Nampally Court | మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. మంత్రిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు దాఖలు చేసిన పరువు నష్టం కేసులో
రాష్ర్టానికి ప్రత్యేక దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్టాన్ని రూపొందించి అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ కోరారు. ఈ మేరకు ఆయన ఆధ్వర్యంలో జేఏసీ నాయకులు గురువారం సచివాలయంల�
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర సరస్వతీ క్షేత్రం సమస్యల వలయంలో చిక్కుకున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇరువై నెలలైనా పట్టించుకునేవారు లేక ఆగమవుతున్నది. ఆలయంలో ఈవోతోపాటు పలు పోస్టులు ఖాళీ�
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారికి ఆంధ్రప్రదేశ్లోని పురుషోత్తపట్నంలో ఉన్న భూముల్లో జరుగుతున్న ఆక్రమణలను అడ్డుకునేందుకు వెళ్లిన ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) రమాదేవి, సిబ్బందిపై 30 మంది గ్రామస్థ�
గత అసెంబ్లీ ఎన్నికల్లో రూ.70 కోట్లు ఖర్చు చేసినట్టు కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి వ్యాఖ్యానించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్లో ఇప్పటికే ఉన్న గ్రూపుల పంచాయితీకి మరో సమస్య వచ్చిపడింది. వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి అసెంబ్లీకి తాను పోటీ చేస్తానని మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మిత ప్రకటించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ గ్రూపు రాజకీయాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. మంత్రి కొండా సురేఖ, ఇతర ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు పరస్పర ఫిర్యాదులు, విమర్శలు, ఆరోపణలతో గ్రూపుల పంచాయితీ రోజుకొక కొత్త మలుప�
వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తమపై కుట్రలు చేస్తున్నారని, తన భార్య, మంత్రి కొండా సురేఖపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తున్నదని కాంగ్రెస్ నేత కొండా మురళి ఆరో�
ఓరుగల్లులో జూన్ 22న (ఆదివారం) భద్రకాళి అమ్మవారికి తొలి బంగారు బో నం సమర్పిస్తామంటూ దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఇటీవల చేసిన ప్రకటన తీవ్ర వివాదాస్పదమైంది. సొంత పార్టీ ఎమ్మెల్యే నాయిని రాజేందర్�
స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆమె మీ డియా ప్రతినిధులతో నిర్వహించిన చి ట్ చాట్లో ఎమ్మెల్యే కడియంపై ఘా టు వ్యాఖ్యలు చేశారు. ‘కడియం శ్రీ
ఏన్నో ఏండ్లుగా పెన్షన్ స్కీమ్ కోసం ఎదురుచూస్తున్న దేవాదాయశాఖ పరిధిలో పనిచేస్తున్న అర్చక, ఉద్యోగులకు ప్రభుత్వం మొండిచెయ్యి ఇచ్చింది. ఇటీవల సెక్రటేరియట్లో అర్చక ఉద్యోగుల సంక్షేమ ట్రస్ట్ బోర్డు చైర�
వేములవాడ రాజన్న ఆలయ గోశాలలో గడ్డి స్కాం జరిగిందని, కోడెలకు గడ్డి వేయకుండా ప్రతి నెలా దాదాపు 5 లక్షల అవినీతికి పాల్పడుతున్నారని బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు ఆరోపి