దసరా పండుగ వేళ కొండా, రేవూరి వర్గీయుల గొడవతో ధర్మారం సహా గీసుగొండ మండలంలో ఒక్కసారిగా హైటెన్షన్ నెలకొనడంతో ఆ ప్రాంతం పోలీ సు పహారాలోకి వెళ్లింది. ఫ్లెక్సీలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి ఫొటో లేదని ఇర
మంత్రి కొండా సురేఖ తీరుపై అదే పార్టీకి చెందిన పరకాల మాజీ ఎమ్మెల్యే మొలుగూరి భిక్షపతి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వ్యక్తులను మందలించాల్సింది పోయి వారిని మంత్రి కొండా
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వ్యక్తులను మందలించాల్సింది పోయి మంత్రి కొండా సురేఖ ప్రోత్సహిస్తున్నారని కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే మొలుగూరి భిక్షపతి మండిపడ్డారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేన�
Konda Surekha | మంత్రి కొండా సురేఖ( Konda Surekha) వేములవాడ రాజన్నను (Vemulawada Rajanna) దర్శించుకున్నారు. కుటుంబంతో కలిసి వచ్చి మొక్కులు(Pujas) తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..మనవడి పుట్టు వెంట్రుకల మొక్కలు స్వామివారికి చెల్�
స్థాయి మరచి దిగజారుడు వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పరువునష్టంపై నాంపల్లి ప్రత్యేక కోర్టు విచారణ చేపట్టనుంది.
మంత్రి కొండా సురేఖ మరోసారి వివాదాస్పద చర్యలతో వార్తల్లోకెక్కారు. మొన్నటికి మొన్న సినీనటుడు అక్కినేని నాగార్జున కుటుంబంపై అనుచిత వ్యాఖ్య లు చేసి వివాదానికి కారణమైన ఆమె, ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో �
కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు ముదిరి పాకానపడింది. కొద్ది నెలలుగా రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి మధ్య చేరికల విషయమై మొదలైన గొడవ పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న నేపథ్యంలో
భద్రకాళీ అమ్మవారి తెప్పోత్సవం కనులపండువగా జరిగింది. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం విజయదశమిని పురస్కరించుకుని భద్రకాళీ చెరువులో విద్యుత్ దీపాలు, పూలతో అందంగా అలంకరించిన హంసవాహనంపై అమ్మవారు
మంత్రి కొండా సురేఖ మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఓ సినీ కుటుంబ వ్యక్తిగత విషయాల పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి రచ్చకెక్కిన ఆమె.. తాజాగా ప్రభుత్వ ఉపాధ్యాయులపై నోరుపారేసుకున్నారు.
దామగుండం అటవీప్రాంతంలో నేవీ రాడార్ కేంద్రం ఏర్పాటుపై నెలల తరబడిగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడమే లేదు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని ఈ అటవీ ప్రాంతంలో కేంద్రం ఏర్పాట�
స్థాయి మరచి దిగజారుడు వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురే ఖపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పరువు నష్టం దావా వేశారు. గురువారం నాంపల్లిలోని మనోరంజన్ కోర్టు ప్రాంగణంలో ఉన్న ప్ర�
మంత్రి కొండా సురేఖపై దాఖలు చేసిన పరువు నష్టం కేసులో సినీనటుడు అక్కినేని నాగార్జున, ఆయన భార్య అమల, కుమారుడు నాగచైతన్య, కోడలు యార్లగడ్డ సుప్రియ మంగళవారం నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. అ