శరవేగంగా సచివాలయ పనులు పూర్తికావొచ్చిన కాంక్రీట్ నిర్మాణాలు త్వరగా ప్రజలకు అందుబాటులోకి తేవాలి నాణ్యత విషయంలో కచ్చితంగా ఉండాలి ఇతర సెక్రటేరియట్లను పరిశీలించాలి వాటిలో మంచి అంశాలను స్వీకరించాలి సచి�
అమరుల చిహ్నం పనుల్లో వేగం పెరగాలి సంబంధిత అధికారులతో మంత్రి వేముల హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): సచివాలయం, అమరవీరుల స్మారక చిహ్నం నిర్మాణ పనుల్లో మరింత వేగం పెంచాలని, వర్క్చార్ట్ ప్రకారం గడువుల�
తిరువనంతపురం: కేరళలోని అధికార సీపీఎం నేత కుమార్తె అనుపమ, తన భర్తతో కలిసి ఆ రాష్ట్ర సచివాలయం వద్ద శనివారం బైఠాయించి నిరసనకు దిగింది. ఆరు నెలల కిందట తాను జన్మనిచ్చిన మూడు రోజుల మగ బిడ్డను తన తండ్రి బలవంతంగా �
వేగంగా సచివాలయ నిర్మాణంసిబ్బందికి మంత్రి ప్రశాంత్రెడ్డి ఆదేశాలుహైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): సచివాలయ నిర్మాణ పనుల్లో వేగం పెంచి నిర్దేశిత గడువులోగా పూర్తిచేయాలని రోడ్లు, భవనాలశాఖ మంత్రి
ఆత్మగౌరవ సూచికగా తెలంగాణ అమరుల స్మారక చిహ్నం : మంత్రి | తెలంగాణ అమరవీరుల ఆత్మగౌరవ సూచికగా హుస్సేన్ సాగర్ తీరంలో అమరుల స్మారక చిహ్నాన్ని సీఎం కేసీఆర్ నిర్మిస్తున్నారని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన�
వేగంగా సచివాలయం పనులు బేస్మెంట్ స్లాబ్ సగం వరకు పూర్తి హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): సచివాలయ నూతన భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మూడు షిఫ్టుల్లో వేయి మంది కార్మికులు పనిచేస్�
సచివాలయం పనులను పరిశీలించిన మంత్రి వేముల హైదరాబాద్, జూన్24(నమస్తే తెలంగాణ): సచివాలయ నిర్మాణ పనులు గడువులోగా పూర్తి చేయాలని అధికారులు, నిర్మాణ సంస్థను రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆదేశి�
ఈ నెలలోనే పనులు ప్రారంభం నమూనాలను పరిశీలించిన హోంమంత్రి మహమూద్ అలీ హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): నూతన సచివాలయ ప్రాంగణంలో కొత్త మసీదు నిర్మాణ పనులు ఈ నెలలో ప్రారంభించనున్నారు. 9 నెలల్లో నిర్మాణం పూ�
హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న నూతన సెక్రటేరియేట్ హరితభవనాల నిర్మాణాల సరసన చేరిందని రోడ్లు, భవనాలశాఖమంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన�
ఏపీ సచివాలయ ఉద్యోగి| ఆంధ్రప్రదేశ్ సచివాలయాన్ని కరోనా వణికిస్తున్నది. మహమ్మారి బారినపడి మరణిస్తున్న సెక్రటేరియట్ ఉద్యోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. ఇప్పటికే అనేక మంది ఉద్యోగు�
సచివాలయం | తెలంగాణ సచివాలయంలోకి సాధారణ సందర్శకుల అనుమతిపై నిషేధం విధిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
వర్క్ ఫ్రం హోం ఇవ్వండి | తమకు వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఉద్యోగులు ఏపీ సీఎస్ ఆదిత్య నాథ్ను కలిసి సోమవారం వినతిపత్రం ఇచ్చారు.
సెక్రటేరియట్| రాష్ట్రంలో అధికారానికి కేంద్ర బిందువైన సెక్రటేరియట్లో కరోనా బారినపడుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతున్నది. సచివాలయంలో ఇప్పటికే 60 మందికి పైగా ఉద్యోగులకు కరోనా సోకింది. వారి కుట�