Viral Video | సీఎం రేవంత్ రెడ్డిని కలవాలంటే నాకు మెసేజ్ చేయండి అంటూ పోలీస్ డ్రెస్సులో ఉన్న ఓ వ్యక్తి చేసిన వీడియోలు సోషల్మీడియాలో ఇటీవల వైరల్ అయ్యాయి. సచివాలయం ఎంట్రీ గేటు లోపల ఈ వీడియోలు చేయడంతో సంచలనంగా మారా�
నూతనంగా ఎన్నికైన తెలంగాణ రాష్ట్ర వీడియో జర్నలిస్ట్స్ అసోసియేషన్ నూతన కమిటీ మంగళవారం సెక్రటేరియేట్లో సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసింది.
రాష్ట్రంలోని అన్ని సీహెచ్సీలు, జిల్లా దవాఖానలను ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్(ఐపీహెచ్ఎస్)కు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సూచ�
సచివాలయంలో ఇరిగేషన్ శాఖ రూటే సపరేట్గా మారింది. ఏ పేషీలోని హంగులు, ఆర్భాటాలు అక్కడ దర్శనమిస్తాయి. ఓ ఉన్నతాధికారి వచ్చిరాగానే ఇరిగేషన్ శాఖ పేషీని కార్పొరేట్ కార్యాలయంలా తీర్చిదిద్దారు.
రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే నిర్వహించి 16 నెలలైనా తమకు ఇంకా పారితోషికం ఇవ్వలేదంటూ ఎన్యుమరేటర్లు ఆందోళనకు దిగారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసులు వేసి అభివృద్ధి పనులను అడుగడునా అడ్డుకునేందుకు యత్నించారు. ఇప్పుడు అధికార పక్షంలోకి వచ్చాక.. ‘కేసులు వేసి పనులను అడ్డుకోవడమేంటి? ప్రజాపతినిధిగ�
నాగర్కర్నూల్ జిల్లా ‘కుమ్మెర’ ఘటనను నిరసిస్తూ సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చిన రజక సంఘాల జేఏసీ నేతలను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ రజక సంఘం అధ్యక్షుడు పూసాల సంపత్, నర్సింహులు, �
అధికారంలోకి రావడానికి అనేక హామీలిచ్చి.. ఇప్పుడు వాటి పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ వెనకడుగు వేయడంపై ఆర్టీసీ కార్మిక లోకం భగ్గుమంది. సీఎం రేవంత్ సర్కార్పై సైరన్ మోగించింది. మంగళవారం చలో సెక్రటేరియ�
మళ్లీ రెండేండ్ల తర్వాత రానున్న సమ్మక్క జాతర నాటికి చుట్టుపక్కల ప్రాంతాల్లోని రోడ్లను విస్తరించి ట్రాఫిక్జామ్లను నివారిస్తామని పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క ప్రకటించారు.
రాష్ట్రంలోని ఉద్యోగ సంఘాల్లో సీఎం మీటింగ్ చిచ్చురేపింది. ఒక ఉద్యోగ సంఘం ఏర్పాటుచేసిన వేదిక నుంచి సీఎం డీఏ ఇస్తున్నట్టు ప్రకటించడం వివాదానికి దారితీసింది.
ఓ వైపు అప్పుల కోసం దేబిరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. సోకుల కోసం నిధులను దుబారా చేస్తున్నది. అంతగా అవసరం లేని అద్దాల మేడలకు ఇబ్బడిముబ్బడిగా ఖర్చుపెడుతుండటం విమర్శలకు తావిస్తున్నది. ‘ఖజానాల్లో పైసల్ల�
Revanth Reddy | కొన్నాళ్లుగా ప్రభుత్వ పెద్దల తీరుపై తీవ్ర అసహనంతో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారులు సీఎం రేవంత్రెడ్డి ముందే తమ అసంతృప్తిని వెళ్లగక్కినట్టు తెలిసింది. పాలనలో సీఎంవో విఫలం అయ్యిందంటూ కుండబద్దలు కొట�
క్రిస్మస్ అంటే ఐక్యతతోపాటు శాంతి, కరుణ, ప్రేమ సందేశాలను సమాజానికి చాటి చెప్పే పవిత్ర పండుగ అని మైనారిటీ శాఖ మంత్రి మహ్మద్ అజారుద్దీన్ అన్నారు. సోమవారం సచివాలయంలో నిర్వహించిన సచివాలయ క్రైస్తవ ఉద్యోగు�