వైద్య విద్యాకోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (NEET) యూజీ ఆదివారం జరుగనుంది. దేశవ్యాప్తంగా ఈ పరీక్షకు 18.72 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరికోసం 499 నగరాలు, పట్టణాలు సహా విదేశాల్లో పరీక్ష కే�
Police Stations | హైదరాబాద్ - సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలో ప్రభుత్వం కొత్తగా 40 పోలీస్స్టేషన్లను ఏర్పాటు చేసింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్ సికింద్రాబాద్లోని అల్వాల్లో (Alwal) ఓ యువతి హల్చల్ చేసింది. తన కొత్త కారుతో బీభత్సం సృష్టించింది. మితిమీరిన వేగంతో కారును నడిపి ఒకరి మృతికి (Road accident) కారణమైంది. ఈ ప్రమాదంలో రోడ్డుపక్కన ఉన్న చెరుక�
రంజాన్ (Ramadan) పర్వదినాన్ని పురస్కరించుకొని హైదరాబాద్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic restrictions) విధించారు. పలు ప్రాంతాల్లో రద్దీని బట్టి ట్రాఫిక్ను దారి మళ్లించనున్నారు.
Ganga Pushkaralu 2023 | హైదరాబాద్ : ఈ నెల 22వ తేదీ నుంచి గంగా నది పురష్కరాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో గంగా పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. సికిం�
రంజాన్ (Ramadan) మాసం చివరి శుక్రవారం కావడంతో హైదరాబాద్లోని చార్మినార్ (Charminar ) మక్కా మసీదు (Makkah Masjid) వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. అదేవిధంగా సికింద్రాబాద్లోని (Secunderabad) జామ్-ఎ-మసీదులో కూడ�
రంజాన్ మాసంలో చివరి శుక్రవారం (జుమాతుల్ విదా) సందర్భంగా మక్కా మసీద్, సికింద్రాబాద్లోని జమే ఈ మసీద్ల వద్ద ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయని, చార్మినార్, మదీనా, ముర్గీచౌక్, రాజేశ్మెడికల్ హాల్ శాలిబ�
Hyderabad | హైదరాబాద్ : ఈ నెల 21వ తేదీన హైదరాబాద్ నగరంలోని మక్కా మసీదు, సికింద్రాబాద్ పరిధిలోని జామియా మసీదు పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. జుమ�
Hyderabad | కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా సైకిల్ వినియోగానికి జీహెచ్ఎంసీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నది. ఇందులో భాగంగానే ఖైరతాబాద్, కూకట్పల్లి, సికింద్రాబాద్, చార్మినార్, శేరిలింగంపల�
Vande Bharat | ఈ రైలుతో తెలంగాణ ప్రజలకు ప్రయాణం సౌకర్యవంతంగా మారుతుందని ఊదరగొట్టారు. కానీ, వందేభారత్ టిక్కెట్ ధరలు సామాన్యుడిని బెంబేలెత్తిస్తున్నాయి. వందేభారత్కంటే ముందున్న రైళ్లే ఎంతో నయంకదా? అని అనుకొంటు�
రాష్ట్ర బీసీ సంఘం, జేఏసీ ఆధ్వర్యంలో ప్రతిపక్ష పార్టీలు ఆదివారం వనపర్తిలో నిర్వహించిన బీసీ ఆత్మగౌరవ సభ జనం లేక వెలవెలబోయింది. సభా ప్రాంగణమంతా ఖాళీ కుర్చీలతో కనిపించింది.
ప్రధాని మోదీ (PM Modi) మరికాసేపట్లో హైదరాబాద్ రానున్నారు. సికింద్రాబాద్ (Secunderabad) రైల్వే స్టేషన్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. అనంతరం పరేడ్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ
Sathish Reddy | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) రాష్ట్ర పర్యటనపై, వందే భారత్ రైలు (Vande Bharat train) ప్రారంభోత్సవంపై టీఎస్ రెడ్కో చైర్మన్ వై సతీశ్ రెడ్డి (Y. Sathish Reddy) వినూత్నంగా నిరసన తెలిపారు. వందే భారత్ రైలు ప్రారంభమయ్యాక ఇప్పటి