స్వరాష్ట్ర సాధన తర్వాత తెలంగాణలో పర్యాటకం కొత్తగా రెక్కలు తొడిగింది. ముఖ్యమంత్రి సంకల్పం యాదగిరిగుట్టను క్షేత్రరాజంగా తీర్చిదిద్దింది. హరితహారంతో వనదేవత కొత్తందాలు సంతరించుకుంది. ప్రకృతి సిద్ధంగా జా
ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు సచివాలయ ఔట్ సోర్సింగ్ సిబ్బంది షాకిచ్చారు. వేతనాలు చెల్లించకపోవడంతో ఉద్యోగులు ఏకంగా మంత్రి చాంబర్కు తాళం వేసిన ఘటన ఆలస్యంగా బయటికొచ్చింది.
స్వపరిపాలనా ఫలాలనే కాదు.. సుపరిపాలనా సౌరభాలను సమాజంలోని ప్రతి వర్గానికి తెలంగాణ ప్రభుత్వం సగర్వంగా అందిస్తున్నదని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. తొమ్మిదేండ్ల తెలంగాణ (Telangana) ప్రస్థానంలో ఎన్నో చారిత్రక ని�
నిన్నటి ఉద్యమాల తెలంగాణ... నేడు ఉజ్వల తెలంగాణగా మారిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. అమరుల ఆశయాలు, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రభుత్వం మనసా వాచా కర్మణా అంకితమైందని తెలిపారు. 2014లో రాష్ట్�
CM KCR | పేదలకు గృహ నిర్మాణం అనేది నిరంతర ప్రక్రియ అని.. దీన్ని కొనసాగిస్తూనే ఉంటామని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని సచివాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ
CM KCR | తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రూపొందించిన టీఎస్ఐపాస్ చట్టం రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిందని సీఎం కేసీఆర్ తెలిపారు. దీనివల్ల పరిశ్రమల స్థాపనకు అనుమతుల మంజూరు సులభతరమ
CM KCR | సమాజంలో అణగారిన వర్గాలతో పాటు అగ్రవర్ణాల పేదలకు కూడా ప్రభుత్వం అండగా నిలుస్తోందని సీఎం కేసీఆర్ తెలిపారు. దేవాలయాలను నమ్ముకొని జీవనం సాగిస్తున్న నిరుపేద బ్రాహ్మణులకు ధూపదీప నైవేద్యం పథకం ద్వారా తె�
CM KCR | తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని సచివాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను సీఎం కేసీఆర్ లాంఛనంగా ఆరంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయ
అత్యంత పిన్నవయస్సు గల తెలంగాణ (Telangana) స్వల్ప వ్యవధిలో వైద్యారోగ్య రంగాన్ని (Medical field) విస్తృత పరిచిందని, వైద్యసేవల ప్రమాణాలను పెంచిందని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అన్నారు.
CM KCR | విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ మహానగరం ఒక మినీయేచర్ ఆఫ్ ఇండియా అని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని సచివాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ ఆవిర్�
CM KCR | రాష్ట్ర ఆవిర్భావం జరిగిన వెంటనే దశాబ్దాల తరబడి ప్రజలను పీడిస్తున్న అనేక గడ్డు సమస్యలను ప్రభుత్వం శాశ్వతంగా పరిష్కరించిందని సీఎం కేసీఆర్ అన్నారు. అస్తవ్యస్తంగా తయారైన గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సం�