సికింద్రాబాద్ ప్రాంత ప్రజల అభిప్రాయాలను తెలుసుకోకుండా, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలను సంప్రదించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం నియంతృత్వ ధోరణికి నిదర్శనమని మాజీ మంత్రి తల�
Talasani Srinivas Yadav | కాంగ్రెస్ ప్రభుత్వం రాచరికంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. సికింద్రాబాద్ పేరును తొలగించేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు.
Talasani srinivas yadav | సికింద్రాబాద్ అంటే లష్కర్ బోనాలు, రాష్ట్రపతి విడిది, డిఫెన్స్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఆర్ట్స్ కాలేజీ, మహబూబ్ కాలేజ్. చరిత్ర ఉన్నప్పటి నుంచి జంట నగరాలు.. అంటే ట్యాంక్ బండ్ అటువైపు హై
200 ఏండ్ల సజీవ చరిత్ర..ఎన్నో ఆధునిక నగరాల కంటే ముందే తనకంటూ ఒక విశిష్టమైన గుర్తింపు కలిగిన సికింద్రాబాద్ జోలికి రావొద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ హెచ్చరించారు. సోమవారం ఎక్స్ వేదికగా పునర్వ�
Vaikunta Ekadasi : వైకుంఠ ఏకాదశి పండుగను పురస్కరించుకొని తెలంగాణలోని ప్రధాన ఆలయాలు విద్యుత్ కాంతులతో వెలుగులీనుతున్నాయి. సికింద్రాబాద్ వారాసిగూడలోని శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయా(Sri Kalyana Venkateshwara Swamy)న్ని విద్యుత్ �
త్యం అత్యంత రద్దీగా ఉండే సికింద్రాబాద్ మోండామార్కెట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో మార్కెట్రోడ్డులోని ఇస్లామియా స్కూల్ ఎదురుగా ఉన్న శ్రీరామ ఎంటర్ప్రైజెస్ దుకాణం ను�
సీఎం రిలీఫ్ ఫండ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ సికింద్రాబాద్లోని గాంధీ దవాఖానలో మృతి చెందిన రిమాండు ఖైదీ రాజేశ్ పోలీసుల చిత్రహింసల వల్లే మృతి చెందాడని ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు విశారదన�
Special Trains | ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు ప్రకటించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక రైళ్లను పట్టాలెక్కించనున్న
ఒరిస్సా కేంద్రంగా వయా హైదరాబాద్ నుంచి ముంబైకి గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎస్టీఎఫ్ పోలీసులు పట్టుకుని అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.8లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎ�
Special Trains | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులు శుభవార్త చెప్పింది. పండుగల రద్దీని దృష్టిలో పెట్టుకొని వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు పేర్కొంది. రద్దీకి అనుగుణంగా సికింద్రాబాద్ నుంచి తిరుప�
School Bus | సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో ఘోర ప్రమాదం తప్పింది. స్కూల్ విద్యార్థులతో వెళ్తున్న ఓ ప్రయివేటు పాఠశాల బస్సులో ఆకస్మికంగా పొగలు వచ్చాయి.
హౌరా నుంచి సికింద్రాబాద్ వస్తున్న హౌరా ఎక్స్ప్రెస్ (Howrah Express) రైలు ఇంజిన్లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో నల్లగొండ జిల్లా మిర్యాలగూడ రైల్వే స్టేషన్లో రైలు నిలిచిపోయింది.