పర్యావరణానికి ప్రమాదంగా మారిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని సచివాలయ ప్రాంగణంలో వందశాతం నిషేధించామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. శుక్రవారం సచివాలయంలో సింగిల్ యూజ్ ప్లాస�
Telangana Cabinet | ఈ నెల 4వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనున్నది.
రాజధాని హైదరాబాద్లో యువకులు రెచ్చిపోయారు. అర్థరాత్రి బైక్లపై విన్యాసాలు (Bike Stunts) చేస్తూ హల్చల్ చేశారు. సోషల్ మీడియాలో ట్రేండింగ్ కోసం స్టీల్ బ్రిడ్జి, సచివాలయం వంటి ప్రాంతాల్లో బైక్ స్టంట్స్ చేసి అప్�
మహారాష్ట్ర రాజధాని ముంబైలోని మంత్రాలయ భవనం (సచివాలయం) పైనుంచి దూకి ఒక యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే టీచర్ రిక్రూట్మెంట్ చేపట్టాలని నినాదాలు చేస్తూ అతడు రెండో అంతస్తు నుంచి కిందకు దూకాడు. అయిత
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నూతన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) బ్రాంచిని బుధవారం సీఎస్ శాంతికుమారి ప్రారంభించారు.
Minister Patnam Mahender Reddy | డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయం మొదటి అంతస్తులో పూజల అనంతరం ఐ&పీఆర్, భూగర్భ వనరుల మంత్రిగా పట్నం మహేందర్రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, తదితరులు హాజరై ఆయనకు శుభ
రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో గుడి, చర్చి, మసీదుల ప్రారంభం ఘనంగా జరిగింది. సర్వమత సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేలా నిర్మించిన ప్రార్థనా మందిరాలను గవర్నర్ తమిళిసైతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ప్రారంభి�
సచివాలయ (Secretariat) ప్రాంగణంలోని నల్లపోచమ్మ ఆలయ ప్రారంభ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నల్లపోచమ్మ ఆలయంలో పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
సర్వమత సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేలా సెక్రటేరియట్లో (Secretariat) నిర్మించిన ఆలయం, మసీదు, చర్చిని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నేడు ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా నల్లపోచ్చ ఆలయ (Nalla Pochamma temple) ప్రారంభ వేడుకులను ఘనం�
Secretariat | రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో నిర్మించిన వివిధ మతాల ప్రార్థనామందిరాలను శుక్రవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ప్రారంభ ఏర్�
సచివాలయ ప్రాంగణంలోని నల్ల పోచమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకలను ఈ నెల 23 నుంచి 25 వరకు వైభవంగా నిర్వహించాలని నిర్వాహకులు నిర్ణయించారు. 23న ఉదయం 9.30 గంటలకు గణపతి పూజతో వివిధ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని
ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నాయకత్వంలో హైదరాబాద్ (Hyderabad) వేగంగా అభివృద్ధి చెందుతున్నదని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. సమైక్య పాలనలో నగరంలో ఏడాదికి వారం పది రోజులు కర్ఫ్యూలు ఉండేవన్నారు. అయితే స్వరాష్ట్రంల
భారత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా రాష్ట్రంలోని 582 సినిమా థియేటర్లలో గాంధీ చిత్రాన్ని ఈ నెల 14 నుంచి 24 వరకు విద్యార్థుల కోసం ఉచితంగా ప్రదర్శించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.