రాష్ట్రంలోని ఆర్థికశాఖ వద్ద కుప్పలు తెప్పలుగా ఉన్న పెండింగ్ బిల్లుల చెల్లింపు గడువు శనివారంతో ముగిసింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో పెండింగ్ బిల్లుల చెల్లింపులు పూర్తిస్థాయిలో జరగలేదు. మెడికల్ బిల్లులు,
హైదరాబాద్లో పలుచోట్ల ఎర్త్ అవర్ నిర్వహించారు. శనివారం రాత్రి 8.30 నుంచి 9.30 గంటల వరకు లైట్లు ఆపివేశారు. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీఎస్పీసీబీ), సచివాలయం, అసెంబ్లీ, చార్మినార్, అంబేద్కర్ విగ్రహం వద్
గుర్రం కండ్లకు గంతలు కట్టడం గురించి తెలుసా.. గుర్రం దృష్టి మొత్తం ముందువైపే ఉంచి, మనకు కావాల్సినట్టుగా పరిగెత్తేలా వేసే ఎత్తుగడ ఇది. రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అచ్చం అలాంటి ఎత్తుగడే వేశ�
సచివాలయంలోని ఆర్థిక శాఖ కార్యాలయం నిత్యం కిటకిటలాడుతున్నది. ఖజానాలో కాసుల గలగల అనుకుంటే పొరపాటే. బిల్లుల మంజూరు కోసం రోజూ వెయ్యి మం దికిపైగా బారులు తీరుతున్నారు.
Telangana Cabinet | ఈ నెల 11వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఈ సమావేశం జరగనుంది.
తెలంగాణ పౌర సమాజానికి చెందిన పలువురు ప్రముఖులతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సచివాలయంలో శుక్రవారం నిర్వహించిన అధికారిక సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్మున్షీ పాల్గొన
ఉదయం 11.40 దాటినా ఖాళీ కుర్చీలే దర్శనమిస్తున్నాయని, ఉద్యోగులు ఇంకా విధులకు హాజరుకాకపోవడమేంటి? అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.
రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ దవాఖానల్లో వైద్యసేవలు అందించేందుకు సాంకేతిక కమిటీని నియమించాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు.
ధూప దీప నైవేద్యం పథకం అర్చకుల పోరాటం ఫలించింది. ఆరు నెలలుగా పెం డింగ్ ఉన్న వేతనాల విడుదల కోసం అర్చకు లు చలో సచివాలయం కార్యక్రమానికి పిలుపునివ్వడం, వీరి ఆందోళనకు బీఆర్ఎస్ నేత దేవీప్రసాద్ అండగా నిలిచి�
Deshpathi Srinivas | మాకు రాజీవ్ గాంధీ పట్ల మాకు గౌరవం ఉంది. దేశం కోసం అయినా చేసిన సేవలు పట్ల సదాభిప్రాయం ఉందని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్(Deshpathi Srinivas) అన్నారు.
Telangana | సచివాలయం ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు నిర్ణయించిన స్థలంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ ప్రధాని రాజీవ్గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తెలంగాణవాదులు, బీఆర్ఎస్ నేతలు వ్యతిరే
Congress Party | రాష్ట్ర పరిపాలనా భవనమైన సచివాలయం కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకునే గాంధీభవన్గా మారిపోయింది. గాంధీభవన్లో జరగాల్సిన కార్యక్రమాలను మంత్రులే సచివాలయంలో నిర్వహిస్తున్నారు. ఇరిగేషన్�
‘నాలాగే నా కొడుకు కూడా ఆటో నడపకూడదంటే మార్పు కావాలి - కాంగ్రెస్ రావాలి’ అంటూ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఊదరగొట్టింది. ఓ ఆటో డ్రైవర్తో ఈ మేరకు వీడియో చేయించి సోషల్ మీడియాలో దాన్ని విపరీతంగా షే�
ఆదాయ సముపార్జనే లక్ష్యంగా హౌసింగ్బోర్డు ఆస్తులను విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. సుమారు 600 ఎకరాల భూమి, 300 దుకాణాలను విక్రయించాలని నిర్ణయించింది. మంత్రి ఆదేశాలతో దీనికి సంబంధిం�