ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రాష్ట్రంలోని జూ పారులను నడపాలని మంత్రి కొండాసురేఖ సూచించారు. రాష్ట్ర సచివాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో జూస్ అండ్ పార్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (జపాట్) 14వ గవర్నింగ్ బాడీ సమావే�
ఇక్కడ బండ్లు ఎవడు పెట్టుకోమన్నాడు. ఇది మీడియా పాయింట్ అయితే ఏంది.... తీసేయ్ అంటూ జర్నలిస్టులపై ఓ ట్రాఫిక్ సీఐ బెదిరింపులకు దిగాడు. ప్రభుత్వం అధికారికంగా మీడియా కోసం కేటాయించిన స్థలంలోనే వాహనాలు పెట్టు�
Secretariat | ఇక్కడ బండ్లు ఎవడు పెట్టుకోమన్నాడు.. ఇది మీడియా పాయింట్ అయితే ఏందీ.. తీసేయ్ అంటూ జర్నలిస్టులపై ఓ ట్రాఫిక్ సీఐ బెదిరింపులకు దిగాడు. ప్రభుత్వం అధికారికంగా మీడియా కోసం కేటాయించిన స్థలంలోనే వాహనాలు పె
ఒకవైపు సీజన్ దగ్గర పడుతున్నా రాష్ట్ర అవసరాలకు కావాల్సిన పత్తి విత్తనాల్లో సగం కూడా అందుబాటులో లేకపోవడంపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. మంత్రి తుమ్మల మంగళవారం సచివాలయంల�
రాష్ట్రవ్యాప్తంగా వాల్టా చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క అన్నారు. వారంపాటు స్పెషల్ డ్రెవ్ చేపట్టి పల్లెలు, పట్టణాల్లో విస్తృత ప్రచారం చ�
తెలంగాణ ఆత్మగౌరవాన్ని సగర్వంగా నిలబెట్టేలా కేసీఆర్ నిర్మించిన అద్భుత నిర్మాణం సచివాలయం. దీనిని నిర్మిస్తున్న సమయంలో కాంగ్రెస్ నాయకులు ఎన్నో విమర్శలు చేశారు. కానీ, ఇప్పుడు అదే కాంగ్రెస్ ప్రభుత్వం కే
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన రామకృష్ణారావును మాజీ మంత్రి జోగు రామన్న గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని సచివాలయంలో ఆయనను శాలువాతో సన్మానించారు.
: వెళ్తూ.. వెళ్తూ తన అనుయాయులను అందలం ఎక్కించారు ఓ ఉన్నతాధికారి. ఉద్యోగ విరమణ చేయబోయే ముందే తనను నమ్ముకున్న వారికి నిబంధనలకు విరుద్ధంగా పోస్టింగ్ ఇచ్చారు. న్యాయంగా ప్రమోషన్లు రావాల్సినవారిని నాలుగు నెల�
రాష్ట్రంలోని 12 యూనివర్సిటీలలో పనిచేస్తున్న పార్ట్ టైం అధ్యాపకుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆల్ యూనివర్సిటీస్ పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.
సచివాలయం వద్ద ఉద్రిక్తత నెలకొన్నది. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, జీవో 21న సవరించాలని డిమాండ్ చేస్తూ యూనివర్సిటీల పార్ట్టైం అధ్యాపకులు (Part time Lecturers) సెక్రటేరియట్ను ముట్టడించారు.
ప్రభుత్వంలో కొందరు మంత్రుల రాజ్యమే నడుస్తున్నదని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ విమర్శలు గుప్పించారు. పక్క జిల్లాలకు కూడా హెలికాప్టర్పై వెళ్తున్నారని మండిపడ్డారు. సోమవారం మీడియా ప్రతినిధులతో చి
రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ షెడ్యూల్డ్ కులాలు (రిజర్వేషన్ల హేతుబద్దీకరణ) చట్టం-2025 పేరిట గెజిట్ విడుదల చేసింది. ఇది తక్షణం అమల్లోకి వచ్చినట్టు స్పష్టంచేసింది. ఎస్సీలకు ఇప్పటివరకు ఉమ్మడిగా అమలైన రిజర్వేష�
అంబేద్కర్ ముందుచూపుతోని రాజ్యాంగంలో మెజార్టీ అనే పదాన్ని తొలిగించి ఆర్టికల్ 3ని ప్రవేశపెట్టడంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు మార్గం సుగమం అయ్యిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నార�
హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్డులోని 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేదర్ విగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వం నివాళులర్పించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం డిమాండ్ చేశారు.
సచివాలయానికి నకిలీ ఉద్యోగుల తాకిడి ఎక్కువైంది. తాజాగా ఓ నకిలీ ఉద్యోగిని సచివాలయ భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అత్తాపూర్కు చెందిన సమీర్ కారుకు ‘టీజీ సెక్రటేరియట్.. ఆన్ గవర్నమెంట్ డ్యూటీ’ �