‘భూపతి చంద్ర’ స్మారక సంస్థ కథానికల పోటీకి రచనలను ఆహ్వానిస్తున్నాం. సమకాలీ న, సామాజిక సమస్యలను ప్రతిబింబించేవిగా ఉంటూ, హాస్యాన్ని మేళవించగలిగితే మంచిది.
హైదరాబాద్ టాస్క్ ఫోర్స్, నార్త్జోన్ బృందం, కంటోన్మెంట్ శానిటరీ ఆఫీసర్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం సికింద్రాబాద్లోని చికెన్ సెంటర్లపై దాడులు నిర్వహించారు.
సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి దారుణం చోటు చేసుకుంది. భార్యతో గొడవపడి కోపంతో భర్త ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. మార్కెట్ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి వాటి అమలులో పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ అన్నారు. తులం బంగారం హామీ ఏమైందని ప్రశ్నించారు. ఆరు గ్యారంటీలు
Ashwini Vaishnaw | సికింద్రాబాద్లో కవచ్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఆయన ఢిల్లీలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణలో 1,326 కిలోమీటర్ల మేర కవచ్ ట�
సికింద్రాబాద్లోని మారేడ్పల్లి ప్రాంతంలోని అంబేద్కర్ నగర్ బస్తీలో గత నెల రోజులుగా మురుగు నీళ్లు. ఇళ్ల మధ్యలో నుంచి ప్రవహిస్తున్నాయి. కనీసం అడుగు తీసి అడుగు పెట్టే పరిస్థితి లేదు. మురుగు నీరు పెరిగిప�
Actor Ajith Kumar | ప్రముఖ సినీ నటుడు అజిత్ కుమార్ భావోద్వేగానికి గురయ్యారు. ఆయన తన తండ్రిని గుర్తు చేసుకుంటూ.. ఈ రోజు ఆయన ఉండి ఉంటే ఎంతో గర్వపడేవారంటూ ఎమోషనల్ అయ్యారు.
Hyderabad | రైలు(Train) కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య(Commits suicide) చేసుకున్న సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
Vande Bharat | విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య రాకపోకలు సాగిస్తున్న వందేభారత్ (20707/20708) ఎక్స్ప్రెస్ కోచ్ల సంఖ్యను రేపటి నుంచి పెంచుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్కుమార్ జైన్ తెలిపారు.
సంక్రాంతి పండుగ నేపథ్యంలో సికింద్రాబాద్- విశాఖపట్నం-సికింద్రాబాద్ స్టేషన్ల మధ్య నడుస్తున్న వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలుకు దక్షిణ మధ్య రైల్వే అదనపు బోగీలను చేర్చింది.