వేగంగా సచివాలయం పనులు బేస్మెంట్ స్లాబ్ సగం వరకు పూర్తి హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): సచివాలయ నూతన భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మూడు షిఫ్టుల్లో వేయి మంది కార్మికులు పనిచేస్�
సచివాలయం పనులను పరిశీలించిన మంత్రి వేముల హైదరాబాద్, జూన్24(నమస్తే తెలంగాణ): సచివాలయ నిర్మాణ పనులు గడువులోగా పూర్తి చేయాలని అధికారులు, నిర్మాణ సంస్థను రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆదేశి�
ఈ నెలలోనే పనులు ప్రారంభం నమూనాలను పరిశీలించిన హోంమంత్రి మహమూద్ అలీ హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): నూతన సచివాలయ ప్రాంగణంలో కొత్త మసీదు నిర్మాణ పనులు ఈ నెలలో ప్రారంభించనున్నారు. 9 నెలల్లో నిర్మాణం పూ�
హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న నూతన సెక్రటేరియేట్ హరితభవనాల నిర్మాణాల సరసన చేరిందని రోడ్లు, భవనాలశాఖమంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన�
ఏపీ సచివాలయ ఉద్యోగి| ఆంధ్రప్రదేశ్ సచివాలయాన్ని కరోనా వణికిస్తున్నది. మహమ్మారి బారినపడి మరణిస్తున్న సెక్రటేరియట్ ఉద్యోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. ఇప్పటికే అనేక మంది ఉద్యోగు�
సచివాలయం | తెలంగాణ సచివాలయంలోకి సాధారణ సందర్శకుల అనుమతిపై నిషేధం విధిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
వర్క్ ఫ్రం హోం ఇవ్వండి | తమకు వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఉద్యోగులు ఏపీ సీఎస్ ఆదిత్య నాథ్ను కలిసి సోమవారం వినతిపత్రం ఇచ్చారు.
సెక్రటేరియట్| రాష్ట్రంలో అధికారానికి కేంద్ర బిందువైన సెక్రటేరియట్లో కరోనా బారినపడుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతున్నది. సచివాలయంలో ఇప్పటికే 60 మందికి పైగా ఉద్యోగులకు కరోనా సోకింది. వారి కుట�