మాదిగల విశ్వరూప సభలో ప్రధా ని మోదీకి ఊహించని షాక్ తగిలింది. ప్రధాని మోదీ మాట్లాడుతుండగా ఓ యువతి విద్యుత్తు లైట్ల స్టాండ్ను ఎక్కి మరీ నిరసన తెలిపింది.
ప్రధాని మోదీ (PM Modi) మరోసారి హైదరాబాద్కు వస్తున్నారు. శనివారం సాయంత్రం సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో (Parade grounds) నిర్వహిస్తున్న బహిరంగ సభలో పాల్గొంటారు.
అప్పట్లో ఆడబిడ్డ పెండ్లి చేయాలంటే నిరుపేద తల్లిదండ్రులు ఎంతగానో ఇబ్బందిపడేవారు. అప్పులు చేసి బిడ్డను అత్తగారింటికి సాగనంపే పరిస్థితులు ఉండేవి. బిడ్డ పెండ్లి కోసం ఉన్న ఆస్తులు అమ్ముకునే పరిస్థితి ఆనాట�
గటానిఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడిన నిందుతుడు గటాని రాజు సికింద్రాబాద్లోని గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. పోలీసు బందోబస్తు నడుమ, ఆర్ఐసీయూ వార్డులోని వైద్యుల పర్యవేక్ష�
ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా కంటకాపల్లి (Kantakapally) వద్ద ప్రమాదం నేపథ్యంలో ఆ మార్గం గుండా వెళ్లాల్సిన పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే (SCR) రద్దుచేసింది. హౌరా-సికింద్రాబాద్ ఫలక్నుమా ఎక్స్ప్రెస్ (12703), హౌరా
Padma Rao Goud | నియోజకవర్గంలో పోటీ ఎలా ఉండబోతున్నది?
ఎవరు పోటీ చేసినా.. పద్మారావు గౌడ్ గెలుపు ఆగదు. గతం కంటే ఎకువ మెజారిటీ నా నియోజకవర్గ ఓటర్లు ఇస్త్తరన్న నమ్మకం ఉంది.
సికింద్రాబాద్లో తాను చేసిన అభివృద్ధి పనులే ఈసారి ఎన్నికల్లో విజయాన్ని అందిస్తాయని డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ సికింద్రాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మారావు గౌడ్ అన్నారు. గురువారం నియోజకవర్గ పరిధిల
ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్సలో సికింద్రాబాద్ యశోద దవాఖాన వైద్యులు ప్రపంచ రికార్డు నెలకొల్పారు. పురుగుమందు తాగిన ఓ యువకుడికి ఏకకాలంలో రెండు ఊపిరితిత్తులను విజయవంతంగా మార్పిడి చేసి సరికొత్త చర
సికింద్రాబాద్-సిద్దిపేటకు కొత్తగా ఏర్పాటు చేసిన రైలు సర్వీసులో రోజువారీగా ప్రయాణం చేసేవారి కోసం సీజనల్ టికెట్ విధానాన్ని ప్రవేశ పెడుతూ దక్షిణమధ్యరైల్వే జోనల్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. నెల �
MMTS Trains | హైదరాబాద్, సికింద్రాబాద్ సబర్బన్కు సంబంధించిన ఎంఎంటీఎస్ లోకల్ రైలు సర్వీసులను మేడ్చల్ - లింగంపల్లి, మేడ్చల్ - హైదరాబాద్ స్టేషన్ల మధ్య కొత్తగా నాలుగు సర్వీసులను ఈ నెల 1 నుంచే అందుబాటులోకి తీస
చక్కని చదువుకోసం ఉదయాన్నే విద్యార్థుల కడుపు నింపాలన్న గొప్ప సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ‘సీఎం బ్రేక్ఫాస్ట్’ కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ (Minister KTR) ప్రారంభించారు. సిక
పేదల సొంతింటి కలను నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని (CM KCR) మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) అన్నారు. అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్రూం ఇండ్లను (Double Bedroom houses) ఉచితంగా ఇస్తున్న ఏకైక రాష్�
దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో మనోహరాబాద్-సిద్దిపేట స్టేషన్ల మధ్య పూర్తయిన నూతన రైలు మార్గాన్ని మంగళవారం ప్ర ధాని మోదీ జాతికి అంకితం చేశారు. మహబూబ్నగర్-కర్నూల్ స్టేషన్ల మధ్య పూర్తిచేసిన విద్య�