తెలంగాణ ఉద్యమంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు పాల్గొన్న సమయంలోనే ఉద్యమనేత కేసీఆర్ స్వరాష్ట్రంలో కాంట్రాక్టు వ్యవస్థకు చరమగీతం పాడుతామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంట నే ఆ దిశగా చర�
సాగర తీరం మరిన్ని అందాలను పరిచయం చేసేందుకు ముస్తాబవుతున్నది. ఇప్పటికే కొత్త సచివాలయం, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని చూసి.. అబ్బురపడిపోతున్న సందర్శకులు.
హుస్సేన్సాగర్ తీరం నగరంలోనే అత్యంత ఆదరణ కలిగిన పర్యాటక ప్రదేశంగా మారింది. ఇటీవల ప్రారంభమైన నూతన సచివాలయం, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి తోడు జూన్ 1న అమరవీరుల స్మారకం అందుబాటులోకి రానుంది.దీంతో ఈ ప్�
రాష్ట్రంలోని ప్రముఖ శైవాలయం వేములవాడ (Vemulawada) శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని (Raja rajeshwara swamy) మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran reddy) దర్శించుకున్నారు.
డా. బీఆర్ అంబేద్కర్ ఒక పేరు కాదు. అజ్ఞానమనే అంధకారంలో బీడువారిన మెదళ్లలో విజ్ఞానమనే నీటి ధారలుగా నిరంతరం పారే ఒక సెలయేరు. ఆయన ఒక మామూలు వ్యక్తి కాదు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి నుంచి విముక్తి కోసం పోరా�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో కాంటాక్ట్ పద్ధతిన విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను క్రమబద్ధీకరించడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
తల ఎత్తుకున్న తెలంగాణకు నిలువెత్తు ప్రతిమలా, ఛాతి ఉప్పెంగేలా, గర్వంతో నరనరాల్లో నెత్తురు ఉరకలెత్తేలా తెలంగాణ జనరాశులను సమ్మోహనంలో ముంచి తేల్చింది మన నూతన సచివాలయం.
ఈ ఏడాది వానకాలం సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా 1.40 కోట్ల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయన్న అంచనాతో ప్రణాళికలు రూపొందించాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అధికారులను ఆదేశించారు. వీటితోపాటు మరో 14 లక్ష�
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మరో హామీ నిలబెట్టుకున్నారు. మొత్తం 40 ప్రభుత్వ విభాగాల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న 5,544 మంది ఉద్యోగులను ప్రభుత్వం క్రమబద్ధీకరించింది.
రాష్ట్ర నూతన సచివాలయ భవన ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం అట్టహాసంగా జరిగింది. నిర్ణయించిన ముహూర్తానికి ముఖ్యమంత్రి, మంత్రులు, ఆయా శాఖల అధిపతులు తమతమ కార్యాలయాల్లో పూజలు నిర్వహించి సీట్లలో ఆసీనులయ్యార�
హైదరాబాద్లో ఆదివారం సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఉమ్మడిజిల్లాలోని ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్ను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం చాంబర్లలో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్
హైదరాబాద్లో నూతనంగా నిర్మించిన సచివాలయాన్ని ఆదివారం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ �
రాష్టంలోని రైతులకు రూ.76.66 కో ట్ల సబ్సిడీతో పచ్చిరొట్ట విత్తనాలను అందజేయనున్నారు. వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆదివారం నూతన సచివాలయంలోని తన చాంబర్లో ఆసీనులైన వెంటనే ఈ ఫైల్పైనే తొలి సంత�
మూడు కమిషనరేట్ల పరిధిలోని జోన్ల పునర్వ్యవస్థీకరణ, పోస్టుల మంజూరు ఫైల్పై హోంశాఖ మంత్రి మహమూద్ అలీ సంత కం చేశారు. ఆదివారం ఆయన సచివాలయం మొదటి అంతస్థులోని తన చాంబర్లో ఆసీనులయ్యారు.