హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఎన్స్ఫోర్ట్మెంట్ డైరెక్టరేట్ అధికారులు (ED Raids) సోదాలు నిర్వహిస్తున్నారు. గురువారం ఉదయం నుంచి సికింద్రాబాద్ మహేంద్రహిల్స్లో ప్రముఖ వ్యాపారవేత్త బూరుగు రమేశ్ ఇంట్ల�
హైదరాబాద్ నగరం మెడికల్ హబ్గా మారిందని, ఆఫ్రికన్ దేశాల నుంచి నగరానికి వైద్యంకోసం వస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. మంగళవారం సికింద్రాబాద్ సంగీత్ థియేటర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన మ�
Ganja | సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో భారీగా గంజాయి పట్టుబడింది. గంజాయిని తరలిస్తున్న ఏపీ మహిళను జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ. 3.94 లక్షలు ఉంటుందన్న
Accident | నగరంలోని ఉప్పల్ - సికింద్రాబాద్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా దూసుకువచ్చిన ఓ సెప్టిక్ ట్యాంకర్.. ఉప్పల్ రహదారి మధ్యలో ఉన్న హనుమాన్ ఆలయంలోకి దూసుకెళ్లింది.
Balanagar : ఆన్లైన్ మోసాలకు పాల్పడి లక్షలు కాజేసే వాళ్లే కాదు నమ్మించి టోకరా వేసే కేటుగాళ్లు ఈమధ్య ఎక్కువవుతున్నారు. బాలానగర్లో ఒక ఓలా ట్యాక్సీ డ్రైవర్ బ్యాంక్ ఉద్యోగులకు మస్కా కొట్టాడు.
Special Trains | ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. చర్లపల్లి, సికింద్రాబాద్ నుంచి వివిధ మార్గాలకు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు తెలిపింది. దసరా, దీపావళి, ఛట్పూజ సందర్భంగా ప్రత్యేక రైళ్లను
సికింద్రాబాద్లోని ఓ అమ్మవారి ఆలయంలో అపచారం జరిగింది. ఆలయంలో శనివారం అర్ధరాత్రి సమయంలో జంతుబలి నిర్వహించినట్టు ఆలయవర్గాలు చర్చించుకుంటున్నాయి. ఆలయ ప్రాంగణంలోని మాత గుడి వద్ద అర్ధరాత్రి సమయంలో రెండు మ�
Hyderabad Rains : వాతావరణ శాఖ బుధవారం, గురువారం భారీ వర్షాలు (Heavy Rain) ఉంటాయని హెచ్చరికలు జారీ చేసినా పెద్ద వాన పడలేదు. రెండు రోజులు తెరిపినిచ్చిన వరుణుడు శుక్రవారం జోరందుకున్నాడు.
Power Supply | విద్యుత్ లైన్లలో తలెత్తిన సాంకేతిక లోపాల కారణంగా సికింద్రాబాద్ ప్యారడైజ్ ఏడీఈ కార్యాలయం పరిధిలో నిర్ధేశించిన సమయాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ అధికారులు తెలిపారు.
Hyd Rains | హైదరాబాద్ జంట నగరాల పరిధిలో వర్షాలు దంచికొడుతున్నాయి. వరుసగా కురుస్తున్న వర్షాలతో జనం తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. ఈ క్రమంలోనే సోమవారం సాయంత్రం మళ్లీ జంట నగరాల పరిధిలోని పలుచోట్ల వర్షం పడుతున్నది.
యాచ్క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో నిర్వహించిన టీసాన్ యూత్ ఓపెన్ రెగెట్టా పోటీల్లో బీసీ గురుకుల సొసైటీకి చెందిన విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ చూపారు.