Power Supply | విద్యుత్ లైన్లలో తలెత్తిన సాంకేతిక లోపాల కారణంగా సికింద్రాబాద్ ప్యారడైజ్ ఏడీఈ కార్యాలయం పరిధిలో నిర్ధేశించిన సమయాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ అధికారులు తెలిపారు.
Hyd Rains | హైదరాబాద్ జంట నగరాల పరిధిలో వర్షాలు దంచికొడుతున్నాయి. వరుసగా కురుస్తున్న వర్షాలతో జనం తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. ఈ క్రమంలోనే సోమవారం సాయంత్రం మళ్లీ జంట నగరాల పరిధిలోని పలుచోట్ల వర్షం పడుతున్నది.
యాచ్క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో నిర్వహించిన టీసాన్ యూత్ ఓపెన్ రెగెట్టా పోటీల్లో బీసీ గురుకుల సొసైటీకి చెందిన విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ చూపారు.
తండ్రిని మార్చిన వ్యవహారంలో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ (Srushti Test Tube Baby Center) నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతను (Doctor Namratha) గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. ఆమెతోపాటు ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లను అదుపులోకి �
Farmer Commission | సికింద్రాబాద్ బోయిన్పల్లిలోని వ్యవసాయ మార్కెట్ను రైతు కమిషన్ బృందం బుధవారం ఉదయం 6గంటలకు ఆకస్మికంగా తనిఖీ చేసింది. దాదాపు గంటన్నరపాటు మార్కెట్లో పర్యటించి అక్కడ సమస్యలను తెలుసుకోవడంతో పాట�
నగరంలో స్కైవాక్ల నిర్మాణం ఒక అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కి అన్నట్లుగా మారింది. ముఖ్యంగా హెచ్ఎండీఏ రూపొందించిన ప్రణాళికలు ఇప్పటికీ పట్టాలెక్కే పరిస్థితులు కనిపించడం లేదు.
Suicide | అప్పులు తీర్చలేక జీవితంపై విరక్తి చెందిన ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
క్లీనెస్ట్ కంటోన్మెంట్ బోర్డుల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు తొలి స్థానాన్ని సంపాదించుకుంది. పరిశుద్ధత, పచ్చదనం, చెత్త సేకరణ, మరెన్నో పర్యావరణ సంబంధ విషయాల్లో కంటోన్మెంట్ బోర్డుకు మంచి గుర్తిం�
సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి బోనాల జాతరలో ప్రధాన ఘట్టమైన రంగం (Rangam) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మాతంగి స్వర్ణలత (Matangi Swarnalatha) భవిష్యవాణి (Bhavishyavani) వినిపించారు. ఈ ఏడాది వర్షాలు తప్పకుండా కుర
సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి ఆలయంలో బోనాల జాతర వైభవంగా ప్రారంభమైంది. ఆదివారం తెల్లవారు జాము నుంచే భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి.. మొక్కులు తీర్చుకున్నారు.