తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా శుక్రవారం సచివాలయం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీగా ఉండే అవకాశాలున్నాయని, ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితులను బట్టి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వ�
CM KCR | దేశం గర్వించేలా నిర్మించుకున్న రాష్ట్ర నూతన సచివాలయం ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉద్యోగుల విధి నిర్వహణకు అనువుగా ఉన్నది. అధికారులు, సిబ్బంది ఆహ్లాదకర వాతావరణంలో పనిచేస్తున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల అధ�
CM KCR | తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరగాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఇటీవల సచివాలయంలో కలెక్టర్ల సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాయంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన తొలిసారి భారీ సదస్సు జరిగింది. ఇప్పటివరకు సచివాయంలో మంత్రులతో, అధికారులతో సమీక్షలు జరిగాయి. గురువారం నాటి సదస్సులో మొదటిసార
శాంతి భద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం గ్రేటర్లో పోలీసు పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. ఈ నేపథ్యంలో అనేక కొత్త పోలీసు స్టేషన్లు కొలువుదీరనుండగా, ఇప్పటికే ఏర్పాట్లు పూర్తికావొచ్చాయి.
రాష్ట్ర పరిపాలనా సౌధం సచివాలయానికి ఎదురుగా నిర్మించిన తెలంగాణ అమరవీరు స్మారక చిహ్నాన్ని దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ 22న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ టోర్నీపై క్రీడా మంత్రి శ్రీనివాస్గౌడ్ శుక్రవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
కొత్త సచివాలయంలో తొలిసారిగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశం (Cabinet meeting) జరుగనుంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు (CM KCR) అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం నిర్వహించనున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ప్రధాన సలహాదారుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సోమేశ్కుమార్ (Somesh Kumar) బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం ఉదయం సచివాలయంలో తనకు కేటాయించిన చాంబర్లో ఆయన బాధ్యతలు చేపట్టారు.
తెలంగాణ ఉద్యమంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు పాల్గొన్న సమయంలోనే ఉద్యమనేత కేసీఆర్ స్వరాష్ట్రంలో కాంట్రాక్టు వ్యవస్థకు చరమగీతం పాడుతామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంట నే ఆ దిశగా చర�
సాగర తీరం మరిన్ని అందాలను పరిచయం చేసేందుకు ముస్తాబవుతున్నది. ఇప్పటికే కొత్త సచివాలయం, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని చూసి.. అబ్బురపడిపోతున్న సందర్శకులు.
హుస్సేన్సాగర్ తీరం నగరంలోనే అత్యంత ఆదరణ కలిగిన పర్యాటక ప్రదేశంగా మారింది. ఇటీవల ప్రారంభమైన నూతన సచివాలయం, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి తోడు జూన్ 1న అమరవీరుల స్మారకం అందుబాటులోకి రానుంది.దీంతో ఈ ప్�
రాష్ట్రంలోని ప్రముఖ శైవాలయం వేములవాడ (Vemulawada) శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని (Raja rajeshwara swamy) మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran reddy) దర్శించుకున్నారు.
డా. బీఆర్ అంబేద్కర్ ఒక పేరు కాదు. అజ్ఞానమనే అంధకారంలో బీడువారిన మెదళ్లలో విజ్ఞానమనే నీటి ధారలుగా నిరంతరం పారే ఒక సెలయేరు. ఆయన ఒక మామూలు వ్యక్తి కాదు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి నుంచి విముక్తి కోసం పోరా�