Konda Surekha | వరంగల్ స్టేషన్ రోడ్డు కృష్ణ కాలనీలో ప్రభుత్వ జూనియర్ కళాశాల (కృష్ణ కాలేజ్) నూతన భవన నిర్మాణానికి రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గురువారం శంకుస్థాపన చేశారు.
తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ ప్రధాన సంరక్షణాధికారిగా డాక్టర్ సీ సువర్ణ బాధ్యతలు స్వీకరించారు. 1991 ఐఎఫ్ఎస్ బ్యాచ్కు చెందిన సువర్ణ ఉమ్మడి ఏపీతో పాటు తెలంగాణలో వివిధ హోదాల్లో పనిచేశారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సీటీ పరిధిలోని 400 ఎకరాల భూములను కాంగ్రెస్ ప్రభుత్వం వేలం వేయడాన్ని ఆపాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా సీపీఎం శ్రేణులు ప్రభుత్వం, సీఎం రేవంత్రెడ్డి ద�
Minister Konda Surekha | కీసర, మార్చి 30 : ఉగాది పండుగ సందర్భంగా రాష్ర్ట దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖకు మతైక అర్చక ఉద్యోగుల సంఘం తరపున కీసరగుట్ట దేవస్థానం వేదపండితులు ఆశీర్వచనం చేశారు.
Minister Konda Surekha | హిందూ ధర్మ సాంప్రదాయాల్లో ఏ శుభకార్యాన్ని చేయాలన్నా పంచాంగంలోని శుభ తిథులు ఆధారంగా కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలంగాణ దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు.
రాష్ట్రంలో రూ.100 కోట్లు ఆర్జించే అన్ని ఆలయాలకు ట్రస్ట్బోర్డును ఏర్పాటు చేస్తామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. టీటీడీ తరహాలో వైటీడీ బోర్డు, ఇతర దేవాలయాల్లో మౌలిక వసతుల కల్పనకు సంబంధించి ‘తెలంగాణ ధార్మిక,
కాళేశ్వర, ముక్తీశ్వర స్వామి మహా కుంభాభిషేకాన్ని ఘనంగా నిర్వహించినందుకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను అభినందిస్తూ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ లేఖ రాశారు.
మామునూరు ఎయిర్పోర్టుకు అవసరమైన భూ సర్వే చేసేందుకు మంగళవారం నక్కలపల్లికి వచ్చిన అధికారులను రైతులు అడ్డుకున్నారు. రంగశాయిపేట నుంచి తమ గ్రామాలకు రోడ్డు నిర్మాణం చేపట్టిన తర్వాతే సర్వే చేపట్టాలని నక్కల�
సినీ నటుడు అక్కినేని నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం క్రిమినల్ కేసు విచారణలో భాగంగా గురువారం మంత్రి కొండా సురేఖ కోర్టుకు గైర్హాజరయ్యారు. ఆమె తరఫున దాఖలు చేసిన గైర్హాజరు పిటిషన్ను అంగీకరించిన ప్రజా�