SCR | సికింద్రాబాద్, హైదరాబాద్ సబర్బన్కు సంబంధించి ఎంఎంటీఎస్ లోకల్ రైలు సర్వీసులను శని, ఆదివారాల్లో రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. సనత్నగర్ - హఫీజ్పేట్ స్టేషన్ల మధ్య కొనసాగుతున్న ట్ర
SCR | అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్యరైల్వే శుభవార్త అందించింది. సికింద్రాబాద్ నుంచి శబమరి వెళ్లే భక్తుల కోసం ఈ నెల 20 నుంచి 26 ప్రత్యేక రైళ్లను నడుపనున్నామని రైల్వే అధికారులు వెల్లడించారు.
South Central Railway | సికింద్రాబాద్ నుంచి శబమరి వెళ్లే భక్తుల కోసం 26 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు వెల్లడించారు. సికింద్రాబాద్ - కొల్లం స్టేషన్ల మధ్యలో ఈ నెల 20 నుంచి ఈ ప�
Chilkalguda | సికింద్రాబాద్ చిలకలగూడలోని (Chilkalguda) ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
Secunderabad | సికింద్రాబాద్ పరిధిలోని గోపాలపురం పోలీసు స్టేషన్లో దారుణం చోటు చేసుకుంది. పట్టపగలే గొలుసు దొంగతనం జరిగింది. ఉదయం 10.50 గంటల ప్రాంతంలో ఇద్దరు మహిళలు రోడ్డుపై నిల్చున్నారు
South Central railway | దసరా పండుగ సందర్భంగా రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆయా మార్గాల్లో దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నారు. ఇందులో భాగంగానే.. నర్సాపూర్ - సికింద్రాబాద్ స్టేషన్ల మధ్య
Secunderabad | సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో కిడ్నాప్ అయిన బాలుడి ఆచూకీ లభ్యమైంది. కిడ్నాప్ అయిన గంట వ్యవధిలోనే పోలీసులు కేసును ఛేదించారు. బాలుడిని తల్లిదండ్రులకు పోలీసులు అప్పగించారు. ఏడాది బాలుడిని
SCR | దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు (SCR) నడుపుతున్నది. సికింద్రాబాద్-తిరుపతి (02764) రైలు అక్టోబర్ 1న రాత్రి 8.05 గంటలకు
Secunderabad | దసరా పండుగ నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకురానుంది. అయితే సికింద్రాబాద్ నుంచి తిరుపతి, యశ్వంత్పూర్ స్టేషన్ల మధ్య పది ప�
Secunderabad Railway Station | సికింద్రాబాద్ - సుబేదార్గంజ్, నాందేడ్ - తిరుపతి మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు మంగళవారం వెల్లడించారు. ఈ ప్రత్యేక రైళ్లు ఈ నెల 24 నుంచి �
Talasani srinivas yadav | తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్లో ర్యాలీని మంత్రి తలసాని శ్రీవివాస్ యాదవ్ ప్రారంభించారు. సికింద్రాబాద్ ప్యారడైజ్ సర్కిల్ నుంచి ఎంజీ రోడ్డులోని
Fire Accident | సికింద్రాబాద్లోని రూబీ హోటల్లో జరిగిన అగ్నిప్రమాదంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనాస్థలంలో పోలీసులు, రవాణా, అగ్నిమాపకశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
Minister KTR | సికింద్రాబాద్లో జరిగిన అగ్నిప్రమాదంపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.3 లక్షల నష్టపరిహారం అందజేయనున్నట్లు ఆయన ప్రకటించారు.