స్టేషన్ఘన్పూర్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి అధికార పార్టీలో చేరిన కడియం శ్రీహరిపై కాంగ్రెస్ నాయకులు భగ్గుమంటున్నారు. పదవుల కోసం పార్టీలోకి వచ్చిన కడియం శ్రీహరి తమకు అన్యాయం చేస్తున్నారని �
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాం గ్రెస్ గ్రూపు పంచాయతీ ముదురుతున్న ది. పార్టీ కీలక కార్యక్రమాల్లోనూ కాంగ్రె స్ ఎమ్మెల్యేలు ఎవరికి వారుగా ఉంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్�
హనుమకొండ జిల్లా కేంద్రం రాంనగర్లోని మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయ పాత్ర(ప్రైవేట్ సంస్థలకు)కు ఇవ్వొద్దని సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మ
దేవాదాయ శాఖ మంత్రి కొడా సురేఖ ఇంటిలో జరిగిన ప్రైవేటు పూజల్లో వివిధ ఆలయాలకు చెందిన అర్చక ఉద్యోగులు పాల్గొనడంపై పెద్ద దుమారం చెలరేగింది. ఈ వ్యవహారంపై ఆ శాఖ ఉద్యోగులే మండిపడుతున్నారు. మంత్రికో న్యాయం.. సామా�
దేవాదాయశాఖలో పనిచేసే అర్చకులు, పురోహితులు శాఖాపరమైన అనుమతి లేకుండా మరోచోట వైదిక పరమైన, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనరాదంటూ ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ సర్క్యులర్ జారీ చేశారు.
Nampally Court | మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. మంత్రిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు దాఖలు చేసిన పరువు నష్టం కేసులో
రాష్ర్టానికి ప్రత్యేక దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్టాన్ని రూపొందించి అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ కోరారు. ఈ మేరకు ఆయన ఆధ్వర్యంలో జేఏసీ నాయకులు గురువారం సచివాలయంల�
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర సరస్వతీ క్షేత్రం సమస్యల వలయంలో చిక్కుకున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇరువై నెలలైనా పట్టించుకునేవారు లేక ఆగమవుతున్నది. ఆలయంలో ఈవోతోపాటు పలు పోస్టులు ఖాళీ�
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారికి ఆంధ్రప్రదేశ్లోని పురుషోత్తపట్నంలో ఉన్న భూముల్లో జరుగుతున్న ఆక్రమణలను అడ్డుకునేందుకు వెళ్లిన ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) రమాదేవి, సిబ్బందిపై 30 మంది గ్రామస్థ�
గత అసెంబ్లీ ఎన్నికల్లో రూ.70 కోట్లు ఖర్చు చేసినట్టు కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి వ్యాఖ్యానించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్లో ఇప్పటికే ఉన్న గ్రూపుల పంచాయితీకి మరో సమస్య వచ్చిపడింది. వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి అసెంబ్లీకి తాను పోటీ చేస్తానని మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మిత ప్రకటించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ గ్రూపు రాజకీయాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. మంత్రి కొండా సురేఖ, ఇతర ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు పరస్పర ఫిర్యాదులు, విమర్శలు, ఆరోపణలతో గ్రూపుల పంచాయితీ రోజుకొక కొత్త మలుప�