క్లీనెస్ట్ కంటోన్మెంట్ బోర్డుల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు తొలి స్థానాన్ని సంపాదించుకుంది. పరిశుద్ధత, పచ్చదనం, చెత్త సేకరణ, మరెన్నో పర్యావరణ సంబంధ విషయాల్లో కంటోన్మెంట్ బోర్డుకు మంచి గుర్తిం�
సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి బోనాల జాతరలో ప్రధాన ఘట్టమైన రంగం (Rangam) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మాతంగి స్వర్ణలత (Matangi Swarnalatha) భవిష్యవాణి (Bhavishyavani) వినిపించారు. ఈ ఏడాది వర్షాలు తప్పకుండా కుర
సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి ఆలయంలో బోనాల జాతర వైభవంగా ప్రారంభమైంది. ఆదివారం తెల్లవారు జాము నుంచే భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి.. మొక్కులు తీర్చుకున్నారు.
Lashkar Bonalu | సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఉత్సవాలు ఆదివారం వైభవంగా జరిగాయి. అమ్మవారి జాతర సందర్భంగా లష్కర్ అధ్యాత్మిక శోభ సంతరించుంది. మహంకాళి అమ్మవారి దేవాలయాన్ని రంగురంగుల పూలతో అందం�
లష్కర్ బోనాల జాతర (Ujjaini Mahakali Bonalu) వైభవంగా కొనసాగుతున్నది. వేకువ జామునుంచే పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని బోనాలు సమర్పిస్తున్నారు.
లష్కర్ బోనాల జాతర (Ujjaini Mahakali Bonalu) వైభవంగా కొనసాగుతున్నది. వేకువ జామునుంచే పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని బోనాలు సమర్పిస్తున్నారు. ఉదయం 4 గంటలకు జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు
Army Recruitment | యూనిట్ హెడ్ క్వార్టర్స్ కోటా కింద ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జూలై 31 నుండి సెప్టెంబర్ 14 వరకు సికింద్రాబాద్లోని ఏఓసీ సెంటర్లోని జోగిందర్ సింగ్ స్టేడియం (ఎక్స్ థాపర్ స్టేడియం)లో అగ్నివీర్ జనరల్ డ�
MLA Padma Rao Goud | చారిత్రాత్మక ఉజ్జయిని మహంకాళి బోనాల వేడుకలు సంప్రదాయబద్ధంగా, ఏ ఇబ్బందులు లేకుండా నిర్వహించాలని సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుల్ల పద్మారావు గౌడ్ ప్రభుత్వానికి సూచించారు.
సికింద్రాబాద్, విశాఖపట్నం మధ్య నడుస్తున్న వందేభారత్ (Vande Bharat) రైళ్లలో కోచ్ల సంఖ్య పెరిగిది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మరో నాలుగు కోచ్లను దక్షిణ మధ్య రైల్వే (SCR) జోడించింది.
MLA Padma Rao Goud | సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో అగ్ర స్థానంలో నిలుపుతామని, నిధుల కొరతకు వెనుకాడకుండా ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నార�
తరచూ రైళ్లు నిలిచిపోతుండటంతో ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. సిర్పూర్ కాగజ్నగర్-సికింద్రాబాద్ మధ్య నడిచే భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ (Bhagyanagar Expres) పెద్దపల్లి జిల్లా రాఘవపూర్ రైల్వే స్టేషన్ వద్ద నిలిచి�
Cantonment Board | సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పాలకమండలికి సెప్టెంబర్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కంటోన్మెంట్ చట్ట సవరణ బిల్లుకు పార్లమెంట్లో ఆమోదం పొందకపోవడంతో పాటు ప్రజాప్రతినిధు�