యూత్ కాంగ్రెస్ ఎన్నికల ఫలితాలు వరంగల్ తూర్పులో చిచ్చురేపాయి. ఇంతకాలం మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మధ్య అంతర్గతంగా ఉన్న వర్గపోరు ఒక్కసారిగా బహిర్గతమైంది. యూత్ కాంగ్రెస్ వరంగల్ జి�
మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం క్రిమినల్ కేసు విచారణను బుధవారం ప్రజాప్రతినిధుల కోర్టు స్వీకరించనుంది.
గురుకులాల్లో జరుగుతున్న వరుస ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ హస్తం ఉన్నట్టు అనుమానం కలుగుతున్నదని రాష్ట్ర అటవీ, పర్యాటక శాఖ మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చే
నటుడు అక్కినేని నాగార్జున దాఖలు చేసిన పరువునష్టం క్రిమినల్ కేసులో రాష్ట్ర మంత్రి కొండా సురేఖకు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు గురువారం సమన్లు దాఖలు చేసింది. డిసెంబర్ 12న తమ ఎదుట వ్యక్తిగతంగా హాజరుకా�
హనుమకొండలోని పెద్దమ్మగడ్డ దళితుల సమాధులు మళ్లీ కబ్జా చేసేందుకు బుధవారం కొందరు యత్నించారు. సమాధుల చుట్టూ చదును చేసి కంచెను తొలిగించి ముళ్లకంపలను తగులబెట్టారు. మట్టెవాడ పోలీసుల సహకారంతోనే సమాధులు కబ్జా�
మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం క్రిమినల్ కేసు విచారణను బుధవారం చేపట్టిన కోర్టు తదుపరి విచారణను వాయిదావేసింది. ఈ మేరకు ప్రజాప్రతినిధుల కోర్టు జడ్జి శ్రీదేవి.. వచ్చే నెల 4న కోర్టుకు
మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసుపై నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు బుధవారం విచారణ జరుపనున్నది.
మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలతో తన పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించారని పేర్కొంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెండ్ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ వాయిదా పడింది.
మంత్రి కొండా సురేఖ.. ప్రస్తుతం ఏదో ఒక విషయంలో కాంట్రవర్సీ అవుతూనే ఉన్నారు. ఇప్పటికే ఆధిపత్య పోరు, గ్రూపు గొడవలతో రాజకీయంగా విమర్శలపాలవడంతో పాటు వ్యక్తిగత, ఇతర విషయాల్లోనూ తలదూర్చి తరచూ ‘వివాదాస్పద మంత్ర�
అమ్రాబాద్, కవ్వాల్ టైగ ర్ రిజర్వ్ అటవీ పరిధిలోని గ్రామాల తరలింపు పారదర్శకంగా చేపట్టాలని మంత్రి కొండా సురేఖ సంబంధిత అధికారులను ఆదేశించారు. సచివాలయం లో శుక్రవారం అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల అధికారులత
మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసుపై నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు శనివారం విచారణ జరుపనున్నది.
దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ మరోసారి వార్తల్లో నిలిచారు. కొండా సురేఖ, ఓ మహిళ మధ్య జరిగిన బండ బూతుల సంభాషణ అంటూ ఆ మధ్య ఓ ఆడియో నెట్టింట్లో తెగ వైరల్ అయింది. ఆ తర్వాత స్వయంగా కొండా సురేఖ కెమెరాల ముందు అభ్యం�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వస్తున్నారని, తమకు భరోసా దొరుకుతుందని ఎదురుచూసిన వివిధ వర్గాల ప్రజలకు నిరాశే మిగిలింది. వేములవాడ టూర్లో ఎన్నో హామీలు ఇస్తారని కాంగ్రెస్ నేతలు ఊదరగొట్టినా చివరకు ఉత్తదే అయి�
మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావాలో ముగ్గురు సాక్షులు బుధవారం ప్రజాప్రతినిధుల కోర్టులో తమ వాంగ్మూలం ఇచ్చారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, జెడ�