హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సీటీ పరిధిలోని 400 ఎకరాల భూములను కాంగ్రెస్ ప్రభుత్వం వేలం వేయడాన్ని ఆపాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా సీపీఎం శ్రేణులు ప్రభుత్వం, సీఎం రేవంత్రెడ్డి ద�
Minister Konda Surekha | కీసర, మార్చి 30 : ఉగాది పండుగ సందర్భంగా రాష్ర్ట దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖకు మతైక అర్చక ఉద్యోగుల సంఘం తరపున కీసరగుట్ట దేవస్థానం వేదపండితులు ఆశీర్వచనం చేశారు.
Minister Konda Surekha | హిందూ ధర్మ సాంప్రదాయాల్లో ఏ శుభకార్యాన్ని చేయాలన్నా పంచాంగంలోని శుభ తిథులు ఆధారంగా కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలంగాణ దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు.
రాష్ట్రంలో రూ.100 కోట్లు ఆర్జించే అన్ని ఆలయాలకు ట్రస్ట్బోర్డును ఏర్పాటు చేస్తామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. టీటీడీ తరహాలో వైటీడీ బోర్డు, ఇతర దేవాలయాల్లో మౌలిక వసతుల కల్పనకు సంబంధించి ‘తెలంగాణ ధార్మిక,
కాళేశ్వర, ముక్తీశ్వర స్వామి మహా కుంభాభిషేకాన్ని ఘనంగా నిర్వహించినందుకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను అభినందిస్తూ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ లేఖ రాశారు.
మామునూరు ఎయిర్పోర్టుకు అవసరమైన భూ సర్వే చేసేందుకు మంగళవారం నక్కలపల్లికి వచ్చిన అధికారులను రైతులు అడ్డుకున్నారు. రంగశాయిపేట నుంచి తమ గ్రామాలకు రోడ్డు నిర్మాణం చేపట్టిన తర్వాతే సర్వే చేపట్టాలని నక్కల�
సినీ నటుడు అక్కినేని నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం క్రిమినల్ కేసు విచారణలో భాగంగా గురువారం మంత్రి కొండా సురేఖ కోర్టుకు గైర్హాజరయ్యారు. ఆమె తరఫున దాఖలు చేసిన గైర్హాజరు పిటిషన్ను అంగీకరించిన ప్రజా�
రాష్ట్రంలో వన్యప్రాణుల సంరక్షణకు, మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం కల్పించాలని రాష్ట్ర వన్యప్రాణి సంరక్షణ బోర్డు (స్టేట్ వైల్డ్లైఫ్ బోర్డు) నిర్ణయించింది. సచివాలయంలో సోమవారం అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ �
మంత్రి కొండా సురేఖ, పరకాల ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డి మధ్య వర్గపోరు మళ్లీ తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా దేశవ్యాప్తంగా ఉన్న రాజీవ్గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ సంస్థ జిల్లాస్థాయి శిక్షణా �
కాంగ్రెస్ పార్టీలో మళ్లీ వర్గపోరు బయటపడింది. మంత్రి కొండా సురేఖ, పరకాల ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డి మధ్య విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. దీంతో పార్టీ కార్యకర్తల్లో గందరగోళ పరిస్థితి తలెత్తింది.
అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ హనుమకొండ హంటర్రోడ్డు కాకతీయ జూపార్లోని నీల్గా య్, సాంబార్ డీ ర్, చౌసింగా, అడ వి దున్నలను ఒ క్కొకటి చొప్పున దత్తత తీసుకున్నారు. ఈమేరకు మంగళవారం జూ పార్ అసిస్టెంట్�
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం క్షేత్రంలో ఈ ఏడాది మే 15 నుంచి 26 వరకు జరగనున్న సరస్వతి నది పుషరాల ఏర్పాట్ల కోసం రూ. 25 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది.