వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఆశ వర్కర్లు పోరుబాట పట్టారు. శుక్రవారం ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలు, మంత్రుల ఇండ్ల ముట్టడితో కదంతొక్కారు. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం వేతనం రూ.18 వేలకు �
వరంగల్ సమగ్రాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని ఉమ్మ డి వరంగల్ జిల్లా ఇన్చార్జి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్లో వరంగల్ నగరాభివృద్ధిపై మంత్రి కొండా సురే
Minister Surekha : అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తరచూ సంచలన వ్యాఖ్యలతో నిలుస్తుంటారు. సొంత పార్టీ నేతలపైన విమర్శనాస్త్రాలు సంధించే సురేఖ.. ఈసారి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై సంచలన వ్యాఖ్య�
కాంగ్రెస్లో మళ్లీ ముసలం పుట్టింది. ఆ ముసలానికి ముగ్గుపోసింది మాజీ ఎమ్మెల్సీ, మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి. కొమ్మాల శ్రీలక్ష్మీ నర్సింహస్వామి జాతర సాక్షిగా కొండా మురళి, ఆయన కూతురు సుస్మిత పటేల్ చ�
బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో అవకతవకలపై మంత్రి కొండాసురేఖ సీరియస్గా స్పందించారు. గతంలో నమస్తే తెలంగాణలో వచ్చిన కథనాలపై ఆరా తీశారు. ఆలయంలో జరుగుతున్న అక్రమాలను తెలుసుకుని అధికారులతో పాటు సిబ్బందిపై చర్య�
కాంగ్రెస్లో వర్గపోరు చివరికి దేవుడి పనులకూ తాకింది. ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి, మంత్రి కొండా సురేఖా మురళీధర్రావు అనుచరుల మధ్య ఆధిపత్య పోరు గీసుగొండ మండలంలోని లక్ష్మీనర్సింహస్వామి ఆలయ పనులకు ఆట�
వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవాలయం లో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, మొదటి దశ పనుల ను వచ్చే ఏడాది మార్చి 31లోపు పూర్తిచేయాలని దేవాదాయ శాఖ మంత్రి కొండాసురేఖ అధికారులను, కాంట్రాక్టర
మేడారంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ కాన్వాయ్పై భక్తులు దాడి చేశారు. గురువారం రాత్రి తల్లులు కొలువుదీరడంతో మొక్కులు సమర్పించేందుకు భక్తులు పోటెత్తారు.
Minister Konda Surekha | ఆదిలాబాద్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేస్లాపూర్ నాగోబా దేవాలయాన్ని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గురువారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
Congress | కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరుపై సొంతపార్టీలోనే తిరుగుబాటు ముసలం పుట్టింది. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి తగ్గుతున్న ఆదరణకు ఇది సంకేతమని స్పష్టమవుతున్నది.
హౌసింగ్ బోర్డు నిబంధనలు పట్టించుకోకుండా, అయినవారి కోసం అనుచరుడికి ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ అటవీ, పర్యావరణ దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది. శనివారం వరంగల్ రాంకీ �
దేవాదాయ శాఖలో మంత్రి కొండా సురేఖ అట్టహాసంగా శ్రీకారం చుట్టిన ‘ఈ-ఆఫీస్' అటకెక్కింది. శాఖలోని ప్రతి ఫైల్ను జాప్యం లేకుండా చకచకా పూర్తిచేసే ఉద్దేశంతో ఈ ఏడాది జూలై 31న ఈ-ఆఫీస్ కార్యకలాపాలను ప్రారంభించారు.
కాంగ్రెస్ పార్టీలో ఉన్న చిల్లరగాళ్ల గురించి మాట్లాడనని మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆమె గ్రేటర్ వరంగల్ 41వ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్న సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి కల్యాణోత్సవం ఆదివారం ఆలయ తోటబావి ప్రాంగణం కల్యాణ వేదిక వద్ద వైభవంగా నిర్వహించారు.