సికింద్రాబాద్లోని జేబీఎస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. కంటోన్మెంట్ సికింద్రాబాద్ క్లబ్ వద్ద రెండు కార్లు ఢీకొన్నాయి. గురువారం ఉదయం సికింద్రాబాద్ క్లబ్ వద్ద సిగ్నల్ పడిన సమయంలో రోడ్డ
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేశ్నారాయణ్ తన సమీప బీజేపీ అభ్యర్థి వంశీ తిలక్పై 13,206 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో 13 ప్రాంతాల్లో 16 హాల్స్లో ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశామని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ (Ronald Ross) అన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద�
సికింద్రాబాద్ సెయింట్ మేరీ స్కూల్లో విశ్రాంత ఆర్చ్ బిషప్ తుమ్మబాల పార్థివ దేహానికి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నివాళులర్పించారు. ఆయన సేవలను గుర్తుచేసుకున్నారు.
సమాజంలో అశాంతి, అసూయను అధిగమించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు. సికింద్రాబాద్ మహేంద్రహిల్స్లోని మహాబోధి బుద్ధ విహార్లో జరిగిన బుద్ధ పూర్ణిమ వేడుకల్లో ర
Rapido driver | ఫోన్(Cellphone) ఎక్కువసేపు మాట్లాడొద్దని తల్లిదండ్రులు చెప్పడమే ఆ బాలిక పట్ల శాపమైంది. తల్లిదండ్రుల మీద అలిగి ఇంటి నుంచి పారిపోయి సదరు బాలిక ఓ దుండగుడి చేతిలో లైంగిక దాడికి(Assaults girl) గురయింది.
KTR | తెలంగాణ కోసం పేగులు తెగే దాకా కొట్లాడే బీఆర్ఎస్ పార్టీ ఒక దిక్కు ఉంటే.. కుర్ కురే బీజేపీ పార్టీ ఒక దిక్కు, కిరికిరి కాంగ్రెస్ పార్టీ ఇంకో దిక్కు ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్న�
కేంద్ర ఎన్నికల సంఘం, పోలీసులు తెంగాణలోని అన్ని పోలింగ్ కేంద్రాలపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. హైదరాబాద్లోని పోలింగ్ బూత్లపైనే ఎందుకు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారని అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు.
వచ్చే నెల 20న యూనిట్ హెడ్ క్వార్టర్స్ కోటా (యూహెచ్సీ) కింద ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని సికింద్రాబాద్లోని -1 ఈఎంఈ సెంటర్లో నిర్వహిస్తున్నట్లు భారత రక్షణశాఖ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది.