బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో అవకతవకలపై మంత్రి కొండాసురేఖ సీరియస్గా స్పందించారు. గతంలో నమస్తే తెలంగాణలో వచ్చిన కథనాలపై ఆరా తీశారు. ఆలయంలో జరుగుతున్న అక్రమాలను తెలుసుకుని అధికారులతో పాటు సిబ్బందిపై చర్య�
కాంగ్రెస్లో వర్గపోరు చివరికి దేవుడి పనులకూ తాకింది. ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి, మంత్రి కొండా సురేఖా మురళీధర్రావు అనుచరుల మధ్య ఆధిపత్య పోరు గీసుగొండ మండలంలోని లక్ష్మీనర్సింహస్వామి ఆలయ పనులకు ఆట�
వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవాలయం లో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, మొదటి దశ పనుల ను వచ్చే ఏడాది మార్చి 31లోపు పూర్తిచేయాలని దేవాదాయ శాఖ మంత్రి కొండాసురేఖ అధికారులను, కాంట్రాక్టర
మేడారంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ కాన్వాయ్పై భక్తులు దాడి చేశారు. గురువారం రాత్రి తల్లులు కొలువుదీరడంతో మొక్కులు సమర్పించేందుకు భక్తులు పోటెత్తారు.
Minister Konda Surekha | ఆదిలాబాద్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేస్లాపూర్ నాగోబా దేవాలయాన్ని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గురువారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
Congress | కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరుపై సొంతపార్టీలోనే తిరుగుబాటు ముసలం పుట్టింది. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి తగ్గుతున్న ఆదరణకు ఇది సంకేతమని స్పష్టమవుతున్నది.
హౌసింగ్ బోర్డు నిబంధనలు పట్టించుకోకుండా, అయినవారి కోసం అనుచరుడికి ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ అటవీ, పర్యావరణ దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది. శనివారం వరంగల్ రాంకీ �
దేవాదాయ శాఖలో మంత్రి కొండా సురేఖ అట్టహాసంగా శ్రీకారం చుట్టిన ‘ఈ-ఆఫీస్' అటకెక్కింది. శాఖలోని ప్రతి ఫైల్ను జాప్యం లేకుండా చకచకా పూర్తిచేసే ఉద్దేశంతో ఈ ఏడాది జూలై 31న ఈ-ఆఫీస్ కార్యకలాపాలను ప్రారంభించారు.
కాంగ్రెస్ పార్టీలో ఉన్న చిల్లరగాళ్ల గురించి మాట్లాడనని మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆమె గ్రేటర్ వరంగల్ 41వ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్న సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి కల్యాణోత్సవం ఆదివారం ఆలయ తోటబావి ప్రాంగణం కల్యాణ వేదిక వద్ద వైభవంగా నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో దేవాదాయ శాఖలో 2014వ సంవత్సరం నుంచి పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు, అర్చకులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని దేవాదాయ అర్చక, ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ, డీవీఆర్ శర్మ
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నందివనపర్తిలోని ఓంకారేశ్వ ర ఆలయానికి సంబంధించిన 1,400 ఎకరాల విలువైన భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని నందివనపర్తి గ్రామానికి చెందిన ప లువురు మంత్రి కొండా సురే�