రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో భక్తులకు ఆశీర్వచనంగా చేనేత శాలువాలనే అందించాలని పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ చేనేత కళాకారుడు గజం అంజయ్య దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి కొండాసురేఖను కోరారు.
ఏండ్ల తరబడిగా కాలుష్య కోరల్లో మగ్గుతున్నా తమ గోడు పట్టించుకోవడం లేదని యాదాద్రి భువనగిరి జిల్లా అంతమ్మగూడెం ప్రజలు ఆవేదన చెందుతున్నారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్ట�
ఉత్తర తెలంగాణ ప్రజలకు వైద్య సేవలందిస్తున్న ఎంజీఎం దవాఖానపై ప్రజలకు నమ్మ కం పెంచేలా పనిచేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. బుధవారం వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద ఆధ్
తెలంగాణ దేవాదాయ, ధర్మాదాయ శాఖను అవినీతిరహితంగా తీర్చిదిద్దాలంటే ఆ శాఖ ప్రక్షాళన జరుగాలని, భక్తుల విశ్వాసాలకు అనుగుణంగా ఆలయాలను సమర్ధంగా నిర్వహించాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అభిప్రాయపడ్డారు.
పెద్దపిల్లి జాతుల సంరక్షణపై రాష్ట్ర అటవీ శాఖ ప్రత్యేక దృష్టి సారిస్తున్నది. భారత విదేశాంగ శాఖతో కలిసి ఈనెల 11, 12 తేదీల్లో ఐబీసీఏ(ఇంటర్నేషనల్ బిగ్క్యాట్ అలయన్స్) సదస్సు నిర్వహించనున్నది.
konda Surekha | మోదీతో మీటింగ్ పెట్టిస్తరు. నాలుగు మాటలు హిందీలో మాట్లాడిస్తరు. వెళ్లగొడ్తరు. ఇక్కడున్నట్వంటి ఇద్దరు మంత్రులు చప్పుడు చేయరు. ఇక్కడున్న జిల్లా అధ్యక్షుడు చప్పుడు చేయడు.
మంత్రి కొండా సురేఖకు మళ్లీ నిరసన సెగ తగిలింది. వరంగల్ నగరంలోని 23వ డివిజన్ కొత్తవాడలో శుక్రవారం కుట్టుమిషన్ శిక్షణ కేంద్రం ప్రారంభించేందుకు వచ్చిన ఆమెను పలు సమస్యలపై మహిళలు నిలదీశారు. తమ ఇండ్ల ముందు ర�
శ్రీరామనవమి పర్వదినాన ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ వివిధ పత్రికల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన (అడ్వైర్టెజ్మెంట్)ల్లో దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఫొటో గల్లంతైంది.
వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఆశ వర్కర్లు పోరుబాట పట్టారు. శుక్రవారం ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలు, మంత్రుల ఇండ్ల ముట్టడితో కదంతొక్కారు. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం వేతనం రూ.18 వేలకు �
వరంగల్ సమగ్రాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని ఉమ్మ డి వరంగల్ జిల్లా ఇన్చార్జి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్లో వరంగల్ నగరాభివృద్ధిపై మంత్రి కొండా సురే
Minister Surekha : అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తరచూ సంచలన వ్యాఖ్యలతో నిలుస్తుంటారు. సొంత పార్టీ నేతలపైన విమర్శనాస్త్రాలు సంధించే సురేఖ.. ఈసారి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై సంచలన వ్యాఖ్య�
కాంగ్రెస్లో మళ్లీ ముసలం పుట్టింది. ఆ ముసలానికి ముగ్గుపోసింది మాజీ ఎమ్మెల్సీ, మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి. కొమ్మాల శ్రీలక్ష్మీ నర్సింహస్వామి జాతర సాక్షిగా కొండా మురళి, ఆయన కూతురు సుస్మిత పటేల్ చ�
బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో అవకతవకలపై మంత్రి కొండాసురేఖ సీరియస్గా స్పందించారు. గతంలో నమస్తే తెలంగాణలో వచ్చిన కథనాలపై ఆరా తీశారు. ఆలయంలో జరుగుతున్న అక్రమాలను తెలుసుకుని అధికారులతో పాటు సిబ్బందిపై చర్య�
కాంగ్రెస్లో వర్గపోరు చివరికి దేవుడి పనులకూ తాకింది. ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి, మంత్రి కొండా సురేఖా మురళీధర్రావు అనుచరుల మధ్య ఆధిపత్య పోరు గీసుగొండ మండలంలోని లక్ష్మీనర్సింహస్వామి ఆలయ పనులకు ఆట�