మరికొన్ని గంటల్లో తెలుగు రాష్ట్రాల మధ్య ‘వందేభారత్’ పరుగులు పెట్టనుంది. ఈ సెమీ హైస్పీడ్ రైలు ఈ నెల 15వ తేదీన ఆదివారం ప్రారంభం కానుంది. సంక్రాంతి సందర్భంగా ప్రధాని మోదీ వర్చువల్గా ఈ రైలును ప్రారంభించను�
సికింద్రాబాద్ నుంచి వరంగల్ మీదుగా విశాఖపట్టణం వరకు వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలును ఈ నెల 15న ప్రారంభించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే డిప్యూటీ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ కోచింగ్, చీఫ్ ప్యాసింజర్ ట్ర�
PM Modi | రాష్ట్రానికి వందే భారత్ రైలు రాక మరింత ఆలస్యం కానుంది. ఈ నెల 19న సికింద్రాబాద్ స్టేషన్లో ప్రధాని మోదీ.. రైలుకు పచ్చజెండా ఊపాల్సి ఉంది. ఆయితే ప్రధాని హైదరాబాద్ పర్యటన
south central railway | సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకొని సికింద్రాబాద్ - రామనాథపురం మధ్య ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, �
gold jewellery robbery | సికింద్రాబాద్లో సోమవారం రాత్రి దారి దోపిడీ ఘటన కలకలం సృష్టించింది. సిటీ లైట్ హోటల్ సమీపంలో నడుచుకుంటూ పవన్ అనే వ్యక్తిపై ఓ దుండగుడు దాడి చేశాడు. నడుచుకుంటూ వెళ్తున్న పవన్పై దుండగుడు
Loco Pilot | సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న లోకో పైలట్ అదృశ్యమైంది. లోకో పైలట్గా విధులు నిర్వర్తిస్తున్న మహిళ సనత్నగర్లో ఓ అద్దె గదిలో ఉంటుంది. అయితే నవంబర్ 30వ తేదీ
Bansilalpet Step well | సికింద్రాబాద్ బన్సీలాల్పేటలోని పురాతన మెట్ల బావి ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. దాదాపు 300 ఏండ్ల చరిత్ర కలిగిన దీనిని మంత్రి కేటీఆర్ ఈ నెల 5న తిరిగి ప్రారంభించనున్నారు.
Norton bikes collection | ఇంగ్లండ్లోని బర్మింగ్హామ్లో 1898లో నార్టన్ బైక్స్ తయారీ మొదలైంది. తొలిరోజుల్లో విశేష ఆదరణ ఉండేది. అప్పటికే రేసింగ్ బైక్స్గా అవి పేరొందాయి. రెండో ప్రపంచ యుద్ధంలో మిత్ర రాజ్యాల కోసం లక్ష బై�
SCR | అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్యరైల్వే (SCR) శుభవార్త అందించింది. శబరిమల వెళ్లే వారి కోసం 38 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. డిసెంబర్, జనవరి నెలల్లో ఈ రైళ్లు అందుబాటులో
SCR | సికింద్రాబాద్, హైదరాబాద్ సబర్బన్కు సంబంధించి ఎంఎంటీఎస్ లోకల్ రైలు సర్వీసులను శని, ఆదివారాల్లో రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. సనత్నగర్ - హఫీజ్పేట్ స్టేషన్ల మధ్య కొనసాగుతున్న ట్ర
SCR | అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్యరైల్వే శుభవార్త అందించింది. సికింద్రాబాద్ నుంచి శబమరి వెళ్లే భక్తుల కోసం ఈ నెల 20 నుంచి 26 ప్రత్యేక రైళ్లను నడుపనున్నామని రైల్వే అధికారులు వెల్లడించారు.
South Central Railway | సికింద్రాబాద్ నుంచి శబమరి వెళ్లే భక్తుల కోసం 26 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు వెల్లడించారు. సికింద్రాబాద్ - కొల్లం స్టేషన్ల మధ్యలో ఈ నెల 20 నుంచి ఈ ప�