ఓరుగల్లులో జూన్ 22న (ఆదివారం) భద్రకాళి అమ్మవారికి తొలి బంగారు బో నం సమర్పిస్తామంటూ దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఇటీవల చేసిన ప్రకటన తీవ్ర వివాదాస్పదమైంది. సొంత పార్టీ ఎమ్మెల్యే నాయిని రాజేందర్�
స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆమె మీ డియా ప్రతినిధులతో నిర్వహించిన చి ట్ చాట్లో ఎమ్మెల్యే కడియంపై ఘా టు వ్యాఖ్యలు చేశారు. ‘కడియం శ్రీ
ఏన్నో ఏండ్లుగా పెన్షన్ స్కీమ్ కోసం ఎదురుచూస్తున్న దేవాదాయశాఖ పరిధిలో పనిచేస్తున్న అర్చక, ఉద్యోగులకు ప్రభుత్వం మొండిచెయ్యి ఇచ్చింది. ఇటీవల సెక్రటేరియట్లో అర్చక ఉద్యోగుల సంక్షేమ ట్రస్ట్ బోర్డు చైర�
వేములవాడ రాజన్న ఆలయ గోశాలలో గడ్డి స్కాం జరిగిందని, కోడెలకు గడ్డి వేయకుండా ప్రతి నెలా దాదాపు 5 లక్షల అవినీతికి పాల్పడుతున్నారని బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు ఆరోపి
వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు సమర్పించిన కోడేలు అధికారిక లెక్కల ప్రకారం 33 మృతిచెందగా.. చల్మెడ లక్ష్మీనరసింహారావు ఆదివారం నాయకులతో కలిసి పరిశీలించి మాట్లాడారు. తప్పంతా వారే చేసి ఎదుటివారిపై బురద జల్ల
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు అన్ని ఏ ర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం అన్ని కలెక్టరేట్లతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఘనంగా నిర్వహించనుండగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎక్కడికక్కడ అతిథు
సంగారెడ్డి కలెక్టరేట్లో ఉమ్మడి మెదక్ జిల్లా కలెక్టర్లు, జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమీక్షకు మంత్రులు దామోదర రాజనర్సింహా, కొండా సురేఖ హాజరయ్యారు. అయితే, సమావేశంలో మంత్రి దామోదర రాజనర్
ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రాష్ట్రంలోని జూ పారులను నడపాలని మంత్రి కొండాసురేఖ సూచించారు. రాష్ట్ర సచివాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో జూస్ అండ్ పార్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (జపాట్) 14వ గవర్నింగ్ బాడీ సమావే�
రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ ప్రభుత్వ పర్సంటేజీల బాగోతం, కమీషన్ల దందా బట్టబయలైంది. ఈ అవినీతి కారణంగానే ఏడాదిన్నరకే ఖజానా ఖాళీ అయి సంక్షేమ పథకాలు నిలిచిపోయాయి. ఫీజు రీయింబ
Konda Surekha | వరంగల్ స్టేషన్ రోడ్డు కృష్ణ కాలనీలో ప్రభుత్వ జూనియర్ కళాశాల (కృష్ణ కాలేజ్) నూతన భవన నిర్మాణానికి రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గురువారం శంకుస్థాపన చేశారు.
తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ ప్రధాన సంరక్షణాధికారిగా డాక్టర్ సీ సువర్ణ బాధ్యతలు స్వీకరించారు. 1991 ఐఎఫ్ఎస్ బ్యాచ్కు చెందిన సువర్ణ ఉమ్మడి ఏపీతో పాటు తెలంగాణలో వివిధ హోదాల్లో పనిచేశారు.