తమ ప్రాంతం లో కలుషిత నీరు సరఫరా అవుతున్నా స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి కొండా సురేఖ, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పట్టించుకోవడం లేదంటూ కాశీబుగ్గ ప్రాంత ప్రజలు ఆందోళనకు దిగారు.
Telangana | రాష్ట్రంలో ముఖ్యనేత కనుసన్నల్లో విస్తరించిన షాడో సీఎంవోతో బ్యూరోక్రాట్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ కార్యాలయం నుంచి వచ్చే ఆదేశాలు మెడ మీద కత్తి పెట్టినట్టే ఉంటున్నాయని అధికారులు ఆందోళన చెందు
గతంలో సీఎం కోసం, మంత్రి వర్గంలో స్థానం కోసం అసంతృప్తి వర్గాలు ఏర్పడేవి. కానీ, ఇప్పుడు మంత్రుల్లోనూ అసంతృప్తి ఉంటున్నది. తమ వాటా తమకు దక్కడం లేదనే అసంతృప్తి మంత్రుల్లో ఉండగా, ‘మేం కాంగ్రెస్ పార్టీకి పట్టా
మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ను అత్యవసరంగా విధుల నుంచి తొలగించి, ఆయనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఏకంగా మంత్రి సురేఖ ఇంటిని చుట్టుముట్టిన సంగతి తెలిసిందే.
రాష్ట్రంలో బిగ్ బ్రదర్స్ ఆకలికి, అత్యాశకు అంతు లేకుండా పోతున్నది. హైదరాబాద్ మహానగరం చుట్టూ ప్రభుత్వ భూములు, నిరుపేదల అసైన్డ్ భూములు, ప్రభుత్వ ఉద్యోగుల ఇండ్ల స్థలాలను కాజేసిన బిగ్ బ్రదర్స్ కన్ను ఇప
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి మంత్రి కొండా సురేఖ టార్గెట్ అయ్యారా? ఇటీవల జరుగుతున్న వరుస పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తున్నది. రేవంత్రెడ్డి బుధవారం పరామర్శ పేరుతో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవర�
తనను టార్గెట్ చేస్తే ఎదుటి వారికే నష్టమని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి హెచ్చరించారు. మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ అరెస్ట్ కోసం పోలీసులు ఇంటికి రావడంపై గురువారం ఆయన మాట్లాడుతూ ఆ విషయం తనకు తెలి�
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్కు తాను చెప్పాల్సింది చెప్పానని, అందరూ కూర్చుని మాట్లాడుకుని సమస్యను పరిష్కరిస్తామని చెప్పారని మంత్రి కొండా
మేడారం పనుల విషయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అతిజోక్యంపై ముందు కినుక వహించి పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేసిన ఇద్దరు మహిళా మంత్రులు సురేఖ, సీతక్క.. సీఎం రంగంలోకి దిగడంతో వెనక్కి తగ్గారా? అంట
Konda Surekha vs Ponguleti | ‘సీనియర్ ఎమ్మెల్యేగా.. రెండుసార్లు మంత్రిగా కొనసాగుతున్న.. మాకు ఆత్మాభిమానం ఉండొద్దా?’ అని మంత్రి కొండా సురేఖ పార్టీ అధిష్ఠానం దగ్గర తన ఆవేదనను వెళ్లబోసుకున్నారు.
వరంగల్ కాంగ్రెస్లో ‘గ్రూప్' వార్ పతాకస్థాయికి చేరింది. మొదటి నుంచి ఎడమొహం, పెడమొహంగా ఉన్న నేతలు బుధవారం ప్రజాపాలన పేరిట నిర్వహించిన అధికారిక కార్యక్రమంలోనూ ‘తూర్పు పడమర’లుగా విడిపోయారు.
కాంగ్రెస్లో మరోసారి ‘గ్రూపు’ జెండా రెపరెపలాడింది. పార్టీ అంతర్గత, బహిరంగ కార్యక్రమాల్లోనే కాదు.. ప్రభుత్వ అధికారిక వేడుకల్లోనూ తమది ఎడమొహం.. పెడమొహమే అని నిరూపించింది. గత కొంతకాలంగా తూర్పు, పడమరలుగా వ్య�