KTR | ఈ రెండేళ్ల పాలనలో సీఎం రేవంత్ రెడ్డి పేర్లు మార్చడం తప్ప చేసిందేమీ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. టీఎస్ను టీజీగా మార్చారని తెలిపారు. దానివల్ల ఎవరికి లాభం జరిగిందని ప్రశ్న�
KTR | తెలంగాణ రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తుగ్లక్ పరిపాలన ఎలా ఉంటుందో ఇవాళ రాష్ట్రంలో ప్రత్యక్షంగా చూస్తున్నామని కేటీఆర్ అన్నారు.
Talasani Srinivas Yadav | హైదరాబాద్లోని తెలంగాణ భవన్ వద్ద తలసాని మీడియాతో మాట్లాడుతూ.. నిరసన తెలిపే హక్కు మాకు లేదా అని ప్రశ్నించారు. శాంతియుత ర్యాలీలో పాల్గొంటారని ఎక్కడికక్కడ నిర్బంధాలు చేస్తున్నారని కాంగ్రెస్ ప్ర�
Harish Rao | సికింద్రాబాద్ అస్తిత్వం కాపాడుకునేందుకు చేపట్టిన శాంతియుత ర్యాలీపై కాంగ్రెస్ సర్కార్ ఉక్కుపాదం మోపడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్రావు మండిపడ్డారు.
Madhusudhana Chary | అక్రమ అరెస్టులు అనేది అసమర్థుడి లక్షణమని బీఆర్ఎస్ నేత మధుసూదనాచారి అన్నారు. సికింద్రాబాద్ అస్తిత్వం కోసం చేపట్టిన శాంతియుత ర్యాలీని అణిచివేయాలని సీఎం రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని మండిప
Dasoju Sravan | సికింద్రాబాద్ అస్తిత్వం కాపాడుకునేందుకు బీఆర్ఎస్ శాంతియుత ర్యాలీకి పిలుపునిచ్చిన నేపథ్యంలో రాత్రి నుంచి వందలాది మంది పోలీసులు మోహరించారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తెలిపారు.
Secunderabad | సికింద్రాబాద్ అస్థిత్వాన్ని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ చేపట్టిన శాంతియుత ర్యాలీ ప్రారంభమైంది. మోండా మార్కెట్, బాటా, జనరల్ బజార్ మీదుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వైపుగా ర్యాలీ కొనసాగుతోంది. నల్�
Secunderabad | ఎంతో ఘన చరిత్ర కలిగిన సికింద్రాబాద్ ప్రాంత అస్థిత్వాన్ని కాపాడుకునేందుకు పోరాటం చేస్తున్న బిడ్డలపై కాంగ్రెస్ సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. శాంతి ర్యాలీలో పాల్గొనేందుకు సికింద్రాబాద్ రైల్వే స్ట�
Secunderabad | కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడం మరిచి ఊర్లు, పేర్లు మారుస్తామనే తుగ్లక్ పాలన సాగిస్తున్నది మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ విమర్శించారు.
చైనా మాంజా విక్రయిస్తున్న 12 మందిని అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేసినట్లు సికింద్రాబాద్ డీసీపీ రక్షితమూర్తి తెలిపారు. శుక్రవారం అంబర్పేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె వివరాలను వెల్లడించ
సికింద్రాబాద్ పేరు మార్చేందుకు కుట్ర జరుగుతుంది. కాంగ్రెస్ అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ అన్నారు.
Talasani Srinivas Yadav | సికింద్రాబాద్కు శతాబ్దాల చరిత్ర ఉందని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సికింద్రాబాద్లోని నార్త్ జోన్ ప్రాంతాలను తీసుకెళ్లి మల్కాజిగిరిలో కలిపారని ఆగ్రహం వ
Talasani Srinivas Yadav | రెండు శతాబ్దాలకు పైగా చరిత్ర ఉన్న సికింద్రాబాద్ చరిత్రను, అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బ దీస్తామంటే ఊరుకునేది లేదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ హెచ్చరించారు.
అసత్యపు మాటలతో ప్రజలను తప్పుదోవ పట్టించడంతో పాటు సికింద్రాబాద్ ప్రాంత అస్తిత్వాన్ని కాలరాసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్�