ఒక హీరో వరుస విజయాలు సాధిస్తే... పట్టుదల, స్వయం కృషితో ఎదిగాడు అని కితాబిస్తారు! అదే ఒక కథానాయిక సినీరాజ్యమేలితే.. ఆమె ప్రతిభను గుర్తించకపోగా, ఆమె కటౌట్ వెలిగిపోవడానికి ‘కమిట్మెంట్' కారణమని కామెంట్ చేస�
తమ కుటుంబాన్ని ఉద్దేశించి మంత్రి కొండా సురేఖ చేసిన అవమానకర వ్యాఖ్యల పట్ల అక్కినేని కుటుంబం తీవ్ర మనోవేదనకు గురవుతున్నది. మంత్రి తన రాజకీయాల కోసం తమను తీవ్రంగా అవమానించడాన్ని అక్కినేని కుటుంబసభ్యులు తట
నాగచైతన్య, సమంత విడాకుల విషయంలో మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలపై సినీ పరిశ్రమ నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైన విషయం తెలిసిందే. సోషల్మీడియా వేదికగా సురేఖ మాటలపై సినీ తారలు మండిపడ్డారు . తాజా�
కొండా సురేఖ మహిళా మంత్రి అయి ఉండి తోటి మహిళను కించపర్చేలా మా ట్లాడడం ఏమాత్రం సరికాదని బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు హితవుపలికారు. శుక్రవారం జగిత్యాల జిల్లా కేంద్రం�
మంత్రి కొండా సురేఖ మాటలు ఆమె మానసిక స్థితిపై అనుమానాలు వచ్చేలా ఉన్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి అన్నారు. స్థాయి లేని వారికి మంత్రి పదవి రావడంతో అడ్డగోలుగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. స�
Akhil Akkineni | టాలీవుడ్ స్టార్ నటి సమంత (Samantha)పై తెలంగాణ మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) చేసిన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీతోపాటు రాజకీయ వర్గాల్లో తీవ్ర దూమారం రేపుతున్నాయి.
Ashwini Vaishnaw | టాలీవుడ్ స్టార్ నటి సమంత వ్యక్తిగత జీవితంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మంత్రి వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) తీవ్రంగా స్పంది�
అక్కినేని కుటుంబంపై మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో అక్కినేని నాగార్జున (Nagarjuna) పరువు నష్టం దావా వేశారు. సెక్షన్ 356 బీఎన్ఎస్ కింద చ�
‘నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు’ అన్నట్టుగా తయారైంది మంత్రి కొండా సురేఖ తీరు. బుధవారం సినీ నటుడు నాగార్జున కుటుంబంపై ఆమె చేసిన వ్యాఖ్యలతో దుమారం రేగిన విషయం తెలిసిందే. అవి సద్దుమణగక ముందే మళ్లీ అలాంటి వ్�
అక్కినేని కుటుంబంపైనా, నటి సమంత పైనా అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖపై సినీలోకం భగ్గుమంటున్నది. బుధవారం ఆమె వ్యాఖ్యలు చేసిన తర్వాత ఒక్కొక్కటిగా మొదలైన విమర్శలు గురువారం నాటికీ ఆగలే�
అక్కినేని కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో గురువారం అక్కినేని నాగార్జున పరువు నష్టం దావా వేశారు. సెక్షన్ 356 బీఎన్ఎస్ కింద చర్యలు తీసుకోవాలన�
సినిమా పరిశ్రమకు చెందిన నటులపై నీచంగా మాట్లాడిన తెలంగాణ మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకురాలు, కరీంనగర్ జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ జాతీయ మహి ళా కమిషన్కు ఫిర్యాదు చేశారు.