Ujjaini Mahankali Temple | సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి(రంగం) వినిపించారు. మీరెవరూ నేను చెప్పింది ఏదీ ఆచరించడం లేదంటూ మాతంగి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Laskhar Bonalu | లష్కర్ బోనాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. ఆలయానికి వస్తున్న భక్తులతో పర�
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతర ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఆగస్టు 2 ఆదివారం అమ్మవారికి బోనాలు, 3న రంగం, అంబారీపై అమ్మవారి ఊరేగింపు క�
హారర్ ఎలిమెంట్స్తో తెరకెక్కిన ‘మా ఊరి పొలిమేర’ ‘పొలిమేర-2’ చిత్రాలు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడీ ఫ్రాంచైజీలో వస్తున్న మూడో చిత్రం ‘పొలిమేర-3’ సోమవారం సికింద్రాబాద్లోని ఓ ఆలయంలో ఘన�
‘ఎట్టి పరిస్థితుల్లో అధైర్యపడొద్దు.. పార్టీ తరఫున అండగా ఉంటాం.. అంతా మంచే జరుగు తుంది’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్రావు భరోసానిచ్చారు.
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి కార్డియోథొరాసిక్ సర్జరీ విభాగంలో నూతనంగా ఏర్పాటు చేసిన అత్యాధునిక హార్ట్లంగ్ మిషన్ను టీజీఎంఎస్ఐడీసీ ఎండీ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ శనివారం ఉదయం ప్రారంభించారు.
Fire Department | సికింద్రాబాద్ పరిధిలోని చంద్రలోక్ కాంప్లెక్స్లో శుక్రవారం అగ్నిమాపక భద్రతా నిబంధనల ఉల్లంఘనపై ఫైర్ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
పాస్పోర్ట్ కార్యాలయానికి దరఖాస్తుదారులు పోటెత్తారు. సికింద్రాబాద్లోని రీజినల్ పాస్పోర్ట్ కార్యాలయంలో జరిగే గ్రీవెన్స్ ద్వారా దరఖాస్తుదారులు.. పాస్పోర్ట్ సంబంధిత సందేహాలు, సమస్యలు పరిష్కరి�
Swapnalok Complex | సికింద్రాబాద్ పాట్నీ సమీపంలోని స్వప్నలోక్ కాంప్లెక్స్ (Swapnalok Complex)లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మొదటి అంతస్తులో మంటలు ఎగిసిపడుతున్నాయి.
సికింద్రాబాద్ కంటోన్మెం ట్ బోర్డును మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయాలని ప్రతిపాదించడంపై బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు.
సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్డులోని భరణి కాంప్లెక్స్కు ఆనుకొని ఉన్న నాలా పరిధిలోకి వచ్చే బఫర్ జోన్ స్థలం కబ్జాకు గురైంది. ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొస్తూ..‘నమస్తే’లో ప్రచురితమైన కథానానికి అధికా�
ఈఎస్ఐలో విధులు నిర్వర్తిస్తున్న కొందరు అధికారులు ఇతర ప్రాంతాలకు బదిలీల అవకాశం వచ్చినప్పటికీ వాటిని తిరస్కరించి తమకున్న పరిచయాలతో పైరవీలు చేస్తూ సుదీర్ఘ కాలంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్ల