రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలమేరకు ఐదంచెల భద్రతను ఏర్పాటు చేయనున్నారు. నూతన సచివాలయానికి పటిష్టమైన భద్రతను అందిం�
సచివులు కర్మచారుల కార్యనిరతి, సేవా తత్పరత ఓ తపస్సులా, ఓ యోగంలా, ఓ యాగంలా కొనసాగించడానికి ఆలయం లాంటి స్థల నిర్మాణమే సచివాలయం..అంబేద్కర్ మహాశయుని మహదాశయాలకు తార్కాణంగా ఆయన పేరిట నిర్మాణం ఆయన ఉద్దేశించిన ల�
రాష్ట్రం సాధించి తొమ్మిదేండ్లు అవుతున్నది. ఈ తొమ్మిదేండ్లలో మన రాష్ట్రం, మన సర్కారు ఏం సాధించిందో ప్రతి తెలంగాణ బిడ్డ తెలుసుకోవాలి. తెలంగాణ ఏం సాధించిందో తెలుసుకోవడమే కాదు. కాలర్ ఎగరేసి.. గర్వంగ ప్రపంచా�
పాలన భవనాలు ప్రభుత్వ కార్యక్రమాల అమలు కేంద్రాలు మాత్రమే కాదు, అవి ప్రజల సాంస్కృతిక వారసత్వ చిహ్నలు. నిబద్ధులైన పాలకులు తమ పాలనా నిర్వాహక కేంద్రాలను ఆ సంస్కృతి కొనసాగింపులో భాగంగానే చూస్తారు. నేడు మన ముం�
నూతన సచివాలయ ప్రారంభ కార్యక్రమం ఈ నెల 30న మధ్యాహ్నం ఒంటిగంటకు జరగనుండగా, సంబంధిత అధికారులు, ఉద్యోగులంతా 12 గంటలకల్లా సభా ప్రాంగణానికి చేరుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి బుధవారం ఆద�
పోరాడి సాధించుకొన్న తెలంగాణ రాష్ట్రంలో పరిపాలనలో కొత్తశకం ప్రారంభం కానున్నది. ఉమ్మడి రాష్ట్ర ఆనవాళ్లను చెరిపేస్తూ అత్యాధునిక సచివాలయ భవనం సిద్ధమైంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున.. హుస్సేన్
పాత సచివాలయ భవనం కూల్చివేతతో వెలువడిన వ్యర్థాలను రీసైకిల్ చేసి పునర్వినియోగ నిర్మాణ సామగ్రిగా రూపొందించారు. పాత సచివాలయం కూల్చివేతతో 1.92 లక్షల టన్నుల వ్యర్థాలు వెలువడ్డాయి.
తెలంగాణలో నిర్మిస్తున్న నూతన సచివాలయంలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంపై దర్యాప్తు జరిపించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్కు చుక్కెదురైంది.
CM KCR | దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం దళితుల సంక్షేమం కోసం కృషి చేస్తోందని జాతీయ మేధావులు ప్రశంసించారు. తెలంగాణ సచివాలయానికి అంబేడ్కర్ పేరుపెట్టడం దేశానికి గర్వకారణమని కొనియాడారు. 125 అడుగుల అ�
రాష్ట్ర సచివాలయం కొత్త చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా (సీఎస్వో) దేవీదాస్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సీఎస్ శాంతికుమారిని మర్యాదపూర్వకంగా కలిశారు. దేవీదాస్ ప్రస్తుతం ఎస్పీఎఫ్లో కమాండెంట్ హ�
సామాజిక సమానత్వ మూర్తి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్నది. ఇది విగ్రహం మాత్రమే కాదు, భారత రాజ్యాంగం ఈ దేశ పౌరులకు ప్రసాదించిన స్వేచ్ఛ, సమానత్వ, సో�