Secunderabad | సికింద్రాబాద్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముత్యాలమ్మ ఆలయంలో విగ్రహం ధ్వంసాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టిన హిందూ సంఘాల కార్యకర్తలు, పోలీసుల మధ్య గొడవ మొదలైంది. దీంతో ఆందోళనకారులను చెదరగొట్టేంద�
సికింద్రాబాద్ కుమ్మరిగూడలో ముత్యాలమ్మ ఆలయంలో విగ్రహాల ధ్వంసం ఘటనపై రెండో రోజైన మంగళవారం కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి, అతడి వెనుక ఎంతమంది ఉన్నారనే విషయాన్ని నిగ్
ఏ చిన్న ఘటన జరిగినా మత విద్వేషాలు రెచ్చగొట్టే బీజేపీ నాయకులు సికింద్రాబాద్లో సోమవారం జరిగిన ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసం కేసులో నోరు మెదపకపోవడంపై సోషల్మీడియాలో చర్చకు దారితీసింది.
కొన్ని వర్గాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే వరుస ఘటనలు నగర ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఒక ఘటన జరిగితే మళ్లీ అలాంటివి పునరావృతం కాకుండా పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సి ఉన్నా.. ఆ దిశగా అ�
హైదరాబాద్లో చోటు చేసుకుంటున్న నేర ఘటనల వెనుక నిఘా వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం విధ్వంసంపై స్థానికులు ముందే హెచ్చరించినా పోలీసులు పట్టించుకోలేదన్న ఆరోపణలు �
సికింద్రాబాద్లోని కుమ్మరిగూడ ముత్యాలమ్మ ఆలయంపై ఓ ఆగంతకుడు సోమవారం తెల్లవారుజామున దాడిచేసి అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. కాళ్లతో తన్నుకుం టూ లోనికి వచ్చి అమ్మవారి విగ్రహాన్ని కాళ్లతో తన్నుతూ ప�
సికింద్రాబాద్ కుమ్మరిగూడ ముత్యాలమ్మ దేవాలయంలోని అమ్మవారి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారనే విషయాన్ని తెలుసుకున్న కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్, బీజేపీ నేత మాధవ�
సికింద్రాబాద్ (Secunderabad) మోండా మార్కెట్ కుమ్మరిగూడలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్నది. ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు.
Secunderabad | సికింద్రాబాద్లోని తాజ్ 3 స్టార్ హోటల్లో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. ఆ ముగ్గురు అపస్మారకస్థితిలోకి వెళ్లడాన్ని హోటల్ సిబ్బంది ఇవాళ ఉదయం గుర్తించింది.
Secunderabad-Goa Train | గోవా వెళ్లాలనుకునే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్ నుంచి గోవాకు వెళ్లేందుకు కొత్తగా రైలును అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపింది.
దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో కాచిగూడ-తిరుపతి, సికింద్రాబాద్-తిరుపతి మధ్య 42 ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్టు గురువారం రైల్వే అధికారులు తెలిపారు. అక్టోబర్ 1 నుంచి నవంబర్ 16 వరకు ఈ రైళ్లు రాకపోకలు కొనసాగిస
Vande Bharat | సికింద్రాబాద్ - నాగ్పూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రయాణ సమయంలో స్వల్ప మార్పులు మారాయని దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. కేవలం చంద్రాపూర్ స్టాప్ సమయంలో మార్పులు జరిగాయని పేర్కొంది.
Karthika Masam Special | ఈ ఏడాది అక్టోబర్ 23వ తేదీ నుంచి కార్తీక మాసం (Karthika Masam) ప్రారంభంకానున్నది. ఎంతో పవిత్రమైన కార్తీకమాసంలో పలు ఆలయాలను దర్శించుకోవాలని పలువురు భావిస్తుంటారు. ముఖ్యంగా శివాలయాలను దర్శించుకోవాలనుకుంట�
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహాకాళి అమ్మవారి ఆలయంలో జరిగే అమ్మవారి చీరల టెండర్లలో కాంట్రాక్టర్కు, ఈవో మధ్య చెలరేగిన వివాదం సుప్రీం కోర్టుకు వరకు వెళ్లింది.
Vande Bharat | భారతీయ రైల్వేశాఖ ప్రతిష్టాత్మకంగా వందే భారత్ రైళ్లను తీసుకువచ్చింది. దేశవ్యాప్తంగా పలు నగరాల మధ్య ఈ రైళ్లు దూసుకెళ్తున్నాయి. సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ కొత్తగా ఆరు వందే భారత్ రైళ్లకు గ్రీన్ �