సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతున్నది. ఆదివారం తెల్లవారుజాము నుంచే తరలివస్తున్న భక్తులతో ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. మంత్రి పొన్నం ప్�
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు అధికారులు తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామన్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించే మహిళల కో
ప్రభుత్వ ఉన్నత పాఠశాలల పనివేళల్లో స్వల్ప మార్పులు చేస్తూ విద్యాశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి ఉదయం 9 నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు పని చేయనున్నాయి.
Special Trains | ప్రయాణికుల దక్షిణ మధ్య రైల్వే తీపికబురు చెప్పింది. సికింద్రాబాద్ నుంచి పట్నా, దానాపూర్కు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు ప్రకటించింది. పట్నా - సికింద్రాబాద్ (03253) మధ్య 5 ఆగస్టు నుంచి సెప్టెంబర్�
Special Trains | ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ఈ నెల 16 నుంచి సెప్టెంబర్ 26 వరకు ముజఫర్పూర్ - సికింద్రాబాద్, సికింద్రాబాద్ - ముజఫర్పూర్ మధ్య ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు దక్షిణ మధ్య �
Bonalu | సికింద్రాబాద్ బోనాల ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించుకుందామని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వివిధ శాఖల అధికారులతో కలిసి సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయ పరిసరాలన
Sundeep Kishan Hotel | గత కొన్ని రోజులుగా తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ అధికారులు అలర్ట్ అయిన విషయం తెలిసిందే. హైదరాబాద్తో పాటు తెలంగాణలో ఉన్న పలు జిల్లాల్లో రెస్టారెంట్లు, హోటల్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు వరుస తన�
Good news | గోవాకు వెళ్లే రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త తెలిపింది. ఇకపై సికింద్రాబాద్ నుంచి వాస్కోడగామా(గోవా)కు వెళ్లేందుకు వారానికి రెండుసార్లు కొత్త ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభించనుంది.
నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడలో ఫలక్నుమా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ (Falaknuma Express) నిలిచిపోయింది. పశ్చిమబెంగాల్లోని హౌరా నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఫలక్నుమా ఎక్స్ప్రెస్లోని ఓ బోగీకి ఉన్న చక్రంల�
MLA Padmarao Goud | జంట నగరాల్లో బోనాలు వేడుకలు ఘనంగా నిర్వహించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుల్ల పద్మారావు గౌడ్ అధికారులకు సూచించారు.
Hyd Rains | హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల పరిధిలోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం వర్షం కురిసింది. ఒక్కసారిగా నగరాన్ని నల్లటి దట్టమైన మేఘాలు కమ్మేశాయి. ఆ తర్వాత గాలులతో కూడిన వర్షం కురిసింది.
Train accident | ఇంట్లో తిరుపతి దేవస్థానానికి వెళ్లి వస్తానని చెప్పి బయటకు వచ్చిన ఓ వృద్ధుడిని రైలు ఢీ కొట్టడంతో(Train accident) అక్కడిక్కడే మృతి(Old man died a) చెందిన సంఘటన సికింద్రాబాద్ (Secunderabad) రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు �