Deshpathi Srinivas | మాకు రాజీవ్ గాంధీ పట్ల మాకు గౌరవం ఉంది. దేశం కోసం అయినా చేసిన సేవలు పట్ల సదాభిప్రాయం ఉందని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్(Deshpathi Srinivas) అన్నారు.
Telangana | సచివాలయం ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు నిర్ణయించిన స్థలంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ ప్రధాని రాజీవ్గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తెలంగాణవాదులు, బీఆర్ఎస్ నేతలు వ్యతిరే
Congress Party | రాష్ట్ర పరిపాలనా భవనమైన సచివాలయం కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకునే గాంధీభవన్గా మారిపోయింది. గాంధీభవన్లో జరగాల్సిన కార్యక్రమాలను మంత్రులే సచివాలయంలో నిర్వహిస్తున్నారు. ఇరిగేషన్�
‘నాలాగే నా కొడుకు కూడా ఆటో నడపకూడదంటే మార్పు కావాలి - కాంగ్రెస్ రావాలి’ అంటూ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఊదరగొట్టింది. ఓ ఆటో డ్రైవర్తో ఈ మేరకు వీడియో చేయించి సోషల్ మీడియాలో దాన్ని విపరీతంగా షే�
ఆదాయ సముపార్జనే లక్ష్యంగా హౌసింగ్బోర్డు ఆస్తులను విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. సుమారు 600 ఎకరాల భూమి, 300 దుకాణాలను విక్రయించాలని నిర్ణయించింది. మంత్రి ఆదేశాలతో దీనికి సంబంధిం�
రాష్ట్ర మంత్రిమండలి నేడు భేటీ (Cabinet Meeting) కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియట్లో మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభంకానుంది. ఈ సమావేశంలో వాహనాల రిజిస్ట్రేషన్ను ప్రస్తుతమున్న టీఎస్కు బదులు టీజీగా
త్వరలో అసెంబ్లీని సమావేశపరచి, వార్షిక బడ్జెట్ను ప్రతిపాదించాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అందుకు సన్నాహకంగా ఆదివారం మంత్రిమండలి సమావేశం నిర్వహించనున్నది. ఈ భేటీ సచివాలయంలోని ఆరో అంతస్థులో జరుగన
హెచ్ఎండీఏలో ప్రత్యామ్నాయ వనరులు పెంచేందుకు ఔటర్ రింగ్రోడ్డు చుట్టూ ఉన్న ఖాళీ భూముల్లో పెట్టుబడులు పెట్టి టౌన్షిప్ల నిర్మాణం చేపట్టి ఆదాయాన్ని సృష్టించాలని డిప్యూటి సీఎం భట్టివిక్రమార ఆదేశించా�
రాష్ట్రంలో వచ్చే ఏడాది లక్ష ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయంలో ఆయిల్పామ్ సాగుపై సమీక్ష ని�
పోడు భూముల సమస్యను వెంటనే పరిష్కరించాలని మంగళవారం భారతీయ గోర్ బంజారా నాయకులు సచివాలయాన్ని ముట్టడించారు. సేవాలాల్ జయంతి ఫిబ్రవరి 15న సెలవు దినం ప్రకటించాలని డిమాండ్ చేశారు.