విభజన చట్టం అమలులో భాగంగా ఏపీకి వెళ్లి తిరిగివచ్చిన 145 మంది తెలంగాణ ఉద్యోగులు మళ్లీ సచివాలయంలో విధుల్లో చేరనున్నారు. వారిని సచివాలయంలోకి తీసుకొనేందుకు అంగీకరించిన సీఎం రేవంత్రెడ్డి సంబంధిత ఫైలుపై సంత�
రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయరంగానికి రూ.40 వేల కోట్లు కేటాయించాలని ఆ శాఖ కోరింది. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో వివిధ శాఖల బడ్జెట్ పద్దులపై జరిగిన సమీక్షలో వ్యవసాయ శాఖ ఈ ప్ర�
ధరణి పునర్నిర్మాణ కమి టీ బుధవారం సచివాలయంలో నాలు గు జిల్లాల కలెక్టర్లతో సమావేశం కానున్నది. సిద్దిపేట, రంగారెడ్డి, నిజామాబాద్, వరంగల్ జిల్లాల కలెక్టర్లను హాజరు కావాల్సిందిగా ఇప్పటికే సమాచారం పంపింది.
తాగునీటి కోసం మహరాష్ట్ర, కర్ణాటకను సంప్రదించాలని ఉరుకులు పెట్టిన కాంగ్రెస్ సర్కారు ఎట్టకేలకు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. ఆ దిశగా వివరాలను అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్టు త�
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి దాదాపు 45 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ సచివాలయంలో అధికారుల కేటాయింపు పూర్తి కాలేదు. మంత్రులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలన్నా, ఆయా శాఖల అధికారులతో సమన్వయం చేయాలన్నా పేషీల�
రాష్ట్ర పరిపాలన కేంద్రమైన సచివాలయంలోని ఉద్యోగుల్లో గందరగోళ వాతావరణం కనిపిస్తున్నది. కొత్త ప్రభుత్వం ఏర్పడి నెలన్నర రోజులు గడుస్తున్నా ఇంకా పూర్తిస్థాయిలో పాలన గాడిన పడలేదు. ఈ తరుణం లో భారీ సంఖ్యలో ఉద్�
Cabinet Sub-Committee | డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) అధ్యక్షతన ప్రజా పాలన(Prajapalana)పై క్యాబినెట్ సబ్ కమిటీ( Cabinet Sub-Committee) సమావేశం ప్రారంభమైంది.
తెలంగాణలో రియల్ ఎస్టేట్, ఫర్నిచర్, కన్జ్యూమర్ గూడ్స్ రంగాల్లో ఉన్న అపార అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్రెడ్డి గోద్రేజ్ కంపెనీ ప్రతినిధులను కోరారు.
ప్రజల అవసరాలకు తగినట్టుగా విద్యుదుత్పత్తి చేయడంతోపాటు సరఫరా, పంపిణీ వ్యవస్థల సామర్థ్యాన్ని పెంచేందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను విద్యుత్తుశాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆదేశించార�
అక్షరధామ్, లోటస్ టెంపుల్ మాదిరిగా తాను త్వరలో అంతర్జాతీయస్థాయిలో నిర్మించబోయే ‘వేద విద్యా సెంటర్'కు రూ.20 కోట్లు విరాళం ఇవ్వాలని సీఎం రేవంత్రెడ్డికి మాజీ డీఎస్పీ నళిని ఆచార్య విన్నవించారు. ఉద్యోగాన