రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సచివాలయంలో నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. 40 నుంచి 50 అంశాలపై మంత్రివర్గం సమగ్రంగా చర్చించనున్నది.
సర్వమత సమానత్వాన్ని కొనసాగిస్తూ తెలంగాణలో మరోసారి గంగా జమునా తెహజీబ్ను చాటేలా సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకొన్నారు. సెక్రటేరియట్లో నిర్మించిన నల్లపోచమ్మ దేవాలయం, మసీదు, చర్చిని ఒకేరోజు ప్రారంభిం�
ఈ నెల 20న అర్చక, ఉద్యోగ, సిబ్బంది రాష్ట్రస్థాయి సమావేశాన్ని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా బీచుపల్లి ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర అర్చక, ఉద్యోగ సంఘాల జేఏసీ కన్వీనర్ డీవీఆర్ శర్మ త�
స్వరాష్ట్ర సాధన తర్వాత తెలంగాణలో పర్యాటకం కొత్తగా రెక్కలు తొడిగింది. ముఖ్యమంత్రి సంకల్పం యాదగిరిగుట్టను క్షేత్రరాజంగా తీర్చిదిద్దింది. హరితహారంతో వనదేవత కొత్తందాలు సంతరించుకుంది. ప్రకృతి సిద్ధంగా జా
ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు సచివాలయ ఔట్ సోర్సింగ్ సిబ్బంది షాకిచ్చారు. వేతనాలు చెల్లించకపోవడంతో ఉద్యోగులు ఏకంగా మంత్రి చాంబర్కు తాళం వేసిన ఘటన ఆలస్యంగా బయటికొచ్చింది.
స్వపరిపాలనా ఫలాలనే కాదు.. సుపరిపాలనా సౌరభాలను సమాజంలోని ప్రతి వర్గానికి తెలంగాణ ప్రభుత్వం సగర్వంగా అందిస్తున్నదని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. తొమ్మిదేండ్ల తెలంగాణ (Telangana) ప్రస్థానంలో ఎన్నో చారిత్రక ని�
నిన్నటి ఉద్యమాల తెలంగాణ... నేడు ఉజ్వల తెలంగాణగా మారిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. అమరుల ఆశయాలు, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రభుత్వం మనసా వాచా కర్మణా అంకితమైందని తెలిపారు. 2014లో రాష్ట్�
CM KCR | పేదలకు గృహ నిర్మాణం అనేది నిరంతర ప్రక్రియ అని.. దీన్ని కొనసాగిస్తూనే ఉంటామని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని సచివాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ