ఇండియన్ రైల్వే ఇనిస్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్ ఇంజినీరింగ్ అండ్ కమ్యూనికేషన్స్ (ఇరిసెట్) 67వ వార్షికోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రైల్వేకు చెందిన పలువురు సీనియర్ అధికార�
శబరిమళ వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రత్యేక రైళ్లను నడుపుతున్నది. సికిద్రాబాద్, కాచిగూడ, హైదరాబాద్, మౌలాలి నుంచి కొట్టాయం, కొచ్చికి 26 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఇవి నవంబర్ 17 నుంచ�
దేశ వ్యాప్తంగా ఉన్న హోటల్స్ సర్వే చేసి వాటికి రేటింగ్ ఇస్తే రోజు భారీగా సంపాదించవచ్చని నమ్మించి ఓ వ్యాపారి నుంచి సైబర్నేరగాళ్లు రూ. 28 లక్షలు దోచుకున్నారు. సికింద్రాబాద్కు చెందిన బాధితుడికి వాట్సాప్
Hyderabad | సికింద్రాబాద్(Secunderabad) సబ్ రిజిస్టర్ జ్యోతిని(Sub-Registrar Jyothi )జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ పత్రాలతో ల్యాండ్ రిజిస్ట్రేషన్ కోసం సహకరించిన జ్యోతిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు.
సికింద్రాబాద్ కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ దేవాలయంలో విగ్రహం ధ్వంసం చేసిన కేసును మార్కెట్ పోలీసు స్టేషన్ నుంచి సీసీఎస్కు బదిలీ చేశారు. ఇటీవల దుండగుడు కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ ఆలయంలోకి చొరబడి అమ్మవ
దానా తుఫాన్ (Cylone DANA) ప్రభావంతో వివిధ మార్గాల్లో 41 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. తుఫాను వల్ల ఒడిశా తీరప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో బుధవారం నుంచి ఈ నెల 27 వరకు పలు రైళ్లను ఎక్కడికక్కడే నిల�
కుమ్మరిగూడ ముత్యాలమ్మ దేవాలయం పునరుద్ధరణ పనులు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ నెల 14వ తేదీన దుండగుడు అమ్మవారి ఆలయం పై దాడి చేసి అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆ మరుసటి రోజు నుంచి అమ్�
సికింద్రాబాద్ కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ దేవాలయంపై జరిగిన దాడికి నిరసనగా పలు ధార్మిక సంఘాలు నిర్వహించిన ‘సికింద్రాబాద్ బంద్’ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన విషయం తెలిసిందే. ర్యాలీ సందర్భంగా ఆందోళనకా�
MLA Talasani | సికింద్రాబాద్(Secunderabad) ముత్యాలమ్మ ఆలయం(Mutyalamma statue) వద్ద జరిగిన ఆందోళన పై స్పందించిన మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani) స్పందించారు
పదేండ్లుగా ప్రశాంతంగా ఉన్న భాగ్యనగరం.. ప్రజా పాలనలో నిరసనలు.. ఆందోళనలతో అట్టుడుకుతున్నది. నగరంలో పరిస్థితులు చూస్తుంటే.. శాంతి భద్రతలు గాడితప్పుతున్నాయా అనే అనుమానం కలుగుతున్నది. ముఖ్యంగా గ్రూప్-1 పరీక్�
సికింద్రాబాద్ కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ దేవాలయం పై జరిగిన దాడికి నిరసనగా పలు ధార్మిక సంఘాలు ఇచ్చిన ‘సికింద్రాబాద్ బంద్' పిలుపు శనివారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.