కాంగ్రెస్లో ‘ఇందిరమ్మ కమిటీ’లు పార్టీకి కొత్త తలనొప్పి తీసుకొచ్చినట్లయింది. ఇప్పటికే రేవంత్ సర్కారు కొలువుదీరినప్పటి నుంచి ఉమ్మడి వరంగల్లో నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గపోరు కొద్దిరోజులుగా భగ్�
మంత్రి మంత్రి కొండా సురేఖపై వేసిన పరువు నష్టం దావాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సోమవారం వాంగ్మూలం ఇవ్వనున్నారు. షెడ్యూల్ ప్రకారం శుక్రవారం ఉదయం 11.30 గంటలకు ప్రజాప్రతినిధుల కోర్టు నమో�
ఇటీవల మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలపై అగ్ర కథానాయిక సమంత మరోసారి స్పందించింది. ఈ విషయంలో సినీరంగానికి చెందిన ఎంతో మంది ప్రముఖులు తనకు మద్దతుగా నిలిచారని చెప్పింది. కష్టకాలంలో వారు తనలో ధైర్యం
‘ఒకే పార్టీలో ఉంటూ ఘర్షణలు సరికాదు. మంత్రి హో దాలో ఉండి దానికి అనుగుణంగా వ్యవహరించాలి. సొంత పార్టీ కార్యకర్తల మధ్య దూరం పెరగకుండా జాగ్రత్తగా ఉండాలి. కార్యకర్తల మధ్య గొడవలు రాకుండా మ నమే చూడాలి. స్థానిక ఎన�
రాజకీయాల్లో ప్రత్యర్థులను లక్ష్యంగా చేస్తూ మాట్లాడటం కొత్త కాదు. కానీ, పరిమితులను అతిక్రమించినప్పుడే వివాదాలు తలెత్తుతున్నాయి. ఇటీవల ప్రముఖ సినీహీరో నాగార్జున కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన వివాద�
దసరా పండుగ వేళ కొండా, రేవూరి వర్గీయుల గొడవతో ధర్మారం సహా గీసుగొండ మండలంలో ఒక్కసారిగా హైటెన్షన్ నెలకొనడంతో ఆ ప్రాంతం పోలీ సు పహారాలోకి వెళ్లింది. ఫ్లెక్సీలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి ఫొటో లేదని ఇర
మంత్రి కొండా సురేఖ తీరుపై అదే పార్టీకి చెందిన పరకాల మాజీ ఎమ్మెల్యే మొలుగూరి భిక్షపతి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వ్యక్తులను మందలించాల్సింది పోయి వారిని మంత్రి కొండా
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వ్యక్తులను మందలించాల్సింది పోయి మంత్రి కొండా సురేఖ ప్రోత్సహిస్తున్నారని కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే మొలుగూరి భిక్షపతి మండిపడ్డారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేన�
Konda Surekha | మంత్రి కొండా సురేఖ( Konda Surekha) వేములవాడ రాజన్నను (Vemulawada Rajanna) దర్శించుకున్నారు. కుటుంబంతో కలిసి వచ్చి మొక్కులు(Pujas) తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..మనవడి పుట్టు వెంట్రుకల మొక్కలు స్వామివారికి చెల్�
స్థాయి మరచి దిగజారుడు వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పరువునష్టంపై నాంపల్లి ప్రత్యేక కోర్టు విచారణ చేపట్టనుంది.
మంత్రి కొండా సురేఖ మరోసారి వివాదాస్పద చర్యలతో వార్తల్లోకెక్కారు. మొన్నటికి మొన్న సినీనటుడు అక్కినేని నాగార్జున కుటుంబంపై అనుచిత వ్యాఖ్య లు చేసి వివాదానికి కారణమైన ఆమె, ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో �
కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు ముదిరి పాకానపడింది. కొద్ది నెలలుగా రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి మధ్య చేరికల విషయమై మొదలైన గొడవ పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న నేపథ్యంలో
భద్రకాళీ అమ్మవారి తెప్పోత్సవం కనులపండువగా జరిగింది. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం విజయదశమిని పురస్కరించుకుని భద్రకాళీ చెరువులో విద్యుత్ దీపాలు, పూలతో అందంగా అలంకరించిన హంసవాహనంపై అమ్మవారు