రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు మల్లన్నసాగర్, రంగనాయకసాగర్ నుంచి నీటిని విడుదల చేసింది. శనివారం సిద్దిపేట జిల్లా తుక్కాపూర్ పంపుహౌస్ వద్ద రంగనాయకసాగర్లో పూజలు చేసిన అనంతరం దేవాదాయశాఖమంత్రి కొండా సు�
రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు మల్లన్నసాగర్, రంగనాయక సాగర్ల నుంచి నీటిని విడుదల చేసింది. దీంతో చెరువులకు కాళేశ్వర జలాలు చేరనున్నాయి. ఫలితంగా యాసంగికి సాగునీరు అందనున్నది. జిల్లా రైతాంగానికి సాగునీరు వి�
సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో శనివారం పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కార్యక్రమాల్లో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డితో కలిసి రాష్ట్ర మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. దుబ్�
సినీ నటుడు నాగార్జున దాఖలు చేసిన పరువునష్టం కేసులో మంత్రి కొండా సురేఖ గురువారం కూడా కోర్టుకు గైర్హాజరయ్యారు. వ్యక్తిగతంగా హాజరుకావాలని కోర్టు ఆదేశించినప్పటికీ, ప్రభుత్వ కార్యకలాపాల వల్ల రాలేకపోయారని �
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చీరాగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ లక్ష్యంగా వేధింపులకు పాల్పడుతున్నదని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తున్నది. ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపిన ప్రతి�
సినీనటుడు నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం కేసులో మంత్రి కొండా సురేఖ వ్యక్తిగతంగా హాజరు కావాలని నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు స్పష్టంచేసింది. కేసులో త్వరితగతిన విచారణ చేపట్టేందుకు తాము అంగీకరించి�
అటవీ ప్రాంతాల్లోని రైతులు, సామాన్య ప్రజలకు కొన్ని ప్రత్యేక సూచనలు చేసినట్టు రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ పేరొన్నారు. ఉదయం పది నుంచి సాయంత్రం నా లుగు గంటల వరకు మాత్రమే పొలాల్లో పనులు చూసుక
భక్తులు ఎంతో పరమభక్తితో వేములవాడ రాజన్నకు సమర్పించిన కోడెలను కోతకు అమ్ముకోవడం అత్యంత దారుణమని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్రెడ్డి విమర్శించారు. ప్రజల సొమ్ముకు ధర్మకర్తలుగా ఉండాల్సిన ప్రభుత్వం, మంత్ర�
వన్యప్రాణుల జాబితా నుంచి కోతులను తొలగించారని, కాబట్టి జనావాసాల్లో వీటి బెడద లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ‘జూస్ అండ్ పార్క్ అథారిటీ ఆఫ్ తెల�
మంత్రి కొండా సురేఖ తనపై అనుచిత వ్యాఖ్యలు చేసి, పరువుకు భంగం కలిగించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన క్రిమినల్ పిటిషన్ను న్యాయస్థానం అంగీకరించింది.