రాష్ట్రంలో వన్యప్రాణుల సంరక్షణకు, మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం కల్పించాలని రాష్ట్ర వన్యప్రాణి సంరక్షణ బోర్డు (స్టేట్ వైల్డ్లైఫ్ బోర్డు) నిర్ణయించింది. సచివాలయంలో సోమవారం అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ �
మంత్రి కొండా సురేఖ, పరకాల ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డి మధ్య వర్గపోరు మళ్లీ తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా దేశవ్యాప్తంగా ఉన్న రాజీవ్గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ సంస్థ జిల్లాస్థాయి శిక్షణా �
కాంగ్రెస్ పార్టీలో మళ్లీ వర్గపోరు బయటపడింది. మంత్రి కొండా సురేఖ, పరకాల ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డి మధ్య విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. దీంతో పార్టీ కార్యకర్తల్లో గందరగోళ పరిస్థితి తలెత్తింది.
అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ హనుమకొండ హంటర్రోడ్డు కాకతీయ జూపార్లోని నీల్గా య్, సాంబార్ డీ ర్, చౌసింగా, అడ వి దున్నలను ఒ క్కొకటి చొప్పున దత్తత తీసుకున్నారు. ఈమేరకు మంగళవారం జూ పార్ అసిస్టెంట్�
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం క్షేత్రంలో ఈ ఏడాది మే 15 నుంచి 26 వరకు జరగనున్న సరస్వతి నది పుషరాల ఏర్పాట్ల కోసం రూ. 25 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు మల్లన్నసాగర్, రంగనాయకసాగర్ నుంచి నీటిని విడుదల చేసింది. శనివారం సిద్దిపేట జిల్లా తుక్కాపూర్ పంపుహౌస్ వద్ద రంగనాయకసాగర్లో పూజలు చేసిన అనంతరం దేవాదాయశాఖమంత్రి కొండా సు�
రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు మల్లన్నసాగర్, రంగనాయక సాగర్ల నుంచి నీటిని విడుదల చేసింది. దీంతో చెరువులకు కాళేశ్వర జలాలు చేరనున్నాయి. ఫలితంగా యాసంగికి సాగునీరు అందనున్నది. జిల్లా రైతాంగానికి సాగునీరు వి�
సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో శనివారం పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కార్యక్రమాల్లో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డితో కలిసి రాష్ట్ర మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. దుబ్�
సినీ నటుడు నాగార్జున దాఖలు చేసిన పరువునష్టం కేసులో మంత్రి కొండా సురేఖ గురువారం కూడా కోర్టుకు గైర్హాజరయ్యారు. వ్యక్తిగతంగా హాజరుకావాలని కోర్టు ఆదేశించినప్పటికీ, ప్రభుత్వ కార్యకలాపాల వల్ల రాలేకపోయారని �
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చీరాగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ లక్ష్యంగా వేధింపులకు పాల్పడుతున్నదని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తున్నది. ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపిన ప్రతి�
సినీనటుడు నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం కేసులో మంత్రి కొండా సురేఖ వ్యక్తిగతంగా హాజరు కావాలని నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు స్పష్టంచేసింది. కేసులో త్వరితగతిన విచారణ చేపట్టేందుకు తాము అంగీకరించి�
అటవీ ప్రాంతాల్లోని రైతులు, సామాన్య ప్రజలకు కొన్ని ప్రత్యేక సూచనలు చేసినట్టు రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ పేరొన్నారు. ఉదయం పది నుంచి సాయంత్రం నా లుగు గంటల వరకు మాత్రమే పొలాల్లో పనులు చూసుక