సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి దారుణం చోటు చేసుకుంది. భార్యతో గొడవపడి కోపంతో భర్త ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. మార్కెట్ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి వాటి అమలులో పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ అన్నారు. తులం బంగారం హామీ ఏమైందని ప్రశ్నించారు. ఆరు గ్యారంటీలు
Ashwini Vaishnaw | సికింద్రాబాద్లో కవచ్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఆయన ఢిల్లీలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణలో 1,326 కిలోమీటర్ల మేర కవచ్ ట�
సికింద్రాబాద్లోని మారేడ్పల్లి ప్రాంతంలోని అంబేద్కర్ నగర్ బస్తీలో గత నెల రోజులుగా మురుగు నీళ్లు. ఇళ్ల మధ్యలో నుంచి ప్రవహిస్తున్నాయి. కనీసం అడుగు తీసి అడుగు పెట్టే పరిస్థితి లేదు. మురుగు నీరు పెరిగిప�
Actor Ajith Kumar | ప్రముఖ సినీ నటుడు అజిత్ కుమార్ భావోద్వేగానికి గురయ్యారు. ఆయన తన తండ్రిని గుర్తు చేసుకుంటూ.. ఈ రోజు ఆయన ఉండి ఉంటే ఎంతో గర్వపడేవారంటూ ఎమోషనల్ అయ్యారు.
Hyderabad | రైలు(Train) కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య(Commits suicide) చేసుకున్న సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
Vande Bharat | విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య రాకపోకలు సాగిస్తున్న వందేభారత్ (20707/20708) ఎక్స్ప్రెస్ కోచ్ల సంఖ్యను రేపటి నుంచి పెంచుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్కుమార్ జైన్ తెలిపారు.
సంక్రాంతి పండుగ నేపథ్యంలో సికింద్రాబాద్- విశాఖపట్నం-సికింద్రాబాద్ స్టేషన్ల మధ్య నడుస్తున్న వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలుకు దక్షిణ మధ్య రైల్వే అదనపు బోగీలను చేర్చింది.
Rtc bus | సికింద్రాబాద్ నుంచి చర్లపల్లి రైల్వే టెర్మినల్(Cherlapalli Railway Terminal) వరకు ప్రతి 10 నిమిషాలకు ఒక ఆర్టీసీ బస్సు(Rtc bus) నడుపుతున్నట్లు ఆర్టీసీ చెంగిచెర్ల డిపో మేనేజర్ కే కవిత తెలిపారు.
Padmarao Goud | సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో గత పదేండ్ల కాలంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను నిరాటంకంగా కొనసాగిస్తామని సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ అన్నారు.
హైదరాబాద్లో రెండు భారీ అగ్నిప్రమాదాలు (Fire Accidents) జరిగాయి. ఓల్డ్ సిటీలోని ఓ స్క్రాప్ గోదాంలో, సికింద్రాబాద్లోని మోండా మార్కెల్లో మంటలు అంటుకున్నాయి. దీంతో భారీగా ఆస్తి నష్టం జరిగింది.
జనవరి 6 నుంచి మార్చి 9 వరకు సికింద్రాబాద్లోని జోగిందర్ సింగ్ స్టేడియంలోఅగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ జరగనున్నది. 17 నుంచి 21 ఏండ్ల వయస్సు అర్హతగా నిర్ణయించారు. మరింత సమాచారం కోసం దరఖాస్తుదారులు ఈస్�