Secunderabad | సికింద్రాబాద్ను ప్రత్యేక కార్పొరేషన్గా ఏర్పాటు చేసి, ప్రత్యేక హోదా కల్పించాల్సిందిగా కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లష్కర్ జిల్లా సాధన సమితి నేతలు గురువారం లేఖ రాశారు.
Vande Bharat Sleeper | భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను పట్టాలెక్కించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా వివిధ నగరాల మధ్య సెమీ హైస్పీడ్ రైళ్లు దూసుకుపోతున్నాయి. రైల్వేశాఖ వందే భారత్�
జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు శుక్రవారం మధ్యాహ్నం దాడులు నిర్వహించారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసీపీగా విధులు నిర్వహిస్తున్న విఠల్రావు కార్యాలయంలో తనిఖీలు చేపట్ట�
రైళ్లలో ప్రయాణికులపై దాడి చేసి.. బలవంతంగా డబ్బులు లాక్కెళ్తున్న ముఠాను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురు హిజ్రాలు, ఒక మైనర్ బాలుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల ను�
MLA Padma Rao Goud | గత కేసీఆర్ ప్రభుత్వం పేద ప్రజల అవసరాలను గుర్తించి షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మీ వంటి వివిధ పథకాలను ప్రవేశ పెట్టిందని సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ తెలిపారు.
తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలని ఆశ చూపారు. మీ పెట్టుబడికి రెట్టింపు డబ్బు వస్తుందని ఊరించారు. అత్యాశకు పోయి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడితే అసలుకే మోసం వచ్చింది. గోల్డ్ మర్చంట్ ప్లాట్ఫామ్ వెబ్సైట�
Fire Accident | సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ వద్ద భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఎస్బీఐ బ్యాంకు ఉన్న భవనంలోని నాలుగో అంతస్తులో మంటలు చెలరేగాయి. అది కాస్త భవనం మొత్తం వ్యాపించడంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్న�
ఒడిశా రాష్ట్రం నుంచి సికింద్రాబాద్కు అక్రమంగా గంజాయిని సేకరించి రవా ణా చేస్తున్న ఒడిశాకు చెందిన సునీల్ బింథాని అనే అంతర్రాష్ట్ర డ్రగ్పెడ్లర్ను సెంట్రల్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు, రాంగోపాల్�
రోగులకు మెరుగైన ఫలితాలు అందించాలంటే వైద్యులు ఎప్పటికప్పుడు తమ నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని కిమ్స్ దవాఖాన సీఎండీ డాక్టర్ బొల్లినేని భాస్కరరావు సూచించారు. డెర్మటోసర్జరీపై ఆదివారం సికింద్రాబాద్ల
Traffic Problem | సికింద్రాబాద్ రాణిగంజ్, జనరల్ బజార్ ఏరియాల్లో నిత్యం ట్రాఫిక్ జాంలు ఏర్పడుతున్నాయి. నిత్యం వాహనదారుల, పాదాచారుల రాకపోకలతో పాటు వేసవి కాలంలో కాడవంతో ఏసీ, కూలర్ల మార్కెట్లు ఏర్పాటు కావడంతో మరింత రద�
సికింద్రాబాద్ హమాలీ బస్తీలో పెండింగ్ ఉన్న డబుల్ బెడ్రూం లబ్ధిదారులకు కేటాయించాలని లష్కర్ జిల్లా సాధన సమితి సభ్యులు కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురుశెట్టిని కలిసి వినతి పత్రం అందజేశారు.
Hyderabad | తెలంగాణ ప్రభుత్వం ఫుట్ పాత్ ఆక్రమణలను తొలగించి వాహనాలు, పాదాచారుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ట్రాఫిక్ ఉన్నతాధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే.
Pamda Rao Goud | పేదల వైద్య సేవలకు తమవంతు సహాయ సహకారాలు అందిస్తున్నామని సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని ఐదుగురు రోజులకు సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన రూ.8.55 లక్షల విలు�
Ganja | సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 7వ నంబర్ ప్లాట్ ఫారంలో రూ. 26 లక్షల విలువ చేసే 52 కేజీల ఎండు గంజాయి బ్యాగులను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.