్రారంభోత్సవంపై టీఎస్ రెడ్కో చైర్మన్ వై సతీశ్ రెడ్డి (Y. Sathish Reddy) వినూత్నంగా నిరసన తెలిపారు. వందే భారత్ రైలు ప్రారంభమయ్యాక ఇప్పటి
Vande Bharat | ప్రధాని నరేంద్ర మోదీ శనివారం సికింద్రాబాద్లో వందే భారత్ రైలును ప్రారంభించబోతున్నారు. ఇందుకు బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టింది. ఇదే మొదటిసారిగా అన్నట్టుగా గప్పాలు కొడుతున్నది. నిజానిక
ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) నేడు హైదరాబాద్లో (Hyderabad) పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ (Secunderabad) పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) విధించారు.
Hyderabad | ఈ నెల 8న నగరానికి ప్రధాని నరేంద్రమోదీ వస్తుండటంతో సికింద్రాబాద్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వందే భారత�
Hanuman Shobha Yatra | ఈ నెల 6న హనుమాన్ జయంతి సందర్భంగా ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. నగర వ్యాప్తంగా ర్యాలీలు, కర్మన్ఘాట్ నుంచి గౌలిగూడ మీదుగా సికింద్రాబాద్ తాడ్బంద్ హనుమాన్ �
రైల్వే ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నది. ఇప్పటికే ఉరుకలు.. పరుగులు పెట్టాల్సిన ఎంఎంటీఎస్ రెండో దశ లోకల్ సర్వీసుల ఊసే కనిపించడం లేదు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరుద్ధరణ పనులను వచ్చే నెల 8న ప్రధాని మోదీ ప్రారంభించనున్నట్టు అధికారులు తెలిపారు. అదేరోజు సికింద్రాబాద్- తిరుపతికి రెండో వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించే�
Vande Bharat train | తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి భక్తులకు శుభవార్త. సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు త్వరలో పరుగులు పెట్టనున్నది. ఈ సెమీ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ను ఏప్రిల్ 8న ప్ర�
Swapnalok Fire Accident | సికింద్రాబాద్లోని స్వప్నలోక్ కాంప్లెక్స్లో జరిగిన అగ్ని ప్రమాదంలో అడుగడుగునా కాంప్లెక్స్ అసోసియేషన్ నిర్లక్ష్యం ఉందని, వారు ఎక్కడ కూడా ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడంతోనే ప్రాణనష్�