CM Revanth | అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ సచివాలయంలో ప్రజా పాలన అభయహస్తం ఆరు గ్యారెంటీల లోగ�
రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. పారిశ్రామికవేత్తలకు పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.
రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షలను కాపాడే భాద్యత కొత్తగా ఏర్పడిన తమ ప్రభుత్వంపై ఉందన్నారు.
వైద్యారోగ్యశాఖ మంత్రిగా దామోదర రాజనర్సింహా గురువారం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచే ఫైల్పై తొలి సంతకం చేశారు. 5,300 స్టాఫ్నర్స్ పోస్�
శాసనసభకు తొలిసారిగా ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ఏకంగా సచివాలయంలోనే సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకుడు సిద్దిరెడ్డి శ్రీనివాస్రెడ్డిపై దాడి చేశారు.
రాష్ట్ర ఆర్థికశాఖ రూపొందించిన ‘తెలంగాణ స్టేట్ ఎట్ ఏ గ్లాన్స్' పుస్తకాన్ని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క మంగళవారం సచివాలయంలోని తన చాంబర్లో ఆవిష్కరించారు.
Deputy CM Mallu Bhatti Vikramarka | రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క(Deputy CM Mallu Bhatti Vikramarka)ను మంగళవారం డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం(Secretariat)లో పలువురు ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులు, ప్రజా ప్రత
నూతనంగా బాధ్యతలు చేపట్టిన రాష్ట్ర మంత్రులకు సెక్రటేరియట్లో ప్రభు త్వం చాంబర్లను కేటాయించింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.
CM Revanth | తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్ రెడ్డి.. రెండు దస్త్రాలపై సంతకాలు చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం ఆరు గ్యారెంటీల దస్త్రంపైనే ఆయ