Telangana | రాష్ట్ర సచివాలయంలో పని చేసే మహిళా ఉద్యోగులకు శుభవార్త. కార్తీక వన భోజనాల నిమిత్తం మహిళా ఉద్యోగులకు ప్రభుత్వం సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో జరిగిన అవకతవకలపై విచారణ పూర్తిచేసి బాధ్యులపై చర్యలు తీసుకుని, దుర్వినియోగమైన నిధులను రికవరీ చేయాలని మంత్రి తుమ్మల ఆదేశించారు.
అధికారుల విధుల కోసం అద్దె ప్రాతిపదికన వాహనాలు నడుతుపున్న డ్రైవర్లు, యజమానులు రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించారు. శనివారం హైదరాబాద్లోని కమర్షియల్ ట్యాక్స్ బిల్డింగ్లో వివిధ విభాగాలకు వాహ
అక్టోబర్ నెలకు సంబంధించి రెగ్యులర్, తాతాలిక ఉద్యోగుల వివరాలను ఈ నెల 25లోగా ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్లో అప్డేట్ చేయాలని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా ఆదేశించారు.
రాష్ట్ర సర్కారు ఆర్థికంగా మరింత పతనమైంది. సచివాలయానికి సరఫరా చేసే తాగునీటి బిల్లులను సైతం చెల్లించలేని స్థితికి దిగజారింది. బిల్లులు చెల్లించకపోవడంతో సదరు కాంట్రాక్టర్ మూడు రోజులుగా నీటి సరఫరాను నిల�
సచివాలయ పరిసరాల్లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా సంచరిస్తూ తెలంగాణ సచివాలయ ఉద్యోగులు, సందర్శకులను హడలెత్తిస్తున్నాయి. జీహెచ్ఎంసీ అధికారులు దృష్టి సారించకపోవ�
యువతకు ఉపాధి, వివిధ రకాల పండ్లు సాగుచేసే రైతులను ప్రోత్సహించేలా బహుళజాతి కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార మల్లు తెలిపారు.