మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు వేసిన పరువునష్టం దావాలో సాక్షుల వాం గ్మూలాల్ని ప్రజాప్రతినిధుల కోర్టు బుధవారం నమోదు చేయనుంది.
బీసీ కుల గణన సర్వేను నిష్పక్షపాతంగా చేపట్టాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పిలుపునిచ్చారు. సంగారెడ్డిలోని విద్యానగర్ కాలనీలో బుధవారం జిల్లా ఇన్చార్జి మం త్రి కొండా సురేఖతో కలిసి ఎన్యూమ�
గ్రంథాలయాలు విజ్ఞాన కేంద్రాలు అని, విద్యార్థి దశ నుంచే ప్రతిఒక్కరూ పుస్తక పఠనం అలవాటు చేసుకుంటే జ్ఞానం పెరిగి భవిష్యత్ బంగారుమయం అవుతుందని వైద్యా రోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అ న్నారు.
బీసీ గణన చారిత్రాత్మక నిర్ణయం అని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం చిట్కుల్లో బుధవారం సమగ్ర ఇంటింటి సర్వేను ఆమె ప్రారంభించారు.
కాటమయ్య రక్షణ కిట్లతో గీత కార్మికులకు భరోసా కల్పిస్తున్నామని రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ అన్నారు. బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గీత కార్మికులకు కాటమయ్య సేఫ్టీ
ఉమ్మడి వరంగల్ జిల్లా అధికార పార్టీ ఎమ్మెల్యేలకు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి మధ్య దూరం క్రమంగా పెరుగుతున్నది. ప్రభుత్వ పనులకు నిధుల కేటాయింపు, సొంత నియోజకవర్గంలో ఇతరుల జోక్యం, పార్టీలో కొత్త వాళ్ల పెత�
కాంగ్రెస్ ప్రభుత్వం దేవాలయాలను సైతం రాజకీయ వేదికలుగా మార్చుతున్నది. ఆలయ కమిటీల్లో కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్లను సభ్యులుగా నియమించేందుకు సన్నాహాలు చేస్తున్నది.
రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి డిసెంబర్ 1 వరకు కార్తీక దీపోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నామని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్పై (Defamation Case) విచారణ వాయిదా పడింది. నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు మెజిస్ట్రేట్ సెలవులో ఉండటంతో నవంబర్ 13క
అక్కినేని కుటుంబంపై మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) చేసిన అనుచిత వ్యాఖ్యలపై నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో హీరో నాగార్జున పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. సెక్షన్ 356 బీఎన్ఎస్ కింద చర్యలు త�
మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో బుధవారం నాంపల్లి కోర్టు మరికొందరు సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయనున్నది. ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్తోపాట�
కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణం వరకు బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మలకు బంగారు కిరీటాలు తయారు చేయించి సమర్పించుకుంటామని దేవాదాయ, అటవీశాఖల మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఆదివారం కొమురవెల్లి మల్లికార్జ
మంత్రి కొండా సురేఖకు (Minister Konda Surekha) కోర్టు మొట్టికాయలు వేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై దాఖలు చేసిన రూ.100 కోట్ల పరువునష్టం కేసులో మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై నాంపల్లి కోర్టు ఆగ్రహం వ్య�
ప్రభుత్వ దవాఖానల్లో రోగులకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రధాన లక్ష్యంగా వైద్యారోగ్యశాఖ పనిచేస్తున్నదని రాష్ర్ట వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. గురువారం మెదక్లోని పిల్లికోటాల్ ప�