Talasani srinivas Yadav | ఈ నెల 13వ తేదీన ఉదయం 10 గంటలకు తలసాని శ్రీనివాస్ యాదవ్ వెస్ట్ మారేడ్ పల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సనత్ నగర్, సికింద్రాబాద్, కంటోన్మెంట్ నియోజకవర్గాల పరిధిలోని కార్పొరేటర్ లు, మాజీ కార్పొరేటర్లు, �
Talasani Srinivas Yadav | సైబరాబాద్, శంషాబాద్ అనేవి ఒకప్పుడు చిన్న గ్రామాలు అని తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. కాలక్రమంలో అవి విస్తరించబడ్డాయని పేర్కొన్నారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి జరిగిందా అని త�
Secunderabad | సికింద్రాబాద్ అస్తిత్వంపై జరుగుతున్న కుట్రకు నిరసనగా లష్కర్ జిల్లా సాధన సమితి కార్యాచరణను నిర్ణయించింది. గ్రేటర్ సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్తో ఇవాళ సికింద్రాబాద్ మ�
సికింద్రాబాద్ ప్రాంత ప్రజల అభిప్రాయాలను తెలుసుకోకుండా, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలను సంప్రదించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం నియంతృత్వ ధోరణికి నిదర్శనమని మాజీ మంత్రి తల�
Talasani Srinivas Yadav | కాంగ్రెస్ ప్రభుత్వం రాచరికంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. సికింద్రాబాద్ పేరును తొలగించేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు.
Talasani srinivas yadav | సికింద్రాబాద్ అంటే లష్కర్ బోనాలు, రాష్ట్రపతి విడిది, డిఫెన్స్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఆర్ట్స్ కాలేజీ, మహబూబ్ కాలేజ్. చరిత్ర ఉన్నప్పటి నుంచి జంట నగరాలు.. అంటే ట్యాంక్ బండ్ అటువైపు హై
200 ఏండ్ల సజీవ చరిత్ర..ఎన్నో ఆధునిక నగరాల కంటే ముందే తనకంటూ ఒక విశిష్టమైన గుర్తింపు కలిగిన సికింద్రాబాద్ జోలికి రావొద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ హెచ్చరించారు. సోమవారం ఎక్స్ వేదికగా పునర్వ�
Vaikunta Ekadasi : వైకుంఠ ఏకాదశి పండుగను పురస్కరించుకొని తెలంగాణలోని ప్రధాన ఆలయాలు విద్యుత్ కాంతులతో వెలుగులీనుతున్నాయి. సికింద్రాబాద్ వారాసిగూడలోని శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయా(Sri Kalyana Venkateshwara Swamy)న్ని విద్యుత్ �
త్యం అత్యంత రద్దీగా ఉండే సికింద్రాబాద్ మోండామార్కెట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో మార్కెట్రోడ్డులోని ఇస్లామియా స్కూల్ ఎదురుగా ఉన్న శ్రీరామ ఎంటర్ప్రైజెస్ దుకాణం ను�
సీఎం రిలీఫ్ ఫండ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ సికింద్రాబాద్లోని గాంధీ దవాఖానలో మృతి చెందిన రిమాండు ఖైదీ రాజేశ్ పోలీసుల చిత్రహింసల వల్లే మృతి చెందాడని ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు విశారదన�
Special Trains | ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు ప్రకటించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక రైళ్లను పట్టాలెక్కించనున్న