తెలంగాణ హైర్ వెహికిల్స్ అసోసియేషన్ చేపట్టిన సమ్మె రెండోరోజూ గురువారం తీవ్రరూపం దాల్చింది. తమ బాధలు చెప్పుకొనేందుకు సచివాలయంలోని మీడియా పాయిం ట్ వద్దకు బయలుదేరిన అద్దె వాహనదారులను పోలీసులు అడ్డుక�
రాష్ట్ర క్యాబినెట్ సమావేశం శుక్రవారం నిర్వహించనున్నారు. క్యాబినెట్ భేటీకి సంబంధించిన ఎజెండా ఏంటనేది బహిర్గతం చేయలేదు. కనీసం మంత్రులకు కూడా ఎజెండా ఏంటనే విషయం తెలియదని సమాచారం.
ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్, వామపక్ష విద్యార్థి సంఘాల చలో సచివాలయం ముట్టడి తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.
రాష్ట్ర ప్రభుత్వ నూతన చీఫ్ సెక్రటరీ (సీఎస్)గా సంజయ్ జాజు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలోని ఆరో అంతస్తులో ప్రస్తుత సీఎస్ రామకృష్ణారావు సమక్షంలో ఆయన బాధ్యతలు చేపట్టారు.
Secretariat | సచివాలయంలోని మీడియా సెంటర్ వద్ద ఇలా గుర్తు తెలియని వ్యక్తులు అంటించిన పోస్టర్లు కలకలం రేపాయి. ఉచిత పథకాలకు వ్యతిరేకంగా, నిరుద్యోగులు కొలువులు, నిరుపేదలకు ఇండ్లు ఇవ్వకపోవటంపై నిరసన వ్యక్తం చేస్తూ
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుంటే వేలాది మంది విద్యార్థులతో రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడిస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించ
తెలంగాణ ఉద్యమకారులను గు ర్తించి, సముచిత రీతిలో గౌరవించేందు కు ప్రభుత్వ సలహాదారుడు కేశవరావు నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఈ నెల 4న అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది.
Viral Video | సీఎం రేవంత్ రెడ్డిని కలవాలంటే నాకు మెసేజ్ చేయండి అంటూ పోలీస్ డ్రెస్సులో ఉన్న ఓ వ్యక్తి చేసిన వీడియోలు సోషల్మీడియాలో ఇటీవల వైరల్ అయ్యాయి. సచివాలయం ఎంట్రీ గేటు లోపల ఈ వీడియోలు చేయడంతో సంచలనంగా మారా�
నూతనంగా ఎన్నికైన తెలంగాణ రాష్ట్ర వీడియో జర్నలిస్ట్స్ అసోసియేషన్ నూతన కమిటీ మంగళవారం సెక్రటేరియేట్లో సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసింది.
రాష్ట్రంలోని అన్ని సీహెచ్సీలు, జిల్లా దవాఖానలను ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్(ఐపీహెచ్ఎస్)కు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సూచ�
సచివాలయంలో ఇరిగేషన్ శాఖ రూటే సపరేట్గా మారింది. ఏ పేషీలోని హంగులు, ఆర్భాటాలు అక్కడ దర్శనమిస్తాయి. ఓ ఉన్నతాధికారి వచ్చిరాగానే ఇరిగేషన్ శాఖ పేషీని కార్పొరేట్ కార్యాలయంలా తీర్చిదిద్దారు.
రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే నిర్వహించి 16 నెలలైనా తమకు ఇంకా పారితోషికం ఇవ్వలేదంటూ ఎన్యుమరేటర్లు ఆందోళనకు దిగారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసులు వేసి అభివృద్ధి పనులను అడుగడునా అడ్డుకునేందుకు యత్నించారు. ఇప్పుడు అధికార పక్షంలోకి వచ్చాక.. ‘కేసులు వేసి పనులను అడ్డుకోవడమేంటి? ప్రజాపతినిధిగ�