సిటీబ్యూరో, అక్టోబర్ 6(నమస్తే తెలంగాణ): హైదరాబాద్, సికింద్రాబాద్ సబర్బన్కు సంబంధించిన ఎంఎంటీఎస్ లోకల్ రైలు సర్వీసులను మేడ్చల్ – లింగంపల్లి, మేడ్చల్ – హైదరాబాద్ స్టేషన్ల మధ్య కొత్తగా నాలుగు సర్వీసులను ఈ నెల 1 నుంచే అందుబాటులోకి తీసుకువస్తూ శుక్రవారం దక్షిణ మధ్య రైల్వే జోన్ నిర్ణయం తీసుకున్నారు.