సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో వివిధ అమ్మవారి దేవాలయాల నిర్వాహకులు బోనాలు నిధుల మంజురుకు వెంటనే దరఖాస్తులు అందించాలని సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుల్ల పద్మారావు గౌడ్ సూచించారు.
తిరుపతి నుంచి సికింద్రాబాద్ వస్తున్న సెవెన్ హిల్స్ ఎక్స్ప్రెస్ (Seven Hills Express) రైలుకు ప్రమాదం తప్పింది. సోమవారం రాత్రి సెవెన్ హిల్స్ ఎక్స్ప్రెస్ 1279 తిరుపతి నుంచి సికింద్రాబాద్కు బయల్దేరింది.
సికింద్రాబాద్ ప్యారడైజ్ ఫ్లైఓవర్ వద్ద రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఫ్లైఓవర్ సమీపంలో రెండు కార్లు ఢీకొన్నాయి. దీంతో కార్లలో ఉన్న ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స�
Rain in Hyderabad : హైదరాబాద్ నగరంలో భారీ వర్షం పడుతోంది. గురువారం సాయంత్రం నుంచి ఆకాశం మేఘావృతమై ఉండడంతో వాన పడడం ఖాయం అని చెప్పింది వాతావరణ శాఖ. పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది కూడా. ఆ సంస్థ �
Passport Office | సికింద్రాబాద్ పాస్పోర్ట్ కార్యాలయం చుట్టూ అక్రమ పార్కింగ్కు అడ్డాగా మారింది. రోజు వందలాది వాహనాలు పాస్పోర్ట్ కార్యాలయం చుట్టు పార్కింగ్ చేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో స్థానికులు రాకపోకలు స�
సికింద్రాబాద్ బేగంపేట- ప్యాట్నీ పరిధి ఆక్రమణలపై హైడ్రా (HYDRA) అధికారులు కొరఢా ఝులిపిస్తున్నారు. పాట్నీ నాలా పరివాహక ప్రాంతంలో ఆక్రమణలను అధికారులు తొలగిస్తున్నారు. కంటోన్మెంట్ యంత్రాంగంతో కలిసి నాలాపై న
వర్షాకాలంలో అత్యవసర పరిస్థితులలో అన్ని శాఖలు సమన్వయంతో కలిసి పనిచేసేలా తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్(టీజీఐసీసీసీ) డైరెక్టర్ కమలాసన్రెడ్డి నేతృత్వంలో బుధవారం సికింద్రాబాద్�
Padmarao Goud | సికింద్రాబాద్, జూన్3: ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వహిస్తే తీవ్ర చర్యలు తప్పవని సికింద్రాబాద్ ఎమ్మెల్యే టి.పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి కార్యకలాపాల సమీ�
సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో తెలంగాణ అమర వీరుల స్మారక స్థూపాన్ని నెలకొల్పేందుకు ప్రభుత్వ పరంగా ఏర్పాట్లు జరపాలని ఎమ్మెల్యే టి.పద్మారావు గౌడ్ను తెలంగాణ ఉద్యమకారుల సమితి చైర్మన్ బండి రమే�
ఎన్నో త్యాగాలు, ఉద్యమాల ఫలితంగా సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలకు సమన్యాయం కలగాలని సికింద్రాబాద్ ఎమ్మెల్యే టి. పద్మారావు గౌడ్ ఆకాంక్షించారు. సికింద్రాబాద్లో తెలంగాణ రాష్ట్ర ఆవి�
Secunderabad | సికింద్రాబాద్ను ప్రత్యేక కార్పొరేషన్గా ఏర్పాటు చేసి, ప్రత్యేక హోదా కల్పించాల్సిందిగా కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లష్కర్ జిల్లా సాధన సమితి నేతలు గురువారం లేఖ రాశారు.
Vande Bharat Sleeper | భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను పట్టాలెక్కించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా వివిధ నగరాల మధ్య సెమీ హైస్పీడ్ రైళ్లు దూసుకుపోతున్నాయి. రైల్వేశాఖ వందే భారత్�
జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు శుక్రవారం మధ్యాహ్నం దాడులు నిర్వహించారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసీపీగా విధులు నిర్వహిస్తున్న విఠల్రావు కార్యాలయంలో తనిఖీలు చేపట్ట�