Special Trains | ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు ప్రకటించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక రైళ్లను పట్టాలెక్కించనున్న
ఒరిస్సా కేంద్రంగా వయా హైదరాబాద్ నుంచి ముంబైకి గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎస్టీఎఫ్ పోలీసులు పట్టుకుని అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.8లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎ�
Special Trains | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులు శుభవార్త చెప్పింది. పండుగల రద్దీని దృష్టిలో పెట్టుకొని వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు పేర్కొంది. రద్దీకి అనుగుణంగా సికింద్రాబాద్ నుంచి తిరుప�
School Bus | సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో ఘోర ప్రమాదం తప్పింది. స్కూల్ విద్యార్థులతో వెళ్తున్న ఓ ప్రయివేటు పాఠశాల బస్సులో ఆకస్మికంగా పొగలు వచ్చాయి.
హౌరా నుంచి సికింద్రాబాద్ వస్తున్న హౌరా ఎక్స్ప్రెస్ (Howrah Express) రైలు ఇంజిన్లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో నల్లగొండ జిల్లా మిర్యాలగూడ రైల్వే స్టేషన్లో రైలు నిలిచిపోయింది.
సికింద్రాబాద్లోని లోతుకుంటలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. లోతుకుంటలోని (Lothukunta) ఓ సైకిల్ దుకాణంలో (Cycle Shop) ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి షాప్ మొత్తం విస్తరించడంతో పెద్ద ఎత్తున్న అగ్నికీలలు ఎ
బల్లార్షా ప్యాసింజర్ రైలును సికింద్రాబాద్ వరకు పొడిగించి నడిపే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ రైల్వే డిప్యూటీ జనరల్ మేనేజర్ ఉదయ్ నాథ్ ను డీఆర్యూసీసీ (రైల్వే బోర్డు మెంబర్) అనుమాస శ్రీనివాస్ (జీన్స్) �
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఎన్స్ఫోర్ట్మెంట్ డైరెక్టరేట్ అధికారులు (ED Raids) సోదాలు నిర్వహిస్తున్నారు. గురువారం ఉదయం నుంచి సికింద్రాబాద్ మహేంద్రహిల్స్లో ప్రముఖ వ్యాపారవేత్త బూరుగు రమేశ్ ఇంట్ల�
హైదరాబాద్ నగరం మెడికల్ హబ్గా మారిందని, ఆఫ్రికన్ దేశాల నుంచి నగరానికి వైద్యంకోసం వస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. మంగళవారం సికింద్రాబాద్ సంగీత్ థియేటర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన మ�
Ganja | సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో భారీగా గంజాయి పట్టుబడింది. గంజాయిని తరలిస్తున్న ఏపీ మహిళను జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ. 3.94 లక్షలు ఉంటుందన్న
Accident | నగరంలోని ఉప్పల్ - సికింద్రాబాద్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా దూసుకువచ్చిన ఓ సెప్టిక్ ట్యాంకర్.. ఉప్పల్ రహదారి మధ్యలో ఉన్న హనుమాన్ ఆలయంలోకి దూసుకెళ్లింది.
Balanagar : ఆన్లైన్ మోసాలకు పాల్పడి లక్షలు కాజేసే వాళ్లే కాదు నమ్మించి టోకరా వేసే కేటుగాళ్లు ఈమధ్య ఎక్కువవుతున్నారు. బాలానగర్లో ఒక ఓలా ట్యాక్సీ డ్రైవర్ బ్యాంక్ ఉద్యోగులకు మస్కా కొట్టాడు.
Special Trains | ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. చర్లపల్లి, సికింద్రాబాద్ నుంచి వివిధ మార్గాలకు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు తెలిపింది. దసరా, దీపావళి, ఛట్పూజ సందర్భంగా ప్రత్యేక రైళ్లను