Hyderabad | హైదరాబాద్లోని హుస్సేన్సాగర్ తీరాన ప్రారంభోత్సవానికి తుదిమెరుగులు దిద్దుకుంటున్న రాష్ట్ర పరిపాలనా సౌధం నూతన సచివాలయం, తెలంగాణ అమరవీరుల స్మారక కేంద్రం.
తెలంగాణకు తలమానికంగా దేశంలో ఎకడా లేనివిధంగా, బ్రహ్మాండమైన సచివాలయాన్ని నిర్మించి దానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టుకున్నాం. అలాంటి దేవాలయాన్ని కూలగొడతానని అంటున్న బండి సంజయ్ ఖబడ్దార్.
నూతన సచివాలయ ప్రారంభోత్సవం వాయిదాపడింది. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ప్రభుత్వం సెక్రటేరియట్ ఓపెనింగ్ కార్యక్రమాన్ని వాయిదా వేసింది.
ఫార్ములా ఈ-రేసింగ్ ప్రాక్టీస్తో సాగరతీరం హోరెత్తింది.. శుక్రవారం ఐమ్యాక్స్ థియేటర్, హుసేన్ సాగర్, తెలంగాణ కొత్త సచివాలయం, మింట్ కాంపౌండ్ మీదుగా ప్రాక్టీస్ రేసింగ్ నిర్వహించారు. ప్రాక్టీసే కదా
సీఎం కేసీఆర్ పుట్టిన రోజుతోపాటు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న సచివాలయ ప్రారంభోత్సవం.. పరేడ్ గ్రౌండ్స్ బహిరంగ సభను భారీ ఎత్తున విజయవంతం చేయాలని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ స్పష్టం చేశా రు.
రాష్ట్ర సచివాలయ ప్రారంభ వేడుకలను ఈ నెల 17న ఘనంగా నిర్వహించేందుకు గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పనిచేయాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు పి�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కొత్త సచివాలయం తాజ్మహల్ కంటే సుందరంగా కనిపిస్తున్నదని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. గురువారం అసెంబ్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన వ్యాఖ్యలను రెడ్కో చైర్మన్ వై సతీష్ రెడ్డి తప్పు పట్టారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజున ప్రజాస్వామ్య విలువలను కాలరాసే విధంగా గవర్నర్ మాట్లా
సచివాలయ నిర్మాణ తుది దశ పనులు శరవేగంగా సాగుతున్నాయని, పనుల్లో మరింత వేగం పెంచాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి నిర్మాణ సంస్థ ప్రతినిధులు, అధికారులను ఆదేశించారు.
Chief Minister name plate | హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో కాంగ్రెస్ నేత సుఖ్విందర్ సింగ్ సుఖు ఇవాళ