Fire Accident | సికింద్రాబాద్లోని రూబీ ఎలక్ట్రికల్ బైక్ షోరూంలో మంటలు ఎగసి పడుతున్నాయి. ఈ షోరూంలో అగ్ని ప్రమాదం జరగడంతో స్థానికులు భయాందోళనకు లోనయ్యారు.
శ్రీవారి భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త తెలిపింది. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లను ఈ నెల 22, 28, 29 తేదీల్లో నడుపుతున్నట్టు ప్రకటించింది. కాగా, సికింద్రాబాద్ నుంచి మధురైకి ప్రతి మంగళవా�
హైదరాబాద్ : ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తిరుపతి – సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు గురువారం ప్రకటించారు. ఈ �
హైదరాబాద్ : ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్ – తిరుపతి రైల్వే స్టేషన్ల మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు శుక్రవారం దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు వెల్లడించా
హైదరాబాద్ : ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్ – నర్సాపూర్ రైల్వే స్టేషన్ల మధ్య రెండు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు బుధవారం వెల్లడించారు. ఈ న
Special trains | వరుస సెలవుల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ పెరగడంతో సికింద్రాబాద్ నుంచి తిరుపతి, యశ్వంత్పూర్ స్టేషన్ల మధ్య దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను (Special trains) నడుపుతున్నది.
హైదరాబాద్ : ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్ నుంచి తిరుపతి, యశ్వంత్పూర్ స్టేషన్ల మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు మంగళవారం దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు
RTC Mini bus | హుస్నాబాద్లో పెను ప్రమాదం తప్పింది. వ్యానును ఢీకొట్టిన ఆర్టీసీ మినీ బస్సు (RTC Mini bus) బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సహా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
Minister Indrakaran reddy | సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర కొనసాగుతున్నది. ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
Minister Mallareddy | మంత్రి మల్లారెడ్డి కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఉజ్జయిని మహంకాళి బోనం, పట్టువస్త్రాలు సమర్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
Talasani Srinivas yadav | సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఘనంగా ప్రారంభమైంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులు అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
రాష్ట్ర పోలీసుశాఖ నుంచి 5 వేల మందికి డ్యూటీ హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్రమోదీ సహా కేంద్ర మంత్రులు, పలువురు ముఖ్యమంత్రులు జూలై 2, 3 తేద�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత హైదరాబాద్ మహానగరం అన్నిరంగాల్లో ఎంతో అభివృద్ధి చెందిందని రాష్ట్ర పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్ సెయిం