త్వరలో అసెంబ్లీని సమావేశపరచి, వార్షిక బడ్జెట్ను ప్రతిపాదించాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అందుకు సన్నాహకంగా ఆదివారం మంత్రిమండలి సమావేశం నిర్వహించనున్నది. ఈ భేటీ సచివాలయంలోని ఆరో అంతస్థులో జరుగన
హెచ్ఎండీఏలో ప్రత్యామ్నాయ వనరులు పెంచేందుకు ఔటర్ రింగ్రోడ్డు చుట్టూ ఉన్న ఖాళీ భూముల్లో పెట్టుబడులు పెట్టి టౌన్షిప్ల నిర్మాణం చేపట్టి ఆదాయాన్ని సృష్టించాలని డిప్యూటి సీఎం భట్టివిక్రమార ఆదేశించా�
రాష్ట్రంలో వచ్చే ఏడాది లక్ష ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయంలో ఆయిల్పామ్ సాగుపై సమీక్ష ని�
పోడు భూముల సమస్యను వెంటనే పరిష్కరించాలని మంగళవారం భారతీయ గోర్ బంజారా నాయకులు సచివాలయాన్ని ముట్టడించారు. సేవాలాల్ జయంతి ఫిబ్రవరి 15న సెలవు దినం ప్రకటించాలని డిమాండ్ చేశారు.
విభజన చట్టం అమలులో భాగంగా ఏపీకి వెళ్లి తిరిగివచ్చిన 145 మంది తెలంగాణ ఉద్యోగులు మళ్లీ సచివాలయంలో విధుల్లో చేరనున్నారు. వారిని సచివాలయంలోకి తీసుకొనేందుకు అంగీకరించిన సీఎం రేవంత్రెడ్డి సంబంధిత ఫైలుపై సంత�
రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయరంగానికి రూ.40 వేల కోట్లు కేటాయించాలని ఆ శాఖ కోరింది. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో వివిధ శాఖల బడ్జెట్ పద్దులపై జరిగిన సమీక్షలో వ్యవసాయ శాఖ ఈ ప్ర�
ధరణి పునర్నిర్మాణ కమి టీ బుధవారం సచివాలయంలో నాలు గు జిల్లాల కలెక్టర్లతో సమావేశం కానున్నది. సిద్దిపేట, రంగారెడ్డి, నిజామాబాద్, వరంగల్ జిల్లాల కలెక్టర్లను హాజరు కావాల్సిందిగా ఇప్పటికే సమాచారం పంపింది.
తాగునీటి కోసం మహరాష్ట్ర, కర్ణాటకను సంప్రదించాలని ఉరుకులు పెట్టిన కాంగ్రెస్ సర్కారు ఎట్టకేలకు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. ఆ దిశగా వివరాలను అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్టు త�
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి దాదాపు 45 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ సచివాలయంలో అధికారుల కేటాయింపు పూర్తి కాలేదు. మంత్రులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలన్నా, ఆయా శాఖల అధికారులతో సమన్వయం చేయాలన్నా పేషీల�
రాష్ట్ర పరిపాలన కేంద్రమైన సచివాలయంలోని ఉద్యోగుల్లో గందరగోళ వాతావరణం కనిపిస్తున్నది. కొత్త ప్రభుత్వం ఏర్పడి నెలన్నర రోజులు గడుస్తున్నా ఇంకా పూర్తిస్థాయిలో పాలన గాడిన పడలేదు. ఈ తరుణం లో భారీ సంఖ్యలో ఉద్�