ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఆవిర్భావం నుంచే తెలంగాణ (Telangana) దోపిడీకి గురైందని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అన్నారు. 1969లోనే ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడిందని, మలిదశ ఉద్యమంలో పాల్గొనే అవకాశం తనకు దక్కిందని చెప్పారు. ఉద్యమం�
CM KCR | తెలంగాణ ఆవిర్భావ వేడుకలు సచివాలయంలో ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు.
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్లోని గన్పార్క్ (Gun Park) దగ్గర తెలంగాణ అమరవీరులకు (Telangana Martyrs) ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఘనంగా నివాళులర్పించారు.
Traffic Restrictions | తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను (Telangana Formation day) ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్నది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని (Hyderabad) సెక్రటేరియట్ (Secretariat) పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic restrictions
ఉద్యమ స్ఫూర్తితో రోడ్డు రవాణా సంస్థ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది మరింత ఉత్సాహంగా పనిచేయాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కోరారు. సచివాలయంలోని మంత్రి చాంబర్లో గురువారం ఆర్టీసీ, రవాణాశాఖ ఉన్న�
Telangana Decade Celebrations | తెలంగాణలో రోడ్లు, భవనాల శాఖ అద్వితీయమైన విజయాలను నమోదు చేసింది. తొమ్మిదేండ్లలోనే 102లక్షల చదరపు అడుగుల మేర భవనాలు, 8,578 కిలోమీటర్లమేర రోడ్లు, 382 వంతెనలను నిర్మించి తనకు మరే రాష్ట్రమూ సాటిరాదని నిర�
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా శుక్రవారం సచివాలయం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీగా ఉండే అవకాశాలున్నాయని, ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితులను బట్టి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వ�
CM KCR | దేశం గర్వించేలా నిర్మించుకున్న రాష్ట్ర నూతన సచివాలయం ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉద్యోగుల విధి నిర్వహణకు అనువుగా ఉన్నది. అధికారులు, సిబ్బంది ఆహ్లాదకర వాతావరణంలో పనిచేస్తున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల అధ�
CM KCR | తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరగాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఇటీవల సచివాలయంలో కలెక్టర్ల సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాయంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన తొలిసారి భారీ సదస్సు జరిగింది. ఇప్పటివరకు సచివాయంలో మంత్రులతో, అధికారులతో సమీక్షలు జరిగాయి. గురువారం నాటి సదస్సులో మొదటిసార
శాంతి భద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం గ్రేటర్లో పోలీసు పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. ఈ నేపథ్యంలో అనేక కొత్త పోలీసు స్టేషన్లు కొలువుదీరనుండగా, ఇప్పటికే ఏర్పాట్లు పూర్తికావొచ్చాయి.
రాష్ట్ర పరిపాలనా సౌధం సచివాలయానికి ఎదురుగా నిర్మించిన తెలంగాణ అమరవీరు స్మారక చిహ్నాన్ని దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ 22న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ టోర్నీపై క్రీడా మంత్రి శ్రీనివాస్గౌడ్ శుక్రవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
కొత్త సచివాలయంలో తొలిసారిగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశం (Cabinet meeting) జరుగనుంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు (CM KCR) అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం నిర్వహించనున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ప్రధాన సలహాదారుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సోమేశ్కుమార్ (Somesh Kumar) బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం ఉదయం సచివాలయంలో తనకు కేటాయించిన చాంబర్లో ఆయన బాధ్యతలు చేపట్టారు.