ఓ వైపు అప్పుల కోసం దేబిరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. సోకుల కోసం నిధులను దుబారా చేస్తున్నది. అంతగా అవసరం లేని అద్దాల మేడలకు ఇబ్బడిముబ్బడిగా ఖర్చుపెడుతుండటం విమర్శలకు తావిస్తున్నది. ‘ఖజానాల్లో పైసల్ల�
Revanth Reddy | కొన్నాళ్లుగా ప్రభుత్వ పెద్దల తీరుపై తీవ్ర అసహనంతో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారులు సీఎం రేవంత్రెడ్డి ముందే తమ అసంతృప్తిని వెళ్లగక్కినట్టు తెలిసింది. పాలనలో సీఎంవో విఫలం అయ్యిందంటూ కుండబద్దలు కొట�
క్రిస్మస్ అంటే ఐక్యతతోపాటు శాంతి, కరుణ, ప్రేమ సందేశాలను సమాజానికి చాటి చెప్పే పవిత్ర పండుగ అని మైనారిటీ శాఖ మంత్రి మహ్మద్ అజారుద్దీన్ అన్నారు. సోమవారం సచివాలయంలో నిర్వహించిన సచివాలయ క్రైస్తవ ఉద్యోగు�
మరీ ఇంత దుబారానా? డబ్బులు మంచినీళ్లు లెక్క ఖర్చు చేయడమా? ప్రజాధనం అంటే పట్టింపే లేనట్టున్నది. లేకపోతే.... గేట్ల దగ్గర నీడ కోసం రూ.31లక్షలేంటి., కిటికీ కర్టెన్లకు రూ.33లక్షలేంది.? ఎన్నో గెస్ట్ హౌస్లు ఉన్నా మరోక�
Telangana | రాష్ట్ర సచివాలయంలో పని చేసే మహిళా ఉద్యోగులకు శుభవార్త. కార్తీక వన భోజనాల నిమిత్తం మహిళా ఉద్యోగులకు ప్రభుత్వం సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో జరిగిన అవకతవకలపై విచారణ పూర్తిచేసి బాధ్యులపై చర్యలు తీసుకుని, దుర్వినియోగమైన నిధులను రికవరీ చేయాలని మంత్రి తుమ్మల ఆదేశించారు.
అధికారుల విధుల కోసం అద్దె ప్రాతిపదికన వాహనాలు నడుతుపున్న డ్రైవర్లు, యజమానులు రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించారు. శనివారం హైదరాబాద్లోని కమర్షియల్ ట్యాక్స్ బిల్డింగ్లో వివిధ విభాగాలకు వాహ
అక్టోబర్ నెలకు సంబంధించి రెగ్యులర్, తాతాలిక ఉద్యోగుల వివరాలను ఈ నెల 25లోగా ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్లో అప్డేట్ చేయాలని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా ఆదేశించారు.
రాష్ట్ర సర్కారు ఆర్థికంగా మరింత పతనమైంది. సచివాలయానికి సరఫరా చేసే తాగునీటి బిల్లులను సైతం చెల్లించలేని స్థితికి దిగజారింది. బిల్లులు చెల్లించకపోవడంతో సదరు కాంట్రాక్టర్ మూడు రోజులుగా నీటి సరఫరాను నిల�
సచివాలయ పరిసరాల్లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా సంచరిస్తూ తెలంగాణ సచివాలయ ఉద్యోగులు, సందర్శకులను హడలెత్తిస్తున్నాయి. జీహెచ్ఎంసీ అధికారులు దృష్టి సారించకపోవ�