శాసనసభకు తొలిసారిగా ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ఏకంగా సచివాలయంలోనే సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకుడు సిద్దిరెడ్డి శ్రీనివాస్రెడ్డిపై దాడి చేశారు.
రాష్ట్ర ఆర్థికశాఖ రూపొందించిన ‘తెలంగాణ స్టేట్ ఎట్ ఏ గ్లాన్స్' పుస్తకాన్ని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క మంగళవారం సచివాలయంలోని తన చాంబర్లో ఆవిష్కరించారు.
Deputy CM Mallu Bhatti Vikramarka | రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క(Deputy CM Mallu Bhatti Vikramarka)ను మంగళవారం డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం(Secretariat)లో పలువురు ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులు, ప్రజా ప్రత
నూతనంగా బాధ్యతలు చేపట్టిన రాష్ట్ర మంత్రులకు సెక్రటేరియట్లో ప్రభు త్వం చాంబర్లను కేటాయించింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.
CM Revanth | తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్ రెడ్డి.. రెండు దస్త్రాలపై సంతకాలు చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం ఆరు గ్యారెంటీల దస్త్రంపైనే ఆయ
పర్యావరణానికి ప్రమాదంగా మారిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని సచివాలయ ప్రాంగణంలో వందశాతం నిషేధించామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. శుక్రవారం సచివాలయంలో సింగిల్ యూజ్ ప్లాస�
Telangana Cabinet | ఈ నెల 4వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనున్నది.
రాజధాని హైదరాబాద్లో యువకులు రెచ్చిపోయారు. అర్థరాత్రి బైక్లపై విన్యాసాలు (Bike Stunts) చేస్తూ హల్చల్ చేశారు. సోషల్ మీడియాలో ట్రేండింగ్ కోసం స్టీల్ బ్రిడ్జి, సచివాలయం వంటి ప్రాంతాల్లో బైక్ స్టంట్స్ చేసి అప్�
మహారాష్ట్ర రాజధాని ముంబైలోని మంత్రాలయ భవనం (సచివాలయం) పైనుంచి దూకి ఒక యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే టీచర్ రిక్రూట్మెంట్ చేపట్టాలని నినాదాలు చేస్తూ అతడు రెండో అంతస్తు నుంచి కిందకు దూకాడు. అయిత
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నూతన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) బ్రాంచిని బుధవారం సీఎస్ శాంతికుమారి ప్రారంభించారు.