రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో దేవాదాయ శాఖలో 2014వ సంవత్సరం నుంచి పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు, అర్చకులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని దేవాదాయ అర్చక, ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ, డీవీఆర్ శర్మ
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నందివనపర్తిలోని ఓంకారేశ్వ ర ఆలయానికి సంబంధించిన 1,400 ఎకరాల విలువైన భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని నందివనపర్తి గ్రామానికి చెందిన ప లువురు మంత్రి కొండా సురే�
కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి సంబంధించి పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులు పూర్తి చేయించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి మంత్రి కొండా సురేఖను కోరార�
ప్రకృతి పరిరక్షణకు అందరు పాటుపడాలి అని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ పిలుపు ఇచ్చారు. సచివాలయంలో శనివారం అడవుల విశిష్టతను తెలిపే ‘అరణ్యకము’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్
మంత్రి కొండా సురేఖపై వేసిన పరువు నష్టం దావాను వాపస్ తీసుకుంటున్నట్టు సినీనటుడు అక్కినేని నాగార్జున కోర్టుకు తెలిపారు. దీంతో ఆ కేసును కొట్టివేస్తూ ప్రజాప్రతినిధుల కోర్టు జడ్జి శ్రీదేవి గురువారం ఉత్తర�
తమ ప్రాంతం లో కలుషిత నీరు సరఫరా అవుతున్నా స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి కొండా సురేఖ, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పట్టించుకోవడం లేదంటూ కాశీబుగ్గ ప్రాంత ప్రజలు ఆందోళనకు దిగారు.
Telangana | రాష్ట్రంలో ముఖ్యనేత కనుసన్నల్లో విస్తరించిన షాడో సీఎంవోతో బ్యూరోక్రాట్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ కార్యాలయం నుంచి వచ్చే ఆదేశాలు మెడ మీద కత్తి పెట్టినట్టే ఉంటున్నాయని అధికారులు ఆందోళన చెందు
గతంలో సీఎం కోసం, మంత్రి వర్గంలో స్థానం కోసం అసంతృప్తి వర్గాలు ఏర్పడేవి. కానీ, ఇప్పుడు మంత్రుల్లోనూ అసంతృప్తి ఉంటున్నది. తమ వాటా తమకు దక్కడం లేదనే అసంతృప్తి మంత్రుల్లో ఉండగా, ‘మేం కాంగ్రెస్ పార్టీకి పట్టా
మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ను అత్యవసరంగా విధుల నుంచి తొలగించి, ఆయనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఏకంగా మంత్రి సురేఖ ఇంటిని చుట్టుముట్టిన సంగతి తెలిసిందే.
రాష్ట్రంలో బిగ్ బ్రదర్స్ ఆకలికి, అత్యాశకు అంతు లేకుండా పోతున్నది. హైదరాబాద్ మహానగరం చుట్టూ ప్రభుత్వ భూములు, నిరుపేదల అసైన్డ్ భూములు, ప్రభుత్వ ఉద్యోగుల ఇండ్ల స్థలాలను కాజేసిన బిగ్ బ్రదర్స్ కన్ను ఇప
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి మంత్రి కొండా సురేఖ టార్గెట్ అయ్యారా? ఇటీవల జరుగుతున్న వరుస పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తున్నది. రేవంత్రెడ్డి బుధవారం పరామర్శ పేరుతో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవర�