వరంగల్ కాంగ్రెస్లో ‘గ్రూప్' వార్ పతాకస్థాయికి చేరింది. మొదటి నుంచి ఎడమొహం, పెడమొహంగా ఉన్న నేతలు బుధవారం ప్రజాపాలన పేరిట నిర్వహించిన అధికారిక కార్యక్రమంలోనూ ‘తూర్పు పడమర’లుగా విడిపోయారు.
కాంగ్రెస్లో మరోసారి ‘గ్రూపు’ జెండా రెపరెపలాడింది. పార్టీ అంతర్గత, బహిరంగ కార్యక్రమాల్లోనే కాదు.. ప్రభుత్వ అధికారిక వేడుకల్లోనూ తమది ఎడమొహం.. పెడమొహమే అని నిరూపించింది. గత కొంతకాలంగా తూర్పు, పడమరలుగా వ్య�
అటవీశాఖ అధికారులపై దాడులకు పాల్పడిన వారిపై పీడీ యాక్ట్ నమోదుచేస్తామని మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు. మంగళవారం సచివాలయంలో అటవీశాఖ అధికారుల సంఘాలతో నిర్వహించిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు.
మంత్రి కొండా సురేఖపై నటుడు అక్కినేని నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం దావాపై బుధవారం విచారణ ప్రారంభమైంది. నిందితురాలిగా ఉన్న మంత్రి సురేఖ కోర్టుకు గైర్హాజరయ్యారు.
స్టేషన్ఘన్పూర్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి అధికార పార్టీలో చేరిన కడియం శ్రీహరిపై కాంగ్రెస్ నాయకులు భగ్గుమంటున్నారు. పదవుల కోసం పార్టీలోకి వచ్చిన కడియం శ్రీహరి తమకు అన్యాయం చేస్తున్నారని �
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాం గ్రెస్ గ్రూపు పంచాయతీ ముదురుతున్న ది. పార్టీ కీలక కార్యక్రమాల్లోనూ కాంగ్రె స్ ఎమ్మెల్యేలు ఎవరికి వారుగా ఉంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్�
హనుమకొండ జిల్లా కేంద్రం రాంనగర్లోని మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయ పాత్ర(ప్రైవేట్ సంస్థలకు)కు ఇవ్వొద్దని సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మ
దేవాదాయ శాఖ మంత్రి కొడా సురేఖ ఇంటిలో జరిగిన ప్రైవేటు పూజల్లో వివిధ ఆలయాలకు చెందిన అర్చక ఉద్యోగులు పాల్గొనడంపై పెద్ద దుమారం చెలరేగింది. ఈ వ్యవహారంపై ఆ శాఖ ఉద్యోగులే మండిపడుతున్నారు. మంత్రికో న్యాయం.. సామా�
దేవాదాయశాఖలో పనిచేసే అర్చకులు, పురోహితులు శాఖాపరమైన అనుమతి లేకుండా మరోచోట వైదిక పరమైన, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనరాదంటూ ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ సర్క్యులర్ జారీ చేశారు.
Nampally Court | మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. మంత్రిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు దాఖలు చేసిన పరువు నష్టం కేసులో
రాష్ర్టానికి ప్రత్యేక దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్టాన్ని రూపొందించి అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ కోరారు. ఈ మేరకు ఆయన ఆధ్వర్యంలో జేఏసీ నాయకులు గురువారం సచివాలయంల�