Congress | కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరుపై సొంతపార్టీలోనే తిరుగుబాటు ముసలం పుట్టింది. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి తగ్గుతున్న ఆదరణకు ఇది సంకేతమని స్పష్టమవుతున్నది.
హౌసింగ్ బోర్డు నిబంధనలు పట్టించుకోకుండా, అయినవారి కోసం అనుచరుడికి ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ అటవీ, పర్యావరణ దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది. శనివారం వరంగల్ రాంకీ �
దేవాదాయ శాఖలో మంత్రి కొండా సురేఖ అట్టహాసంగా శ్రీకారం చుట్టిన ‘ఈ-ఆఫీస్' అటకెక్కింది. శాఖలోని ప్రతి ఫైల్ను జాప్యం లేకుండా చకచకా పూర్తిచేసే ఉద్దేశంతో ఈ ఏడాది జూలై 31న ఈ-ఆఫీస్ కార్యకలాపాలను ప్రారంభించారు.
కాంగ్రెస్ పార్టీలో ఉన్న చిల్లరగాళ్ల గురించి మాట్లాడనని మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆమె గ్రేటర్ వరంగల్ 41వ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్న సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి కల్యాణోత్సవం ఆదివారం ఆలయ తోటబావి ప్రాంగణం కల్యాణ వేదిక వద్ద వైభవంగా నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో దేవాదాయ శాఖలో 2014వ సంవత్సరం నుంచి పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు, అర్చకులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని దేవాదాయ అర్చక, ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ, డీవీఆర్ శర్మ
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నందివనపర్తిలోని ఓంకారేశ్వ ర ఆలయానికి సంబంధించిన 1,400 ఎకరాల విలువైన భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని నందివనపర్తి గ్రామానికి చెందిన ప లువురు మంత్రి కొండా సురే�
కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి సంబంధించి పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులు పూర్తి చేయించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి మంత్రి కొండా సురేఖను కోరార�
ప్రకృతి పరిరక్షణకు అందరు పాటుపడాలి అని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ పిలుపు ఇచ్చారు. సచివాలయంలో శనివారం అడవుల విశిష్టతను తెలిపే ‘అరణ్యకము’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్
మంత్రి కొండా సురేఖపై వేసిన పరువు నష్టం దావాను వాపస్ తీసుకుంటున్నట్టు సినీనటుడు అక్కినేని నాగార్జున కోర్టుకు తెలిపారు. దీంతో ఆ కేసును కొట్టివేస్తూ ప్రజాప్రతినిధుల కోర్టు జడ్జి శ్రీదేవి గురువారం ఉత్తర�
తమ ప్రాంతం లో కలుషిత నీరు సరఫరా అవుతున్నా స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి కొండా సురేఖ, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పట్టించుకోవడం లేదంటూ కాశీబుగ్గ ప్రాంత ప్రజలు ఆందోళనకు దిగారు.