రైలు పట్టాలు దాటుతున్న రైల్వే ట్రాక్ మెన్ను రైలు ఢీ కొట్టడడంతో అక్కడిక్కడే మృతి చెందిన సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసు కుంది.
ఫలక్నుమా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్కు (Falaknuma Express) పెను ప్రమాదం తప్పింది. శ్రీకాకులం జిల్లా పలాస వద్ద సికింద్రాబాద్ నుంచి హౌరా వెళ్తున్న ఫలక్నుమా ఎక్స్ప్రెస్ నుంచి బోగీలు విడిపోయాయి. దీంతో రైలును అధి
రైలులో ఓ మైనర్ బాలికను ఓ దుండగుడు లైంగిక వేధింపులకు గురిచేశాడు. అర్ధరాత్రి సమయంలో రైలులో బాత్రూమ్కు వెళ్లిన బాలికను ఫోన్లో వీడియోలు తీసి అఘాయిత్యానికి పాల్పడేందుకు యత్నించాడు. రక్సెల్-సికింద్రాబా�
MLA Padmarao Goud | సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో హౌసింగ్ స్కీం కు సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కరించాలని శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అధికారులను ఆదేశించారు.
సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. మహంకాళి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
రాష్ట్రంలో నానాటికి మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నారు. ప్రతిరోజూ ఏదో ఒకమూలన లైంగికదాడి ఘటలు లేదా హత్యలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ పరిధిలో మరో దారుణం చేసుకుంది. ఎంఎంటీఎస్ రైలు బ�
Begumpet | ఆధునిక యుగంలో ఉరుకుల పరుగుల జీవితంలో నిండు నూరేళ్లు జీవించడమనేది కలగా మారిపోయిన రోజులివి.. 60 సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించడానికి నేటితరం కష్టపడుతుంటే ఈ తాతయ్య మాత్రం అలవకగా సెంచరీ పూర్తి చేసుకున్నార�
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న అశోక హోటల్కు బాంబు బెదిరింపు కాల్ కలకలం రేపింది. దీంతో ఒక్కసారిగా అటు ప్రయాణికులు, ఇటు స్టేషన్ ముందు వ్యాపారం చేసుకుంటున్న వ్యాపారులు, యజమానులు తీవ్ర భయాం�
Ashoka Hotel | సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న అశోక హోటల్కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. బుధవారం రాత్రి బాంబు బెదిరింపు కాల్ రావడంతో.. అటుగా వెళ్తున్న ప్రయాణికులు, చిరు వ్యాపార్లు తీవ్ర భయాంద�