రాష్ట్ర సచివాలయ ప్రారంభ వేడుకలను ఈ నెల 17న ఘనంగా నిర్వహించేందుకు గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పనిచేయాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు పి�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కొత్త సచివాలయం తాజ్మహల్ కంటే సుందరంగా కనిపిస్తున్నదని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. గురువారం అసెంబ్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన వ్యాఖ్యలను రెడ్కో చైర్మన్ వై సతీష్ రెడ్డి తప్పు పట్టారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజున ప్రజాస్వామ్య విలువలను కాలరాసే విధంగా గవర్నర్ మాట్లా
సచివాలయ నిర్మాణ తుది దశ పనులు శరవేగంగా సాగుతున్నాయని, పనుల్లో మరింత వేగం పెంచాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి నిర్మాణ సంస్థ ప్రతినిధులు, అధికారులను ఆదేశించారు.
Chief Minister name plate | హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో కాంగ్రెస్ నేత సుఖ్విందర్ సింగ్ సుఖు ఇవాళ
నూతన సచివాలయ నిర్మాణ పనులన్నింటినీ నెల రోజుల్లోగా పూర్తి చేయాలని ఆర్అండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సంబంధిత అధికారులను, ఆ పనులు చేపట్టిన సంస్థను ఆదేశించారు
సచివాలయ నిర్మాణంలో మరో అడుగు ముందుకు పడింది. ముఖద్వారానికి పైన బాహుబలి డోమ్ను శుక్రవారం ఏర్పాటుచేశారు. సచివాలయానికి ఏర్పాటు చేసే డోమ్లలో ఇది (54 అడుగుల ఎత్తు) అతి పెద్దది.
సచివాలయ నిర్మాణ పనులన్నీ సీఎం కేసీఆర్ నిర్ణయించిన గడువులోగా పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులు, వర్క్ ఏజెన్సీ ప్రతినిధులను రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆదేశించారు. అంతస్థుల ఆధార
సచివాలయ నూతన భవనంలో ఎంత పెద్ద వర్షం వచ్చినా నీరు నిలువకుండా క్షణాల్లో వెళ్లిపోయేలా రోడ్లు భవనాలశాఖ ఆధునిక డ్రెయిన్ల నిర్మాణం చేపడుతున్నది. డ్రెయిన్ల నిర్మాణంలో అపార అనుభవం ఉన్న ఏసీవో డ్రెయిన్స్కు కాం
ముంబై: శివసేన రెబల్ ఎమ్మెల్యేలు తాజాగా ఓ లేఖను రిలీజ్ చేశారు. ఆ లేఖను ఏక్నాథ్ షిండే మీడియాతో షేర్ చేశారు. రాష్ట్రంలో శివసేన పార్టీకి చెందిన వ్యక్తే సీఎంగా ఉన్నా.. వర్షా బంగ్లాకు వెళ్లి ఆయన్ను కల�