ప్రజలు వివిధ పనుల మీద సచివాలయానికి వస్తుంటారు. కానీ ప్రభు త్వం సాధారణ సందర్శకులపై రోజుకో కొత్తరకం ఆంక్షలు అమలు చేస్తున్నది. దీంతో సచివాలయం విజిటర్స్ ఇబ్బందులు పడుతున్నారు. కొందరిని ఎలాంటి తనిఖీలు చేయక�
ఏపీ సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు చంద్రబాబు సర్కార్ శుభవార్త చెప్పింది. సచివాలయంలో పనిచేసే 50 మంది సెక్షన్ ఆఫీసర్లకు అసిస్టెంట్ సెక్రటరీలుగా ప్రమోషన్లు ఇచ్చింది.
Madhu Yaskhi | కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబును కలిసేందుకు సచివాలయంలోని ఆయన పేషీకి మధు యాష్కి వచ్చారు.
రాష్ట్ర సచివాలయంలో గురువారం ఇంటర్నెట్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో వివిధ శాఖల కార్యాలయాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు సేవలు స్తంభించాయి. కొన్ని శాఖల్లో సేవలు పూర్తిగా నిలిచిపోగా, మరికొన్ని శాఖల్లో �
హైదరాబాద్లో వినాయక విగ్రహాల నిమజ్జనాలు (Ganesh Immersion) ప్రారంభమయ్యాయి. నగరం నలువైపుల నుంచి ట్యాంక్బండ్కు గణనాథులు తరలివచ్చారు. దీంతో అబిడ్స్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వైపు గణనాథులు బారులు తీరారు.
Harish Rao | నాడు ఉద్యమంలో అధికార కాంగ్రెస్ పార్టీకి ముచ్చెటమలు పట్టించిన ఆరడుగుల బుల్లెట్.. నేడు ప్రతిపక్షంలోనూ అదే కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపిస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు హరీశ్రావ�
రాష్ట్ర సచివాలయంలో మరోసారి చిన్న కాంట్రాక్టర్లు మెరుపు ధర్నాకు దిగారు. ఈ ఏడాది మార్చిలో రాష్ట్రంలోని సుమారు 200 మందికిపైగా సివిల్ కాంట్రాక్టర్లు సచివాలయంలోని ఆర్థిక శాఖ పేషీ ఎదుట తమ పెండింగ్ బిల్లులు �
గ్రేటర్లో వరద నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించాం.. ప్రాధాన్యతగా రూ.100కోట్లతో 50 వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ (భూ గర్భ సంపులు) నిర్మాణం చేపడుతున్నాం.. ఇకపై రోడ్లపై వర్షపు నీరు నిల్వకుండా శాశ్వత పరిష్కారం �
సచివాలయంలో గురువారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం, ఆర్థి క శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కపై పలువురు మంత్రులు మూకుమ్మడిగా ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలిసింది.
Fisheries Department | కాంగ్రెస్ పాలనలో సచివాలయం నుంచి గ్రామపంచాయతీ కార్యాలయం వరకు కమీషన్ల పాలన నడుస్తున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవలే సచివాలయంలో కాంట్రాక్టర్లు ఆందోళన చేసిన సంగతి సంచలనంగా మారింది.
‘కన్ను ఏడుస్తుంటే, చేయి తుడుస్తుంది! ఆ చేతికి దెబ్బ తగిలితే, కన్ను ఏడుస్తుంది’ అలాగే ‘అలమటిస్తున్న తెలంగాణ ఆకలి దప్పులు తీర్చేందుకు అవిశ్రాంతంగా పరిశ్రమిస్తుంటారు కేసీఆర్. అలాంటి ప్రజా నాయుకుడిని, అప్�
మారుతున్న కాలానుగుణంగా సాంకేతికతను అందిపుచ్చుకోవాల్సిందే. ప్రభుత్వ యంత్రాంగం పనిభారాన్ని తగ్గించడం, పర్యవేక్షణ, పూర్తిస్థాయి కచ్చితత్వాన్ని అమలు చేయడం ఆహ్వానించదగినదే. అయితే ఉద్యోగులు, ఉపాధ్యాయుల ని