మేడారం జాతరలో ప్లాస్టిక్ కాలుష్యం లేకుండా తగిన చర్యలు తీసుకుంటామని అటవీశాఖ మంత్రి కొండా సురేఖ చెప్పారు.
హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): మేడారం జాతరలో ప్లాస్టిక్ కాలుష్యం లేకుండా తగిన చర్యలు తీసుకుంటామని అటవీశాఖ మంత్రి కొండా సురేఖ చెప్పారు. బుధవారం సచివాలయంలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఉద్యోగులు మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు.