Fake Doctor | సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో ఫేక్ డాక్టర్ కలకలం సృష్టించింది. వైట్ కోట్ వేసుకుని డాక్టర్లా నటించి.. పేషెంట్లను బురిడీ కొట్టించింది. ట్రీట్మెంట్ పేరుతో ఓ రోగికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి 10 తులాల బంగా�
Allu Arjun | తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన నటనతో ప్రేక్షకులను అలరించిన సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామల ప్రస్తుత దీనస్థితిని ఎదుర్కోంటున్న విషయం తెలిసిందే.
పట్టాల పక్కన నుంచి నడుచుకుంటూ వెళ్తున్న ఓ గుర్తు తెలియని వ్యక్తిని రైలు ఢీ కొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందిన సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
ప్రతీ గురువా రం సికింద్రాబాద్లోని రీజినల్ పాస్పోర్ట్ కార్యాలయంలో జరిగే గ్రీవెన్స్ 26న నిర్వహించడం లేదని అధికారులు శుక్రవారం ప్రకటనలో పేర్కొన్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు. హుసేన్సాగర్ కట్ట ఈ రెండు నగరాలను వేరుచేస్తున్నది. కవాడిగూడ ప్రాంతంలో రోడ్డుకు ఒకవైపు సికింద్రాబాద్ అయితే రెండవ వైపు హైదరాబాద్. ఈ రెండు నగరాలను వేరుచేసేది, కలిప
High Court | సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు కోసం లష్కర్ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టనున్న శాంతి ర్యాలీకి అనుమతించాలని హైకోర్టు పోలీసు శాఖను సోమవారం ఆదేశించింది.
ప్రధాన జంక్షన్ల వద్ద మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించడంలో కీలకమైన ప్రణాళికలను హెచ్ఎండీఏ నిర్లక్ష్యం చేస్తోంది. ట్రాఫిక్ రద్దీ, బాటసారుల సంరక్షణ, ప్రమాద రహిత జంక్షన్లుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సుదీ�
Secunderabad | సికింద్రాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుమలగిరిలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ సమీపంలో ఓ స్కూటీని ఆర్మీ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో పదేళ్ల బాలుడు అక్కడికక్కడే మరణించాడు. బాలుడి తల్లి తీవ్రంగా �
సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ను ఏర్పాటు చేసే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ఆదివారం వెస్ట్ మారేడ్పల్లిలోని క్యాంప్�
Secunderabad | నిత్యం నిర్బంధాలు, అరెస్టులతో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలపై ఉక్కుపాదం మోపుతున్నది. సికింద్రాబాద్ ప్రాంతాన్ని మల్కాజిగిరి జోన్లో కలిపి ఆ ప్రాంత ఉనికిని చెరిపేసేందుకు కుట్రలు చేస్త�
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విస్తరణ పేరుతో కాంగ్రెస్ చేపట్టిన అశాస్త్రీయ విభజనకు వ్యతిరేకంగా ప్రజల నిరసనలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే సికింద్రాబాద్ అస్తిత్వాన్ని రూపుమాపే క�
సికింద్రాబాద్లోని అన్ని వర్గాల ప్రజలు ఒకటై ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సికింద్రాబాద్లో పుట్టిన బిడ్డలుగా సికింద్రాబా