Bharat Gaurav Train | ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన భారత్ గౌరవ్ తొలి రైలు ఈ నెల 18న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ప్రారంభంకానున్నదని ఎస్సీఆ�
సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న వందేభారత్ రైలు శనివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఖమ్మం జిల్లా చింతకాని మండలం మీదుగా వెళ్తూ నాగులవంచ రైల్వేస్టేషన్ సమీపంలో ఎద్దును ఢీకొట్టింది.
తెలంగాణ హజ్ కమిటీ విజ్ఞప్తి మేరకు హజ్ యాత్రికుల కోసం బేగంపేట, సికింద్రాబాద్లో శనివారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించామని హైదరాబాద్ రీజినల్ పాస్పోర్ట్ అధికారి దాసరి బాలయ్య ఆదివారం ఒక ప్రకటనలో పేర్క�
BJP | రాజధాని హైదరాబాద్లో బీజేపీకి షాక్ తగిలింది. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదా కేశవరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆదివారం తాడ్బండ్లోని తన నివాసంలో ముఖ్య అనుచరులతో సమావేశమైన అనంతరం కేశ
కంటోన్మెంట్ శాసన సభ్యుడు జ్ఞాని సాయన్న(72) ఆదివారం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన రెండు రోజుల కిందట నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం క�
CM KCR | సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీ సాయన్న మృతి రాష్ట్ర ముఖ్యమంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతిపై విచారం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్.. ఈ సందర్భంగా సాయన్న చేసిన సేవల�
Cantonment MLA G Sayanna | కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీ సాయన్న మృతికి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Cantonment MLA Sayanna | సికింద్రాబాద్ కంట్మోనెంట్ భారత్ రాష్ట్ర సమితి శాసనసభ సభ్యుడు సాయన్న (72) ఆదివారం కన్నుమూశారు. గతకొంతకాలంగా ఆయన గుండె, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు.
Cantonment | సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రక్షణ శాఖ సంయుక్త కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఏప్రిల్ 30వ తేదీన సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నిక�
విశాఖపట్నం-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు 3 గంటలపాటు ఆలస్యంగా నడువనుంది. విశాఖపట్నంలో ఉదయం 5.45 గంటలకు బయలుదేరాల్సిన వందేభారత్ రైలు.. ఉదయం 8.45 గంటలకు ప్రారంభం కానుంది.
హైదరాబాద్ శివార్లలోని బీబీనగర్-ఘట్కేసర్ మధ్య పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్ప్రెస్ రైలు సికింద్రాబాద్ చేరుకున్నది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వస్తున్న గోదావరి ఎక్స్ప్రెస్ ఘట్కేసర్ మండలంలో�
నగరంలో జనావాసాల మధ్య ఉన్న గోదాములను తరలిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గోదాముల్లో ప్రమాదకర రసాయనాలు ఉంచితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.